Home > Top Stories
Top Stories - Page 127
కపిల్ దేవ్ కు గుండెపోటు
23 Oct 2020 5:20 PM ISTభారత్ కు 1983లో ప్రపంచ కప్ అందించిన అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ కు శుక్రవారం నాడు గుండె పోటు వచ్చింది. ఆయన్ను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్ళటంతో...
కరోనా వ్యాక్సిన్ పై సీసీఎంబీ కీలక ప్రకటన
22 Oct 2020 9:06 PM ISTఇదిగో డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ రెడీ. డిసెంబర్ కు సాధ్యం కాకపోతే జనవరిలో మాత్రం పక్కా. కాకపోతే వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రావటానికి మరికొంత...
'వ్యాక్సిన్' చుట్టూ ఎన్నికల రాజకీయం
22 Oct 2020 8:37 PM ISTఅది అమెరికా అయినా ..భారత్ అయితే అంతే. సేమ్ టూ సేమ్. వ్యాక్సిన్ చుట్టూ రాజకీయం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్ళీ గెలిస్తేనే వ్యాక్సిన్ త్వరగా...
నాయినిని పరామర్శించిన సీఎం కెసీఆర్
21 Oct 2020 8:27 PM ISTమాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాయిని...
'భరత్ అనే నేను' స్పూర్తితో జరిమానాల వడ్డింపులు
21 Oct 2020 6:56 PM ISTఏపీ సర్కారు ఫిక్స్ చేసిన జరిమానాలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. సర్కారు ఖజానా నింపుకునేందుకు జరిమానాల మార్గాన్ని ఎంచుకున్నట్లు కన్పిస్తోంది....
అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోం వచ్చే ఏడాది జూన్ వరకూ
21 Oct 2020 12:52 PM ISTకరోనా ఆఫీసు పద్దతులనే మార్చేసింది. ఒకప్పుడు ఏదో కొంత మందికి మాత్రమే పరిమితమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఇప్పుడు ప్రతి ఆఫీసులోనూ కామన్ అయింది. ఒకప్పుడు ఈ...
దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్
20 Oct 2020 6:39 PM ISTప్రధాని నరేంద్రమోడీ కరోనా అంశంపై మరోసారి దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. దేశంలో కేసులు తగ్గుతున్నాయని..ఎవరూ కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని..ఈ సమయంలో...
ట్రంప్ కు ఈ సారి మైక్ కట్ గండం
20 Oct 2020 12:55 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దూకుడును అడ్డుకోవటం అంత ఆషామాషీ కాదు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తొలి డిబేట్ లో ఇది స్పష్టమైంది....
ముంబయ్ పోలీసు కమిషనర్ పై 200 కోట్ల దావా
19 Oct 2020 9:08 PM ISTటీఆర్పీ స్కామ్ లో కొత్త ట్విస్ట్. రిపబ్లిక్ టీవీ, ఛానల్ ఎడిటర్ ఇన్ చీప్ అర్ణబ్ గోస్వామి సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ్...
హైదరాబాద్ వరద బాదితుల సాయం కోసం 550 కోట్లు
19 Oct 2020 5:15 PM ISTబాధిత కుటుంబానికి పది వేలు సాయం ఇళ్ళు కూలిపోతే లక్ష..పాక్షికంగా దెబ్బతింటే 50 వేల సాయం భారీ వర్షాలు..వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్ లో ప్రజలను...
తెలుగుదేశం కమిటీల ప్రకటన
19 Oct 2020 12:55 PM ISTఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల కమిటీలను ప్రకటించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కె. అచ్చెన్నాయుడిని నియమించారు. తెలంగాణకు మాత్రం ఎల్. రమణనే...
ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి
18 Oct 2020 9:23 PM ISTమహారాష్ట్రలో ఎన్ కౌంటర్. అందులో ఐదుగురు మావోయిస్టులు మృతి. గడ్చిరోలి జిల్లాలోని కోస్మి-కిస్నేలి అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కూంబింగ్...












