Telugu Gateway

Andhra Pradesh - Page 101

జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల షెడ్యూల్ విడుదల

1 April 2021 8:43 PM IST
ఏప్రిల్ 8న ఎన్నికలు..10న ఫలితాలు ఏపీలో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం నాడే బాధ్యతలు...

విశాఖ ఉక్కును ఈ లాభాలు రక్షిస్తాయా?

1 April 2021 8:04 PM IST
కేంద్రంలోని బిజెపి సర్కారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొండిగా ముందుకెళుతోంది. ఎవరెన్ని చెప్పినా సరే డోంట్ కేర్ అంటూ తన దారి తనదే అని...

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్

1 April 2021 6:33 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గురువారం ఆయన గుంటూరులోని భారత్ పేటలో ఉన్న 140వ వార్డు సచివాలయంలో తన పేరు నమోదు...

ముగిసిన వివాదాల ఎస్ఈసీ రమేష్ కుమార్ పదవి కాలం

31 March 2021 11:45 AM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏడాది కాలంగా ఏపీలో ఈ పేరు పెద్ద సంచలనంగా మారింది. ఎక్కువ వివాదాలే ఆయన్ను చుట్టుముట్టాయి. స్థానిక ఎన్నికలను అకస్మాత్తుగా వాయిదా...

బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు

29 March 2021 8:32 PM IST
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ లే...

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు శస్త్రచికిత్సలు

29 March 2021 12:54 PM IST
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్ కె రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్సలు చేశారు. ఈ...

ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం

28 March 2021 3:22 PM IST
రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కాలానికి సిద్ధం చేసిన తాత్కాలిక బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవలే కేబినెట్...

కర్నూలు విమానాశ్రయం నుంచి సర్వీసులు ప్రారంభం

28 March 2021 1:22 PM IST
ఏపీలోని మరో విమానాశ్రయంలో ఆదివారం నాడు వాణిజ్య సర్వీసులు ప్రారంభం అయ్యా యి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తాజాగా సీఎం జగన్ ప్రారంభించిన...

బద్వేల్ ఎమ్మెల్యే మృతి

28 March 2021 1:05 PM IST
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది...

ఏపీ కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని

26 March 2021 9:21 PM IST
ఏపీ సర్కారు సాధ్యమైనంత వేగంగా పెండింగ్ లో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేసుకునే యోచనలో ఉంది. వాస్తవానికి ఇవి కూడా ప్రస్తుత ఎస్ఈసీ...

పోలవరం నిర్వాసితులపై దౌర్జన్యమా?

26 March 2021 9:05 PM IST
జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం నిర్వాసితుల అంశంపై స్పందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూములు...

బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

26 March 2021 1:40 PM IST
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఏపీ సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. ఈ లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియను...
Share it