Telugu Gateway

Telangana - Page 83

తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్

4 May 2021 4:19 PM IST
మెదక్ కలెక్టర్ నివేదిక చెల్లదు రాచమార్గంలో వెళ్ళండి..బ్యాక్ గేటు ద్వారా కాదు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చెందిన జమున హ్యాచరీస్ భూముల విషయంలో...

హైకోర్టును ఆశ్రయించిన ఈటెల ఫ్యామిలీ

4 May 2021 11:41 AM IST
రాజకీయ పోరాటం ..ఇప్పుడు న్యాయపోరాటం వైపు మళ్ళింది. ఈటెల రాజేందర్ కుటుంబం సర్కారు చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూముల...

ఈటెలపై మరో విచారణకు ఆదేశం

3 May 2021 1:04 PM IST
అసైన్ మెంట్ భూముల వ్యవహారం నివేదిక అయిపోయింది. ఇప్పుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మరో విచారణ. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు జీవో జారీ...

తండ్రీ..కొడుకుల చేతిలో జానారెడ్డి ఓటమి

2 May 2021 5:50 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి మరోసారి ఆశాభంగమే. నాగార్జునసాగర్ ఉప ఎన్నకల్లో జానారెడ్డి గెలిస్తే తదుపరి ముఖ్యమంత్రి అవుతారంటూ ఎంపీ...

పువ్వాడ అజయ్ కు మళ్లీ కరోనా

1 May 2021 8:23 PM IST
ఎన్నికల ప్రభావం వల్ల కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోందని చెబుతున్నారు నిపుణులు. నాగార్జునసాగర్...

రష్యా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది

1 May 2021 7:43 PM IST
దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ లకు తోడు మరో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అదే రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ...

బండి సంజయ్ ఆధారాలు చూపెట్టాలి

1 May 2021 5:54 PM IST
బిజెపి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలపై టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్...

అసైన్ మెంట్ భూమి ఉన్నది నిజమే..కలెక్టర్

1 May 2021 1:05 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై శనివారం ఉదయం నుంచే ఆగమేఘాలపై విచారణ...

ఈటెల భూకబ్జాలు.. విచారణకు సీఎం కెసీఆర్ ఆదేశం

30 April 2021 7:36 PM IST
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై తెలంగాణ ముఖ్య మంత్రి కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది....

మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు

30 April 2021 6:41 PM IST
ఈటెల రాజేందర్. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. గత కొంత కాలంగా 'స్వరం' మారింది. రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ముఖ్యంగా...

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మే 8 వరకూ పొడిగింపు

30 April 2021 5:06 PM IST
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరోవారం పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. మే 8 వరకూ ఈ పొడిగింపు అమల్లో ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

రాష్ట్రాలకు కోవాగ్జిన్ డోసు 400 రూపాయలకు

29 April 2021 6:54 PM IST
భారత్ బయోటెక్ కూడా తన వ్యాక్సిన్ ధరలను తగ్గించింది. రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ ధరను డోసు 400 రూపాయలకే సరఫరా చేస్తామని కంపెనీ అధికారికంగా...
Share it