Telugu Gateway

Andhra Pradesh - Page 102

ఏపీలో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు ర‌ద్దు చేయం

5 Jun 2021 5:17 PM IST
ఏపీ స‌ర్కారు ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షల విష‌యంలో త‌న వైఖ‌రికే క‌ట్టుబ‌డి ఉంది. ఓ వైపు రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఈ క‌రోనా స‌మ‌యంలో...

వ్యాక్సిన్ గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌పై రాష్ట్రాల హ్యాండ్స‌ప్

3 Jun 2021 8:26 PM IST
ఒక్క‌రూ రాలేద‌న్న సీఎం జ‌గ‌న్ అంద‌రూ కేంద్రం ద‌గ్గ‌ర ఒకే గొంతుక విన్పిద్దాం కేంద్రంలోని మోడీ స‌ర్కారు దేశంలోని 18నుంచి 44 సంవ‌త్స‌రాల పైబ‌డిన...

సీఎం ఎక్క‌డ నుంచైనా పాల‌న చేయోచ్చు

2 Jun 2021 6:01 PM IST
క‌రోనా...కోర్టు కేసుల కార‌ణంగా ఏపీలో మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం గ‌త కొంత కాలంగా ప‌క్క‌న ప‌డిపోయింది. ఈ త‌రుణంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క...

ఏపీలో న‌లుగురు స‌ల‌హాదారుల ప‌ద‌వీ కాలం పొడిగింపు

1 Jun 2021 8:25 PM IST
జాబితాలో స‌జ్జ‌ల‌..అజ‌య్ క‌ల్లాం, జీవీడీ, ర‌ఘురాం ఏపీ ప్ర‌భుత్వంలో ఉన్న న‌లుగురు స‌ల‌హాదారుల ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఏడాది పాటు పొడిగిస్తూ స‌ర్కారు...

బెయిల్ ష‌ర‌తులు ఉల్లంఘించ‌లేదు

1 Jun 2021 1:34 PM IST
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌రాజు దాఖ‌లు చేసిన జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ పై ఏపీ సీఎం జ‌గ‌న్ సీబీఐ కోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. జ‌గ‌న్ బెయిల్...

ఆనంద‌య్య మందుకు అనుమ‌తి

31 May 2021 6:38 PM IST
గ‌త కొన్ని రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఆనంద‌య్య మందుకు సంబంధించి సోమ‌వారం నాడు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. హైకోర్టులో ఈ మందుపై విచార‌ణ...

ఏపీలో కొత్త‌గా 14 మెడిక‌ల్ కాలేజీలు

31 May 2021 12:39 PM IST
ఏపీ ప్ర‌భుత్వం విద్య‌, వైద్య రంగాల‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెడుతోంది. అందులో భాగంగా సీఎం జ‌గ‌న్ సోమ‌వారం నాడు కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు....

ఏపీ టెన్త్ విద్యార్ధులు అలా చదువుతూ ఉండాల్సిందేనా?

27 May 2021 2:01 PM IST
ఏపీ సర్కారు పదవ తరగతి పరీక్షలను అలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతుంది. కరోనా కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేస్తున్నట్లు...

జగన్ బెయిల్ రద్దు కేసు జూన్ 1కి వాయిదా

26 May 2021 1:44 PM IST
సీబీఐ కోర్టు మరోసారి జగన్ తరపు న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. లాక్‌డౌన్ త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేద‌న్న జ‌గ‌న్...

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రఘురామకృష్ణంరాజు

26 May 2021 1:41 PM IST
ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా అటువైపే. రఘరామకృష్ణంరాజు దేశ రాజధాని ఢిల్లికి బయలుదేరి వెళ్లారు. ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదు అయి ఉన్నాయి. మళ్లీ ఏదైనా...

ఏపీలో కొత్త 'అమూల్ బేబీ జగన్మోహన్ రెడ్డి'

26 May 2021 11:23 AM IST
గుజరాత్ కు ఏపీ పాడి పరిశ్రమను అప్పగించే కుట్ర ప్రజల సొమ్ముతో ఏపీ అమూల్ బేబీ దోపిడీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు...

దూళిపాళ నరేంద్రకు బెయిల్ మంజూరు

24 May 2021 11:08 AM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రకుమార్ కు బెయిల్ మంజూరు అయింది. సోమవారం నాడు ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది....
Share it