Telugu Gateway

Andhra Pradesh - Page 121

రెండవ విడత వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల

27 Oct 2020 1:58 PM IST
ఏపీలో రైతులకు రెండవ విడత రైతు భరోసా నిధులు అందాయి. రాష్ట్రంలో 50.47 లక్షలకు దీని ద్వారా ప్రయోజనం లభించనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం...

తెలుగుదేశం పార్టీకి..ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

27 Oct 2020 12:23 PM IST
తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ...

మూడు మద్యం బాటిళ్ళు తెచ్చుకోవటం ఇక చెల్లదు

26 Oct 2020 9:18 PM IST
ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇఫ్పటివరకూ మూడు బాటిళ్లు తెచ్చుకునేందుకు...

చంద్రబాబే కారణం..అయినా కేంద్రంతో పోరాడతాం

26 Oct 2020 2:03 PM IST
పోలవరం ప్రాజెక్ట ప్రస్తుత పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణం అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. కమిషన్లు,...

విశాఖలో మెట్రో రైలు కార్యాలయం ప్రారంభం

25 Oct 2020 4:36 PM IST
విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించి కీలక అడుగు. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమనాశ్రయం వరకూ మెట్రో రైలు మార్గం ఏర్పాటు...

సునామీ వచ్చినట్లు ఈ గగ్గోలు ఏంటి?

24 Oct 2020 8:20 PM IST
గీతం యూనివర్శిటీ విషయంలో తెలుగుదేశం నేతల తీరును ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుపట్టారు. ఏదో సునామీ వచ్చినట్లు ఈ గగ్గోలు ఏంటి అని ఆయన ప్రశ్నించారు....

ఏపీ సరిహద్దుల వరకూ ఆర్టీసీ బస్సులు

24 Oct 2020 1:38 PM IST
దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ సరిహద్దు చెక్ పోస్ట్ లు - పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం ల వద్ద...

గీతం ఆక్రమణల కూల్చివేత!

24 Oct 2020 10:48 AM IST
ప్రభుత్వం అవి అక్రమ నిర్మాణాలు అంటోంది. గీతం మాత్రం నోటీసులు లేకుండా తెల్లవారు జామున వచ్చి కూల్చివేతలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తోంది. శనివారం ఉదయం నుంచే...

లోకేష్ ను ఎద్దు అన్న ఏపీ మంత్రి

23 Oct 2020 9:45 PM IST
ఏపీకి చెందిన మంత్రి శంకరనారాయణ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన నారా లోకేష్ ను ఎద్దు అని సంభోధించారు....

అమరావతిని ఇలా చూస్తే బాధేస్తోంది

22 Oct 2020 5:48 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా ప్రకటించిన అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ...

'భరత్ అనే నేను' స్పూర్తితో జరిమానాల వడ్డింపులు

21 Oct 2020 6:56 PM IST
ఏపీ సర్కారు ఫిక్స్ చేసిన జరిమానాలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. సర్కారు ఖజానా నింపుకునేందుకు జరిమానాల మార్గాన్ని ఎంచుకున్నట్లు కన్పిస్తోంది....

ఇంద్రకీలాద్రి దగ్గర కలకలం

21 Oct 2020 5:27 PM IST
విజయవాడలోని అమ్మవారి గుడి వద్ద కలకలం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు ఇచ్చేందుకు రావటానికి కొద్ది సమయానికి ముందు కొండచరియలు...
Share it