Telugu Gateway

Andhra Pradesh - Page 116

చంద్రబాబు బూట్లు నాకుతున్న నిమ్మగడ్డ

5 Dec 2020 8:57 PM IST
ఎపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కింద పనిచేస్తున్నారా? లేక ఆయన గవర్నర్ కంటే పెద్దా? అని ఏపీమంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. స్థానిక సంస్థ...

అంబటి రాంబాబుకు రెండవ సారి కరోనా

5 Dec 2020 6:51 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. మొదట వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కరోనా బారిన పడినట్లు గుర్తించారు. తాజాగా...

చిత్తూరు జిల్లా వైసీపీ జాగీరు కాదు

4 Dec 2020 3:21 PM IST
నివర్ తుఫాను బాధితుల పరామర్శ కోసం ఏపీలో రైతులతో సమావేశం అవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు...

దుబ్బాక ఉప ఎన్నికపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

3 Dec 2020 10:03 PM IST
చిరంజీవి సీఎంఅయ్యేవారు సీమెంట్ ఫ్యాక్టరీ కోసం..ఇసుక అమ్ముకోవటానికి సీఎం అవ్వాలనుకోలేదు ఏపీలో నివర్ తుఫాన్ బాధిత రైతులను పరామర్శిస్తున్న జనసేన అధినేత...

రామానాయుడిపై జగన్ ఫైర్

3 Dec 2020 9:44 PM IST
తెలుగుదేశం ఎమ్మెల్యే రామానాయుడిపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభలో చర్చ సందర్భంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన రామానాయుడు...

జగన్ జీరో సీఎం

3 Dec 2020 8:25 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ పై రోజుకో కొత్త విమర్శ చేస్తున్నారు. ఇటీవలే జగన్ ను ఫేక్ సీఎం అంటూ సంభోదించిన...

ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్..ఎస్ఈసీ నిర్ణయంలో జోక్యానికి నో

3 Dec 2020 2:48 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

పోలవరం చర్చ..టీడీపీ సభ్యుల సస్పెన్షన్

2 Dec 2020 4:13 PM IST
పోలవరం ప్రాజెక్టు అంశం బుధవారం నాడు శాసనసభలో దుమారం రేగింది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతోనే...

ఏపీలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం

2 Dec 2020 3:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఏపీ-అమూల్ పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతులు లీటర్ కు అదనంగా నాలుగు రూపాయలు అదనపు...

విశాఖలో యువతిపై కత్తితో దాడి

2 Dec 2020 1:08 PM IST
విశాఖపట్నంలో వరస పెట్టి జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం ఘటన మర్చిపోకముందే విశాఖలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ...

వంద కోట్ల జరిమానా మర్చిపోయారా?

2 Dec 2020 12:36 PM IST
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకపై నిరసన తెలియజేయాటాన్ని వైసీపీ ఎద్దేవా చేసింది. అసలు టీడీపీకి ఇసుక గురించి మాట్లాడే నైతిక హక్కులేదని వైసీపీ...

ఏపీలో ఇసుక సమస్యపై టీడీపీ నిరసన

2 Dec 2020 10:32 AM IST
తెలుగుదేశం పార్టీ ఏపీలో ఇసుక సమస్యపై నిరసన ప్రదర్శన చేపట్టింది. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు తాపీ మేస్త్రీల పనిముట్లతో నిరసన ప్రదర్శనగా...
Share it