Telugu Gateway

Andhra Pradesh - Page 102

ఏపీలో కొత్తగా ఆరు వేల పోలీసు నియామకాలు

25 March 2021 9:22 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఆరు వేల పోలీసు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు....

కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరు

25 March 2021 1:12 PM IST
కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయానికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు....

పెద్దిరెడ్డి, బొత్సలకు హైకోర్టు నోటీసులు

23 March 2021 1:57 PM IST
ఏపీకి చెందిన సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు ...

ప్రైవేట్ సంస్థలకు లాభార్జనే ఏకైక ధ్యేయం..మరి జె పీ పవర్ అందుకు మినహాయింపా?

22 March 2021 7:08 PM IST
ఏపీఎండీసీని కాదని ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్టు దేశంలో ఉత్తమ విధానం అంటూ ప్రకటనలు ఇప్పుడు తూచ్ అంటూ...ప్రైవేట్ వైపు పరుగులు 'ప్రైవేట్‌ రంగ సంస్థలు...

సభాహక్కుల నోటీసుపై స్పందించిన నిమ్మగడ్డ

19 March 2021 8:14 PM IST
శాసనసభ కార్యదర్శి పంపిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. తాను ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని పేర్కొన్నారు....

సీఐడీ విచారణపై హైకోర్టు స్టే..చంద్రబాబుకు ఊరట

19 March 2021 7:51 PM IST
అమరావతి లో అసైన్ మెంట్ భూ అక్రమాలకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి...

హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన చంద్రబాబు

18 March 2021 1:33 PM IST
అమరావతిలో అసైన్ మెంట్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలు హైకోర్టు ను ఆశ్రయించారు. తమపై...

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జె సీ ప్రభాకర్ రెడ్డి

18 March 2021 12:41 PM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అప్రతిహత విజయాన్ని దక్కించుకుంది. విచిత్రంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం జె సీ ప్రభాకర్ రెడ్డి తన సత్తా...

మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు

17 March 2021 1:49 PM IST
అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి ఏపీసీఐడీ దూకుడు పెంచింది. మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నోటీసులు ఇచ్చిన సీఐడీ బుధవారం నాడు...

తిరుపతి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి

16 March 2021 7:24 PM IST
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన వెంటనే అధికార వైసీపీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. డాక్టర్ ఎం గురుమూర్తి ఆ పార్టీ తరపున బరిలో నిలబడనున్నారు....

కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు కు సీఐడీ నోటీసులు

16 March 2021 11:36 AM IST
అమరావతి భూముల వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి సీఐడీ నోటీసులు జారీ చేసిన అంశంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కక్ష సాధింపులో భాగంగానే...

చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

16 March 2021 9:15 AM IST
విచారణ హాజరు కావాలని ఆదేశం ఏపీ సర్కారు దూకుడు పెంచింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ తో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడే ఏజెండాగా రంగంలో...
Share it