Telugu Gateway

Andhra Pradesh - Page 122

మళ్ళీ మొదలైన ఎస్ఈసీ వివాదం

21 Oct 2020 4:54 PM IST
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సర్కారు తీరుపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కమిషన్ కు ఏ మాత్రం సహకరించటంలేదని రమేష్ కుమార్ తన పిటీషన్ లో...

నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్ళు ప్రారంభం

20 Oct 2020 5:54 PM IST
ఏపీలో కరోనా కేసులు ఈ మధ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య నాలుగు వేల లోపుకు వచ్చేసింది. ఈ తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది....

దసరాకు ఆర్టీసీ బస్సులు నడపకపోవటం ప్రభుత్వ వైఫల్యమే

20 Oct 2020 4:40 PM IST
ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించకపోవటాన్ని జనసేన తప్పుపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు రావాలనుకొనే ప్రయాణికులకు...

లోకేష్ ను 'బుల్డోజ్' చేస్తారనే అచ్చెన్నాయుడికి బ్రేకులు!

19 Oct 2020 9:30 AM IST
అపనమ్మకం. ఇప్పుడు అచ్చెన్నాయుడికి ఆ పదవి ఇచ్చినా ఆ ఆనందం ఉంటుందా?. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కోరుకున్న ఫలితం వస్తుందా?. నిర్ణయం...

తక్షణమే ఏపీకి 2250 కోట్లు మంజూరు చేయాలి

17 Oct 2020 8:10 PM IST
భారీ వర్షాలు..వరదలతో ఏపీలో 4450 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో నిర్ధారించారు. తక్షణ సాయం కింద 2250 కోట్ల రూపాయల నిధులు మంజూరు...

ఏపీ ప్రజల కోసం జగన్ ఆ పని చేయలేరా?!

17 Oct 2020 11:32 AM IST
పండగలకు కూడా బస్సులు నడపరా? 'తెలంగాణ సీఎం కెసీఆర్ చాలా మంచి వ్యక్తి.' గోదావరి నదిపై రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఓ సాగునీటి ప్రాజెక్టు తలపెట్టినప్పుడు...

ప్రతిపక్ష నేత చంద్రబాబా..లోకేషా

16 Oct 2020 8:19 PM IST
జగన్ ప్యాలెస్ వీడి బయటకు రారా? ఏపీలో వరద రాజకీయం మొదలైంది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ శుక్రవారం నాడు పలు ప్రాంతాల్లో పర్యటించారు. అదే సమయంలో...

కనకదుర్గ ఫ్లైవర్ ను ప్రారంభించిన గడ్కరీ..జగన్

16 Oct 2020 12:51 PM IST
ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం పూర్తయింది. విజయవాడ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచేస్తున్న ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇటీవల...

విజయవాడ హత్య కేసులో కొత్త మలుపు

15 Oct 2020 6:42 PM IST
కలకలం రేపిన ప్రేమోన్మాది హత్య ఉదంతం కొత్త మలుపు తిరిగింది. తొలుత తన ప్రేమను తిరస్కరించిందని...అందుకే ఇంజనీరింగ్ చదువుతున్న దివ్యను స్వామి అనే వ్యక్తి...

ఫ్రేమించటం లేదని చంపేశాడు

15 Oct 2020 2:09 PM IST
విజయవాడలో దారుణం జరిగింది. ఓ ఉన్మాది తనను ప్రేమించటం లేదని ఏకంగా అమ్మాయి ఇంటికి వెళ్లి మరీ గొంతులో పొడిచాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు అందరూ షాక్ కు...

ఏపీ నెక్ట్స్ సీఎస్ ఆధిత్యనాధ్ దాస్!

15 Oct 2020 11:36 AM IST
ప్రస్తుతం ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఏపీ తదుపరి ప్రధాన కార్యదర్శి (సీఎస్) కాబోతున్నారా?. అంటే ఔననే సంకేతాలు...

టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి కరోనా

15 Oct 2020 10:15 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో...
Share it