Politics
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘రైతు సౌభాగ్య’ దీక్షలో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతు కన్నీరు పాలకులకు శాపం అని వ్యాఖ్యానించారు. తాను సూట్కేసు కంపెనీలు పెట్టలేదని, తనకు కాంట్రాక్టులు లేవని, సినిమాలే తమ ప్రపంచమని ..ప్రజా…
మీడియా ‘రంగులు’ విప్పిన జగన్
వాళ్ళకు అనుకూలమైన పేపర్లు, చానళ్ళు వాళ్ళకుంటాయి
మా అనుకూల పేపర్లు, ఛానళ్లు మాకుంటాయి
అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా ‘రంగులు’ విప్పారు. ఆయన అసెంబ్లీలో సాక్షి పేరు ఎత్తితే ఫైర్ అవుతున్నారు. అంతే కాదు. వాళ్ళ…
పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అత్యంత కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఇప్పటికే ఈ బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన విషయం తెలిసేందే. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 117 మంది సభ్యులు, వ్యతిరేకంగా 92 మంది సభ్యులు ఓటు వేశారు. ఉభయ సభలు ఆమోదం తెలపడంతో పౌరసత్వ…
‘దిశ’ చట్టానికి గవర్నర్ ఆమోదం అనుమానమే!?
ఏపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద మహిళల రక్షణకు సంబంధించి ‘ఏపీ దిశ యాక్ట్’ తీసుకు వస్తోంది. దీనికి బుధవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఇక అసెంబ్లీలో ఆమోదం పొందటమే తరువాయి. అసెంబ్లీలో…