Telugu Gateway

Andhra Pradesh - Page 123

పోలవరంలో జగన్

14 Dec 2020 1:44 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. తర్వాత...

జగన్ బినామీలతో కాకినాడ లో బల్క్ డ్రగ్ పరిశ్రమలు

10 Dec 2020 11:48 AM IST
అప్పుడు వ్యతిరేకించి..ఇప్పుడు అనుమతా? కాకికాడ ప్రత్యేక ఆర్ధిక మండలి ప్రాంతంలో ఫార్మా యూనిట్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తెలుగుదేశం సీనియర్ నేత,...

టోల్ అడిగారని దాడి చేసిన ఏపీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్

10 Dec 2020 9:47 AM IST
ఆమె ఏపీ సర్కారు కొత్తగా నియమించిన ఓ కార్పొరేషన్ ఛైర్మన్. టోల్ ఫీజు అడిగారని కారు దిగి వీరంగం వేశారు. అడ్డంగా ఉన్న బారికేడ్లను తోసిపడేసి...అక్కడ...

జాస్తి చలమేశ్వర్ తనయుడికి ఏపీ ప్రభుత్వంలో పదవి

9 Dec 2020 10:30 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా ఏపీ సర్కారు, న్యాయవ్యవస్థతో ఘర్షణ పడుతోంది. దీనిపై ఏకంగా సుప్రీంకోర్టులో కేసులు కూడా...

ఫ్యూచర్ లో వాటాలు అమ్మేసిన హెరిటేజ్ ఫుడ్స్

9 Dec 2020 4:37 PM IST
ఫ్యూచర్ రిటైల్ లో తనకున్న మూడు శాతంపైగా వాటాలను హెరిటేజ్ ఫుడ్స్ అమ్మేసింది. ఈ అమ్మకం ద్వారా కంపెనీకి 132 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ నిధులను ముఖ్యంగా...

స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేకు ఏపీ హైకోర్టు నో

8 Dec 2020 11:53 AM IST
పంచాయతీ ఎన్నికల విషయంలో ఏపీ సర్కారుకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిచాలన్న ఎస్ఈసీ నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ...

ఏలూరు బాధితులను పరామర్శించిన జగన్

7 Dec 2020 5:46 PM IST
అంతుచిక్కని వ్యాధితో అల్లకల్లోలం అవుతున్న ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు....

రైతుల కోసం పవన్ కళ్యాణ్ దీక్ష

7 Dec 2020 11:03 AM IST
ఏపీలో నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టారు. తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి...

చంద్రబాబు బూట్లు నాకుతున్న నిమ్మగడ్డ

5 Dec 2020 8:57 PM IST
ఎపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కింద పనిచేస్తున్నారా? లేక ఆయన గవర్నర్ కంటే పెద్దా? అని ఏపీమంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. స్థానిక సంస్థ...

అంబటి రాంబాబుకు రెండవ సారి కరోనా

5 Dec 2020 6:51 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. మొదట వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కరోనా బారిన పడినట్లు గుర్తించారు. తాజాగా...

చిత్తూరు జిల్లా వైసీపీ జాగీరు కాదు

4 Dec 2020 3:21 PM IST
నివర్ తుఫాను బాధితుల పరామర్శ కోసం ఏపీలో రైతులతో సమావేశం అవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు...

దుబ్బాక ఉప ఎన్నికపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

3 Dec 2020 10:03 PM IST
చిరంజీవి సీఎంఅయ్యేవారు సీమెంట్ ఫ్యాక్టరీ కోసం..ఇసుక అమ్ముకోవటానికి సీఎం అవ్వాలనుకోలేదు ఏపీలో నివర్ తుఫాన్ బాధిత రైతులను పరామర్శిస్తున్న జనసేన అధినేత...
Share it