Telugu Gateway

Andhra Pradesh - Page 115

పోలీసుల మీద కేసులు పెడ్డండి..వాళ్లే కాళ్ల బేరానికి వస్తారు

16 Dec 2020 8:45 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వాట్సప్ లో...

అమిత్ షాతో జగన్ భేటీ

15 Dec 2020 10:42 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశం గంట పాటు సాగింది. తెలుగు రాష్ట్రాల...

మోడీ కూడా అమరావతికి అనుకూలం

15 Dec 2020 6:47 PM IST
ఇది చంద్రబాబు మాట తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అమరావతి అంశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజా ప్రకటన గురించి...

వ్యాక్సిన్ వేయాలి..ఎన్నికలు కష్టం

15 Dec 2020 5:06 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీ సర్కారు తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలు...

పోలవరంలో జగన్

14 Dec 2020 1:44 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. తర్వాత...

జగన్ బినామీలతో కాకినాడ లో బల్క్ డ్రగ్ పరిశ్రమలు

10 Dec 2020 11:48 AM IST
అప్పుడు వ్యతిరేకించి..ఇప్పుడు అనుమతా? కాకికాడ ప్రత్యేక ఆర్ధిక మండలి ప్రాంతంలో ఫార్మా యూనిట్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తెలుగుదేశం సీనియర్ నేత,...

టోల్ అడిగారని దాడి చేసిన ఏపీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్

10 Dec 2020 9:47 AM IST
ఆమె ఏపీ సర్కారు కొత్తగా నియమించిన ఓ కార్పొరేషన్ ఛైర్మన్. టోల్ ఫీజు అడిగారని కారు దిగి వీరంగం వేశారు. అడ్డంగా ఉన్న బారికేడ్లను తోసిపడేసి...అక్కడ...

జాస్తి చలమేశ్వర్ తనయుడికి ఏపీ ప్రభుత్వంలో పదవి

9 Dec 2020 10:30 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా ఏపీ సర్కారు, న్యాయవ్యవస్థతో ఘర్షణ పడుతోంది. దీనిపై ఏకంగా సుప్రీంకోర్టులో కేసులు కూడా...

ఫ్యూచర్ లో వాటాలు అమ్మేసిన హెరిటేజ్ ఫుడ్స్

9 Dec 2020 4:37 PM IST
ఫ్యూచర్ రిటైల్ లో తనకున్న మూడు శాతంపైగా వాటాలను హెరిటేజ్ ఫుడ్స్ అమ్మేసింది. ఈ అమ్మకం ద్వారా కంపెనీకి 132 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ నిధులను ముఖ్యంగా...

స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేకు ఏపీ హైకోర్టు నో

8 Dec 2020 11:53 AM IST
పంచాయతీ ఎన్నికల విషయంలో ఏపీ సర్కారుకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిచాలన్న ఎస్ఈసీ నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ...

ఏలూరు బాధితులను పరామర్శించిన జగన్

7 Dec 2020 5:46 PM IST
అంతుచిక్కని వ్యాధితో అల్లకల్లోలం అవుతున్న ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు....

రైతుల కోసం పవన్ కళ్యాణ్ దీక్ష

7 Dec 2020 11:03 AM IST
ఏపీలో నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టారు. తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి...
Share it