Home > Latest News
Latest News
లాటరీ టిక్కెట్లు అమ్మే వ్యక్తికే జాక్ పాట్ తగిలితే..!
21 Jan 2021 4:11 PM GMTఅదృష్టం అంటే ఇదే. లాటరీ టిక్కెట్లు అమ్మే వ్యక్తికే జాక్ పాట్ తగిలింది.అది కూడా ఎంత మొత్తమో తెలుసా?. ఏకంగా 12 కోట్ల రూపాయలు. అమ్ముడుపోని టిక్కెట్ కే 12 ...
'30 రోజుల్లో ప్రేమించటం ఎలా' ట్రైలర్ వచ్చేసింది
21 Jan 2021 2:40 PM GMT'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాటతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదొక్కటే కాదు ఇతర పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రదీప్ మాచిరాజు హీరోగా...
సీరమ్ లో అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి
21 Jan 2021 2:19 PM GMTకలకలం. దేశానికి కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) యూనిట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూణేలోని సీరం...
దుబాయ్ కు మహేష్ బాబు
21 Jan 2021 2:03 PM GMTహీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలసి దుబాయ్ వెళ్లారు. ఓ వైపు సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకోవటంతో పాటు ఫ్యామిలీతో కూడా ట్రిప్ ఎంజాయ్ చేసేలా ప్లాన్...
అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దు
21 Jan 2021 12:44 PM GMTబొట్టుపెట్టుకుంటేనే రామభక్తులామా? టీఆర్ ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామమందిరానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాస...
తెలంగాణలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
21 Jan 2021 12:21 PM GMTతెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు అవుతున్న ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లను రాష్ట్రంలోనూ అమలు చేయాలని...
రేషన్ సరఫరా వాహనాలను ప్రారంభించిన జగన్
21 Jan 2021 12:06 PM GMTఇంటింటికి రేషన్ సరుకులను చేర్చేందుకు వీలుగా మొబైల్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు జెండా ఊపి...
సుప్రీంలో లంచ్ మోషన్ వేస్తాం
21 Jan 2021 9:00 AM GMTఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్లు ఏపీ పంచాయతీరాజ్...
కెటీఆర్ ను కాబోయే సీఎంగా సంభోదించిన డిప్యూటీ స్పీకర్
21 Jan 2021 8:49 AM GMTగత కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్ నేతలు వరస పెట్టి సీఎంగా కెటీఆర్ అంటూ జపం చేస్తున్నారు. ఇందులో మంత్రులు..ఎమ్మెల్యేలే కాకుండా ఇతర నేతలు కూడా ఉన్నారు. ...
షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు..ఎస్ఈసీ
21 Jan 2021 8:38 AM GMTవ్యాక్సిన్ ప్రక్రియతో పాటు ఎన్నికలు కూడా ముఖ్యమే అని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందు ప్రకటించిన...
జగన్ సర్కారుకు షాక్..పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు ఓకే
21 Jan 2021 5:23 AM GMTపంచాయతీ ఎన్నికల వ్యవహారంలో కొత్త ట్విస్ట్. హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వగా...దీన్ని ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ముందు ఛాలెంజ్ చేసింది....
సెన్సెక్స్ @50000 పాయింట్లు
21 Jan 2021 4:32 AM GMTదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం. సెన్సెక్స్ తొలిసారి 50 వేల మార్క్ ను దాటేసింది. ఓ వైపు కరోనా భయాలు ఉన్నా కూడా మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ర...