Telugu Gateway

Andhra Pradesh - Page 100

కేసులు త‌గ్గుతున్నాయి..ఇంట‌ర్ ప‌రీక్షలు పెడ‌తాం

23 Jun 2021 6:28 PM IST
ఏపీ స‌ర్కారు ఈ మేర‌కు సుప్రీంకోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. క‌రోనా రెండ‌వ వేవ్ కార‌ణంగా దేశంలోని 21 రాష్ట్రాలు ఇంట‌ర్ పరీక్షల‌ను ర‌ద్దు చేశాయి....

ఐఏఎస్‌ల జైలుశిక్షను రీకాల్‌ చేసిన ఏపీ హైకోర్టు

22 Jun 2021 8:26 PM IST
హైకోర్టు ఆదేశాల‌ను విస్మ‌రించిన ఐఏఎస్ ల‌కు షాకిచ్చిన హైకోర్టు త‌ర్వాత వారికి ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌యం తీసుకుంది. ఏఎస్ లు గిరిజా శంక‌ర్, చిరంజీవి...

స‌రస్వ‌తి ప‌వ‌ర్ లీజుల‌పై ర‌ఘురామ‌రాజు కేసు

22 Jun 2021 8:11 PM IST
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఏపీ స‌ర్కారుపై, సీఎం జ‌గ‌న్ పై వ‌ర‌స పెట్టి కేసులు వేస్తున్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సీబీఐ...

ఇద్ద‌రు ఐఏఎస్ ల‌కు షాక్..వారం రోజుల జైలు శిక్ష

22 Jun 2021 4:38 PM IST
ఏపీ హైకోర్టు సంచల‌న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల‌ను పాటించ‌ని ఇద్ద‌రు ఐఏఎస్ ల‌కు వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువ‌రించింది....

జ‌గ‌న్ పై చిరంజీవి పొగ‌డ్త‌ల వ‌ర్షం

22 Jun 2021 1:38 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఏపీలో ఒక్క రోజే 13.72 ల‌క్షల మందికి మెగా వ్యాక్సినేష‌న్ ...

మండలి రద్దు తీర్మానం జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు

21 Jun 2021 12:50 PM IST
ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి శాస‌న‌మండ‌లిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రత్యేకించి ఇప్పుడు మండలి రద్దు తీర్మానం జోలికి వెళ్ళాల్సిన...

ఏపీలో విజ‌య‌వంత‌మైన మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్

20 Jun 2021 6:50 PM IST
వ్యాక్సినేష‌న్ విష‌యంలో ఏపీ కొత్త రికార్డు నెల‌కొల్పింది. ఒక్క రోజులోనే అంటే జూన్ 20 సాయంత్రం ఐదు గంట‌ల‌కు 11.85 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు....

గ్రీన్ జోన్ గా తిరుమ‌ల‌

19 Jun 2021 4:59 PM IST
తిరుమలను గ్రీన్ జోన్‌గా ప్రకటిస్తున్నామని టీటీడీ ఛైర్మ‌న్ వై వీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను...

ఏపీలో ఎంసెట్ ఈప్ సెట్ గా మార్పు

19 Jun 2021 12:41 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇక నుంచి రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈప్ సెట్) నిర్వ‌హించ‌నుంది. ఈ...

ఏపీలో ఉద‌యం ఆరు నుంచి సాయంత్రం ఆరు వ‌ర‌కూ ఓపెన్

18 Jun 2021 4:43 PM IST
అన్ లాక్ ప్ర‌క్రియ‌లో మ‌రో అడుగు. ఏపీలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు మరింత పెరిగాయి. ప్ర‌స్తుతం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌ వ‌ర‌కే...

ఏపీలో జాబ్ క్యాలండ‌ర్ విడుద‌ల‌

18 Jun 2021 4:36 PM IST
వాస్త‌వానికి ఏపీలో ఎప్పుడో విడుద‌ల కావాల్సిన జాబ్ క్యాలండ‌ర్ క‌రోనా కార‌ణంగా ఆల‌శ్యంగా విడుద‌ల అయింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం...

విశాఖ‌లో పీ వీ సింధు అకాడ‌మీకి భూ కేటాయింపు

17 Jun 2021 7:26 PM IST
ప్ర‌ముఖ బాడ్మింట‌న్ క్రీడాకారిణి పీ వీ సింధుకు విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌భుత్వం భూమి కేటాయించింది. బాడ్మింట‌న్ అకాడ‌మీ ఏర్పాటుకు ఈ కేటాయింపు చేశారు. విశాఖ...
Share it