Telugu Gateway

Top Stories - Page 91

ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ..వెంటనే అమల్లోకి

6 April 2021 12:24 PM IST
దేశ వ్యాప్తంగా రెండవ దశ కరోనా విస్తృతి అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు...

సీజెఐగా ఎన్ వి రమణ..నోటిఫికేషన్ జారీ

6 April 2021 11:05 AM IST
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి. రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్రప్రతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం నాడు...

హోం మంత్రిపై సీబీఐ విచారణ

5 April 2021 1:41 PM IST
దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన నెలకు వంద కోట్ల రూపాయల 'లంచాల టార్గెట్' ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని...

కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ చేతిలోకి

5 April 2021 10:48 AM IST
మిగిలిన 25 శాతం వాటా కొనుగోలుకూ ఒప్పందం డీల్ విలువ 2800 కోట్ల రూపాయలు కృష్ణపట్నం ఓడరేవు పూర్తిగా అదానీ పరం కానుంది. ఇఫ్పటికే ఇందులో 75 శాతం వాటా...

ప్రయాణాలకు దూరంగా ఉండటం బెటర్

4 April 2021 8:40 PM IST
కరోనా తొలి దశలో డెబ్బయి వేల కేసులు చేరుకోవటానికి నెలల సమయం పట్టింది. కానీ ఈ సారి మాత్రం తీవ్రత అందుకు భిన్నంగా ఉందని ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణ్...

లాక్ డౌన్ పై కీలక నిర్ణయం

4 April 2021 6:25 PM IST
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రెండవ దశ కేసులు ఇక్కడ అత్యంత వేగంగా పెరుగుతుండటంతో ఆందోళన...

పర్యటనలపై అమెరికా కీలక నిర్ణయం

3 April 2021 7:03 PM IST
వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎక్కడైనా తిరగొచ్చు! 'మీరు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా?. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని కూడా రెండు వారాలు...

రజనీకాంత్ కు 'దాదా సాహెబ్ పాల్కే అవార్డు'

1 April 2021 5:56 PM IST
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఉన్న రజనీకాంత్ కు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. కేంద్రం ఆయనకు గురువారం నాడు దాదాసాహెబ్ పాల్కే...

ఆధార్..పాన్ అనుసంధాన గడువు పెంపు

31 March 2021 8:49 PM IST
కేంద్రం మరోసారి గడువు పొడించింది. ఆధార్-పాన్ అనుసంధాన ప్రక్రియను అందరూ మార్చి 31లోగా పూర్తి చేసుకోవాలని తొలుత గడువు పెట్టారు. ఈ గడువు లోగా అనుసంధానం...

సమ్మర్ షెడ్యూల్..వారానికి 18,843 విమానాలు

31 March 2021 5:12 PM IST
దేశంలోని 108 విమానాశ్రయాల నుంచి వారంలో 18843 విమానాలు నడిపేందుకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి మంజూరు చేసింది. వేసవి కాలం...

రాత్రివేళ రైళ్ళలో మొబైల్ ఛార్జింగ్ కు నో!

31 March 2021 10:54 AM IST
చాలా మందికి రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ పెట్టడం అలవాటు. తాము లేచే సమయానికి ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బంది...

నజారా సూపర్ లిస్టింగ్..వెంటనే 20 శాతం మైనస్

30 March 2021 5:10 PM IST
ప్రముఖ గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్ షేర్ మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లో మెరుపులు మెరిపించింది. ఐపీవో ధర 1101 రూపాయలు అయితే ఏకంగా 1990 రూపాయల వద్ద...
Share it