Telugu Gateway

Telangana - Page 84

తెలంగాణాలో మే 15 వరకూ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయరు

7 May 2021 6:46 PM IST
రెండవ డోస్ వ్యాక్సిన్ కే ప్రాధాన్యత రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటికే పలుమార్లు స్వల్ప విరామం ఇచ్చారు. ఇప్పుడు...

ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ కు తుమ్మల నరేంద్రచౌదరి

7 May 2021 9:29 AM IST
పాస్ పోర్టుల సరెండర్ కు ఆదేశం అరెస్ట్ వద్దని హైకోర్టు ఆదేశం జూబ్లిహిల్స్ సొసైటీ మాజీ అధ్యక్షుడు తుమ్మల నరేంద్ర చౌదరికి కొంత ఊరట. అరెస్ట్ నుంచి...

లాక్ డౌన్ విధించినా కరోనా పాజిటివ్ కేసులు తగ్గవు

6 May 2021 10:04 PM IST
అందుకే తెలంగాణలో లాక్ డౌన్ పెట్టం సీఎం కెసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్...

ఏపీకి తెలంగాణ ఆర్టీసీ బస్సులు బంద్

6 May 2021 6:18 PM IST
ఆంధ్రప్రదేశ్-తెలంగాణల మధ్య మరోసారి ప్రజా రవాణా నిలిచిపోయింది ఏపీ సర్కారు ప్రతి రోజూ 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తుండటంతో ఆ రాష్ట్రానికి వెళ్ళే...

లాక్ డౌన్ తో ఉపయోగం ఉండదు

5 May 2021 4:44 PM IST
కరోనా సమస్యకు లాక్ డౌన్ పరిష్కారం కాదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ,...

రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకుంటారా?

5 May 2021 1:34 PM IST
తెలంగాణలో కరోనా నివారణకు చేపట్టిన చర్యలపై హైకోర్టు బుధవారం నాడు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ...

ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కు ఓకే

4 May 2021 9:17 PM IST
తెలంగాణ సర్కారు రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ కు అనుమతి మంజూరు చేసింది. అయితే వ్యాక్సిన్లను ఆయా ఆస్పత్రులు వ్యాక్సిన్ తయారీ...

తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్

4 May 2021 4:19 PM IST
మెదక్ కలెక్టర్ నివేదిక చెల్లదు రాచమార్గంలో వెళ్ళండి..బ్యాక్ గేటు ద్వారా కాదు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చెందిన జమున హ్యాచరీస్ భూముల విషయంలో...

హైకోర్టును ఆశ్రయించిన ఈటెల ఫ్యామిలీ

4 May 2021 11:41 AM IST
రాజకీయ పోరాటం ..ఇప్పుడు న్యాయపోరాటం వైపు మళ్ళింది. ఈటెల రాజేందర్ కుటుంబం సర్కారు చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూముల...

ఈటెలపై మరో విచారణకు ఆదేశం

3 May 2021 1:04 PM IST
అసైన్ మెంట్ భూముల వ్యవహారం నివేదిక అయిపోయింది. ఇప్పుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మరో విచారణ. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు జీవో జారీ...

తండ్రీ..కొడుకుల చేతిలో జానారెడ్డి ఓటమి

2 May 2021 5:50 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి మరోసారి ఆశాభంగమే. నాగార్జునసాగర్ ఉప ఎన్నకల్లో జానారెడ్డి గెలిస్తే తదుపరి ముఖ్యమంత్రి అవుతారంటూ ఎంపీ...

పువ్వాడ అజయ్ కు మళ్లీ కరోనా

1 May 2021 8:23 PM IST
ఎన్నికల ప్రభావం వల్ల కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోందని చెబుతున్నారు నిపుణులు. నాగార్జునసాగర్...
Share it