Telugu Gateway

Top Stories - Page 126

మూడు నెలల్లో 5.3 కోట్ల స్మార్ట్ ఫోన్లు కొన్నారు

29 Oct 2020 12:33 PM IST
దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ దూసుకెళుతోంది. 2020 జులై-సెప్టెంబర్ కాలంలో ఏకంగా 5.3 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే కాలం కంటే ఈ సారి...

హ్యార్లీ డేవిడ్ సన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్

28 Oct 2020 8:01 PM IST
హ్యార్లీ డేవిడ్ సన్. యూత్ లో ఈ బైక్స్ కు ఉండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిళ్ళ తయారీ రంగంలోకి...

వ్యాక్సిన్ వస్తే తప్ప విమానయానం కోలుకోదా?!

28 Oct 2020 6:54 PM IST
నవంబర్ 30 వరకూ అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం కరోనా దెబ్బకు విమానయానం రంగం తీవ్ర సమస్యల్లో కూరుకుపోయింది. అసలు ఇది ఎప్పుడు కోలుకుంటుందో తెలియని...

తొలి దశ వ్యాక్సిన్లపై నిపుణుల అనుమానాలు

28 Oct 2020 12:39 PM IST
ప్రపంచం అంతా కరోనాకు సంబంధించి సమర్ధవంతమైన వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ వచ్చే తేదీలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. కొంత మంది ఈ...

హ్యుండయ్ ఐ 20 బుకింగ్స్ ప్రారంభం

28 Oct 2020 11:05 AM IST
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండయ్ ఐ 20 బుకింగ్స్ ను ప్రారంభించింది. సరికొత్త హంగులతో కంపెనీ ఈ ఐ20ని అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 5న ఈ కారును...

అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ బోర్డింగ్ పాస్ లు

27 Oct 2020 7:40 PM IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత దేశంలోనే ఈ తరహా సేవలు అందిస్తున్నది తొలి విమానాశ్రయం హైదరాబాద్ లోని జీఎంఆర్ కు చెందిన శంషాబాద్ అంతర్జాతీయ...

ప్రపంచంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ

27 Oct 2020 9:48 AM IST
ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధం అయింది. ఇప్పటి వరకూ సౌదీ అరేబియాకు చెందిన అరామ్ కోదే అతి పెద్ద ఐపివో. అరామ్ కో...

రిలయన్స్, ప్యూచర్ గ్రూప్ డీల్ కు బ్రేక్

26 Oct 2020 10:07 AM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ దూకుడుకి బ్రేక్ పడింది. ఓ వైపు టెలికం మార్కెట్ లో , మరో వైపు రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు రిలయన్స్ పక్కా వ్యూహంతో...

ఆర్ బిఐ గవర్నర్ కు కరోనా

25 Oct 2020 7:46 PM IST
కరోనా కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ పరిస్థితి ఒక్క భారత్ లోనే కాదు. ప్రపంచం అంతా ఇదే పరిస్థితి. కరోనాకు కారణమైన చైనా మాత్రం అందుకు...

సునామీ వచ్చినట్లు ఈ గగ్గోలు ఏంటి?

24 Oct 2020 8:20 PM IST
గీతం యూనివర్శిటీ విషయంలో తెలుగుదేశం నేతల తీరును ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుపట్టారు. ఏదో సునామీ వచ్చినట్లు ఈ గగ్గోలు ఏంటి అని ఆయన ప్రశ్నించారు....

పెన్సిల్ తో కూతురిని పొడిచిన తల్లి

24 Oct 2020 1:58 PM IST
షాకింగ్ ఘటన. ఓ తల్లి పెన్సిల్ తోపలుమార్లు తన కూతురు వీపుపై పొడిచిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి కారణం తెలిస్తే మరింత షాక్ కు గురవుతారు. పన్నెండు...

అరవై శాతం సమర్ధతతో 'కోవాగ్జిన్ వ్యాక్సిన్'

23 Oct 2020 9:11 PM IST
మూడవ దశ ఫలితాల 2021 మేలో రావొచ్చు హైదరాబాద్ కేంద్రం గా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ తాజా పలు కీలక అంశాలను వెల్లడించింది. తాము...
Share it