Telugu Gateway

Andhra Pradesh - Page 123

శోభానాయుడు కన్నుమూత

14 Oct 2020 6:50 PM IST
ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో ఆమె బుధవారం నాడు మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా...

ఇలా ఎవరూ చేయలేదు...చంద్రబాబు

13 Oct 2020 6:31 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టు సీజెఐకి రాసిన లేఖపై స్పందించారు. పార్టీ నేతలతో...

అమరావతి సినిమాకు 'మూడవ శతదినోత్సవం'

13 Oct 2020 6:07 PM IST
ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అమరావతి అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తీరును తప్పుపట్టారు. చంద్రబాబు ఈ మధ్యే అమరావతి సినిమాకు మూడవ శత దినోత్సవం...

న్యాయమూర్తులపై విమర్శలు..సీబీఐకి కేసు

12 Oct 2020 8:39 PM IST
ఏపీ హైకోర్టు సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు వెలువరించిన తీర్పులపై కొంత మంది న్యాయమూర్తులను పరుషంగా విమర్శిస్తూ కొద్ది రోజుల క్రితం సోషల్...

అనంతపురంలో వన్ డే 'కలెక్టర్'

11 Oct 2020 2:07 PM IST
ఒక రోజు ముఖ్యమంత్రి. ఒక రోజు కలెక్టర్..ఒక రోజు ఎస్పీ. సినిమాల్లో ఇలాంటివి ఎన్నో వచ్చాయి. కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అలాంటిది ఒక రోజు కలెక్టర్...

విజయవాడలో కాల్పులు..పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి హత్య

11 Oct 2020 11:31 AM IST
తుపాకీ కాల్పుల మోతతో విజయవాడ ఉలిక్కిపడింది. ఈ మధ్య కాలంలో ఈ తరహా హత్య జరగటం ఇదే మొదటిసారి. అందులో హత్యకు గురైంది పోలీసు కమిషనరేట్ ఉద్యోగి కావటం మరో...

సంచలనం...సీజెఐకి సీఎం జగన్ లేఖ

10 Oct 2020 10:37 PM IST
మీడియాకు విడుదలసుప్రీం జడ్జీ రమణపై తీవ్ర ఆరోపణలుచంద్రబాబుతో కలసి కోర్టులను ప్రభావితం చేస్తున్నారుఏపీ హైకోర్టు సీజెని ప్రభావితం చేస్తున్నారుదేశ...

జె సీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

10 Oct 2020 9:14 PM IST
జె సీ ప్రభాకర్ రెడ్డి వంతు అయిపోయింది. ఇప్పుడు జె సీ దివాకర్ రెడ్డి వంతు. టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డిపై శనివారాం నాడు పోలీసులు కేసు...

చంద్రబాబు అక్రమాస్తుల కేసు 21కి వాయిదా

9 Oct 2020 7:48 PM IST
రాజకీయ నేతల కేసులు అన్నీ కోర్టులు దుమ్ముదులుపుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేసుల విచారణలు...

వైసీపీ తిరుగుబాటు ఎంపీకి సీబీఐ షాక్

8 Oct 2020 8:00 PM IST
వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి..ఢిల్లీలో ఉండి ఏపీ ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్ ఇచ్చింది....

స్పీకర్..వారి వ్యాఖ్యలు కోర్టులపై దాడే

8 Oct 2020 2:40 PM IST
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తోపాటు అధికార పార్టీ నేతలు కొంత మంది న్యాయ వ్యవస్థపై స్పందించిన తీరుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది...

హోదాపై ప్రకటన..ఆ తర్వాత ఎన్డీయేలోకి వైసీపీ?!

8 Oct 2020 11:50 AM IST
రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు అంటున్న ఢిల్లీ వర్గాలుజరగబోయేది అదేనా?. ఎన్డీయేలో వైసీపీ చేరటం పక్కానా?. అంటే ఔననే చెబుతున్నాయి ఢిల్లీ వర్గాలు....
Share it