Telugu Gateway

Andhra Pradesh - Page 116

మొన్న రోజా..నేడు ఆనం

27 Jan 2021 3:21 PM IST
అధికార వైసీపీలో ఏమి జరుగుతోంది. సీనియర్ నేతలను అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకే ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. దీని వెనక...

వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు

27 Jan 2021 3:10 PM IST
పంచాతీయ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు...

గవర్నర్ తో ఎస్ఈసీ రమేష్ కుమార్ భేటీ

27 Jan 2021 11:05 AM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలు సాఫీగా సాగేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధం అయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ సర్కారు కూడా మరో మార్గం లేక ఎన్నికలకు ఓకే...

ఎస్ఈసీ షెడ్యూల్ కు ఓకే

25 Jan 2021 8:01 PM IST
కీలక పరిణామం. ఏపీ సర్కారు కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన షెడ్యూల్ కు ఓకే చెప్పేసింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్...

కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఎస్ఈసీ లేఖ

25 Jan 2021 4:03 PM IST
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయినా ఏపీ సర్కారు ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుందా?. అధికారులు దారిలోకి వస్తారా?. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు దీనిపై...

ఏపీ పంచాయతీ ఎన్నికలు రీషెడ్యూల్

25 Jan 2021 4:00 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పరిణామాలు చకచకా సాగుతున్నాయి. వాస్తవానికి తొలి దశ ఎన్నికలకు సంబంధించి సోమవారం నాడే...

నామినేషన్ల రోజు..నామినేషన్ పత్రాలే లేవు

25 Jan 2021 12:36 PM IST
ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో ఇదో అనూహ్య పరిణామం. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నాడు నామినేషన్లు ప్రారంభం...

మళ్ళీ బతికిస్తామని..ఇద్దరు కూతుళ్ళను చంపేశారు

25 Jan 2021 9:58 AM IST
ఆ పని చేసింది బయటవాళ్ళెవరో కాదు. స్వయంగా ఆ అమ్మాయిల తల్లిదండ్రులే. మళ్ళీ బతికిస్తామని చెప్పి..ఇద్దరు కూతుళ్ళను దారుణాతి దారుణంగా చంపేశారు. ఈ ఘటన...

పవన్..సోము వీర్రాజు కీలక భేటీ

24 Jan 2021 8:05 PM IST
తిరుపతి లోక్ సభ సీటు వ్యవహారం బిజెపి, జనసేనల మధ్య దూరం పెంచుతోంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు బహిర్గతం...

ఏపీ పంచాయతీ ఎన్నికల కేసు.సుప్రీం బెంచ్ మారింది

24 Jan 2021 6:28 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం అత్యంత ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు....

వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఎస్ఈసీ ఫిర్యాదు

23 Jan 2021 9:45 PM IST
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ...

ఎస్ఈసీ సమావేశానికి సీఎస్..డీజీపీ, కలెక్టర్లు డుమ్మా

23 Jan 2021 6:21 PM IST
ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశానికి అందరూ డుమ్మా...
Share it