Telugu Gateway

Top Stories - Page 90

ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ

15 April 2021 5:06 PM IST
దేశాన్ని రెండవ దశ కరోనా వేవ్ వణికిస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు బలవంతంగా అయినా కర్ఫ్యూ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. పెరుగుతున్న కేసులను...

ఒక్క రోజు కేసులే రెండు లక్షలు దాటేశాయ్

15 April 2021 10:32 AM IST
భారత్ కరోనా కేసుల విషయంలో రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలోని లేని విధంగా ఇవి నమోదు అవుతున్నాయి. ఒక్క రోజులోనే దేశంలో కరోనా...

ఇన్ఫోసిస్ లో 25 వేల కొత్త ఉద్యోగాలు

14 April 2021 10:46 PM IST
కరోనా ప్రభావం ఉన్నా దేశంలోని అగ్రశ్రేణి ఐటి కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం సానుకూల ప్రకటనలు చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక...

ఐపీవోల ద్వారా పెరిగిన నిధుల సమీకరణ

14 April 2021 9:33 PM IST
గత ఆర్ధిక సంవత్సరంలో ఐపీవోల ద్వారా, రైట్స్ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధులు గణనీయంగా పెరిగాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021 మార్చితో...

సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు

14 April 2021 5:14 PM IST
దేశంలో కరోనా రెండవ దశ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పదవి తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది....

ప్రపంచంలో టాప్ టెన్ ఖరీదైన నగరాలేవో తెలుసా?

11 April 2021 5:05 PM IST
సహజంగా నగరాల్లో జీవించాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలి. కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో నివసించాలంటే అది కేవలం సంపన్నులకు మాత్రమే సాధ్యం...

రియల్ ఎస్టేట్ లో పెరిగిన ఎన్ఆర్ఐ పెట్టుబడులు

10 April 2021 10:49 AM IST
ప్రపంచం అంతటా కోవిడ్ కల్లోలం కొనసాగుతున్నా భారత రియల్ ఎస్టేట్ లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) పెట్టుబడులు మాత్రం పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే...

దేశ వ్యాప్త లాక్ డౌన్ ఉండదు

8 April 2021 8:47 PM IST
కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ ఉత్తమ విధానం ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్త లాక్ డౌక్ కు ఛాన్సేలేదన్నారు. కరోనా నియంత్రణకు రాత్రి...

రాకేశ్వర్ సింగ్ ను విడిచిపెట్టిన మావోయిస్టులు

8 April 2021 4:16 PM IST
సస్పెన్స్ వీడింది. రాకేశ్వర్ సింగ్ కుటుంబ సభ్యుల విన్నపాలు పలించాయి. ఐదు రోజుల నుంచి తమ చెరలో ఉంచుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు...

భారత్ ప్రయాణికులకు ఆ దేశంలో నో ఎంట్రీ

8 April 2021 11:17 AM IST
దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులతో భారతీయులకు కొత్త సమస్యలు మొదలు అవుతున్నాయి. కరోనా కేసుల తీవ్రత ఆధారంగా పలు దేశాలు నిర్ణయాలు...

ప్రధాని మోడీకి కరోనా వ్యాక్సిన్ రెండవ డోసు

8 April 2021 9:19 AM IST
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో ప్రధాని నరేంద్రమోడీ కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు....

వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్

7 April 2021 10:49 AM IST
దేశంలో మరోసారి కరోనా విజృంభణ సాగుతున్న దశలో రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్ బీఐ) ఆచితూచి అడుగులు వేసింది. బుధవారం నాడు నిర్వహించిన పరపతి సమీక్షలో...
Share it