Telugu Gateway

Latest News - Page 510

ఇప్పుడే ఎందుకు నాన్ లోక‌ల్ అంశం వ‌స్తోంది?

25 Jun 2021 11:05 AM IST
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నికల అంశంపై సీనియ‌ర్ ప్ర‌కాష్ రాజ్ టీమ్ శుక్రవారం నాడు మీడియా ముందుకు వ‌చ్చింది. వీరు ప‌లు అంశాల‌పై స్పందించారు....

గోవా టూర్..రెండు డోసుల వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి

25 Jun 2021 10:28 AM IST
దేశంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం గోవా ఈ సారి ప‌ర్యాట‌కుల విష‌యంలో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌నుంది. రాష్ట్రంలోకి ప్ర‌వేశించాలంటే ఖ‌చ్చితంగా రెండు...

స్పైస్ జెట్ ..999 రూపాయ‌ల‌కే విమాన టిక్కెట్లు

25 Jun 2021 9:44 AM IST
క‌రోనా స‌మ‌యంలో ఎయిర్ లైన్స్ భారీ న‌ష్టాల్లో కూరుకుపోయాయి. ఇప్పుడిప్పుడే దేశంలో కేసులు త‌గ్గి ప‌రిస్థితిలో కాస్త మార్పు వ‌స్తోంది. అయితే మ‌ళ్ళీ డెల్టా...

తెలంగాణలో డెల్టా ప్లస్ కేసుల్లేవ్

24 Jun 2021 6:46 PM IST
క‌రోనాకు సంబంధించి ఇప్పుడు కొత్త‌గా విన్పిస్తున్న వేరియంట్ డెల్టా ప్ల‌స్. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఈ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే తెలంగాణ‌లో...

సెప్టెంబ‌ర్ 10న మార్కెట్లోకి జియో ఫోన్ నెక్ట్స్

24 Jun 2021 5:12 PM IST
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ వార్షిక స‌ర్వ‌స‌భ్య‌ స‌మావేశం అంటే ఎన్నో అంచ‌నాలు. ఆశ‌లు. ఎందుకంటే ఈ స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం...

క‌రోనా కాలంలోనూ మిలియ‌న్ల మంది మిలియ‌నీర్ల జాబితాలోకి

24 Jun 2021 10:52 AM IST
గ‌త ఏడాది క‌రోనా దెబ్బ‌కు పేద‌లు మరింత పేద‌లు అయ్యారు. మ‌ధ్య త‌ర‌గ‌తి చితికిపోయారు. కానీ విచిత్రంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 50 ల‌క్షల మందికిపైగా...

అన‌ర్హ‌త‌పై మూడు నెల‌ల్లో నిర్ణ‌యం తీసుకోవాలి

23 Jun 2021 9:49 PM IST
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటుకు సంబంధించి వైసీపీ వ‌ర‌స పెట్టి పిటీష‌న్లు ఇస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ విప్ భ‌రత్...

కేసులు త‌గ్గుతున్నాయి..ఇంట‌ర్ ప‌రీక్షలు పెడ‌తాం

23 Jun 2021 6:28 PM IST
ఏపీ స‌ర్కారు ఈ మేర‌కు సుప్రీంకోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. క‌రోనా రెండ‌వ వేవ్ కార‌ణంగా దేశంలోని 21 రాష్ట్రాలు ఇంట‌ర్ పరీక్షల‌ను ర‌ద్దు చేశాయి....

వ‌రంగల్, హన్మకొండ, కాజీపేట.. ట్రై సిటీస్ ను విడదీయవద్దు

23 Jun 2021 5:13 PM IST
కాకతీయులు ఏలిన ఘనమైన చరిత్ర కలిగిన వరంగల్, హన్మకొండ, కాజీపేట మహానగరాలను (ట్రైసిటీస్) విడదీయవద్దని, ఇపుడు ఉన్నట్లుగానే ఒకే జిల్లా కింద ఉంచాలని టీపీసీసీ...

కెసీఆర్ ఇప్ప‌టిదాకా నిద్ర‌పోయారా?

23 Jun 2021 5:03 PM IST
టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంత్రి కేసీఆర్ ఆయన మంత్రులు.. తెలంగాణను కాపాడేందుకు నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు తెరలేపారని సీఎల్పీ నేత మ‌ల్లు...

క‌రోనా చికిత్స‌..ధ‌ర‌లు ఖ‌రారు చేసిన తెలంగాణ స‌ర్కారు

23 Jun 2021 1:42 PM IST
హైకోర్టు ఆదేశాల‌తో తెలంగాణ స‌ర్కారు క‌రోనా చికిత్స‌కు సంబంధించిన ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తూ నూత‌న జీవో జారీ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త జీవో జారీ...

వ్యాక్సిన్ వేసుకున్నారా..ప‌ది శాతం రాయితీ అంటున్న ఇండిగో

23 Jun 2021 1:04 PM IST
ఎలా చేసి అయినా బిజినెస్ పెంచుకోవాలి. అస‌లే క‌రోనా కాలం. విమాన కంపెనీల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోలుకున్న‌ట్లే కోలుకున్నా క‌రోనా సెకండ్ వేవ్ కు...
Share it