Telugu Gateway

Andhra Pradesh - Page 115

శ్రీకాకుళం జైలుకు అచ్చెన్నాయుడు

2 Feb 2021 4:18 PM IST
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను శ్రీకాకుళం జైలుకు తరలించారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్‌...

ప్రివిలేజ్ కమిటీకి నిమ్మగడ్డ వ్యవహారం

1 Feb 2021 8:52 PM IST
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఫిర్యాదుపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ...

కేంద్ర బడ్జెట్ అనే కంటే..రాష్ట్రాల ఎన్నికల బడ్జెట్ అనటం బెటర్

1 Feb 2021 4:10 PM IST
కేంద్ర బడ్జెట్ పై వైసీపీ అసంతృప్తి చేసింది. ఆ పార్టీ పార్లమెంటర్టీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దీన్ని కేంద్ర బడ్జెట్ అనే...

తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు

31 Jan 2021 6:53 PM IST
అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం పూర్తి అయింది. తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం సాయంత్రం ...

రేషన్ వాహనాలపై ఫోటోలు..పార్టీ గుర్తులొద్దు

31 Jan 2021 5:14 PM IST
ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవహారం కొత్త మలుపుతిరిగింది. రేషన్ సరఫరా చేసే వాహనాలపై పార్టీ గుర్తులు..ఫోటోలు ఉండకూడదని సూచించింది. ఇటీవల ముఖ్యమంత్రి...

తెలుగుదేశానికి ఎస్ఈసీ నోటీసులు

30 Jan 2021 8:29 PM IST
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టో విడుదల చేసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఎస్ఈసీ నోటీసులు జారీ చేసింది. అధికార వైసీపీ ఫిర్యాదు ఆధారంగా ఈ...

ప్రవీణ్ ప్రకాష్ ను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు

30 Jan 2021 5:21 PM IST
పంచాయతీ ఎన్నికల వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను తొలగించాలన్న తన ఆదేశాలు అమలుకాకపోవటంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ...

కొత్త మలుపు తిరిగిన సర్కారు వర్సెస్ ఎస్ఈసీ వివాదం

30 Jan 2021 1:51 PM IST
ఏపీలో సర్కారు వర్సెస్ ఎస్ఈసీ వివాదం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం నాడు మంత్రులు పెద్దిరెడ్డి...

కర్నూలు-బెంగుళూరుకు ఇండిగో విమాన సర్వీసులు

29 Jan 2021 7:34 PM IST
ఏపీలోని మరో విమానాశ్రయం నుంచి త్వరలోనే మూడు నగరాలకు కనెక్టివిటి లభించనుంది. కర్నూలులో కొత్తగా అభివృద్ధి చేసిన ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్...

ఎస్ఈసీ లేఖాస్త్రాలు

29 Jan 2021 6:34 PM IST
మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సజ్జలపై గవర్నర్ కు ఫిర్యాదు ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించండి పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరింత...

ఆ పత్రాలపై సీఎం ఫోటో తొలగించండి

29 Jan 2021 10:13 AM IST
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసే ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి ఫోటో ముద్రించటం తగదని సీఎస్ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన...

ఎస్ఈసీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

28 Jan 2021 4:58 PM IST
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన...
Share it