Telugu Gateway

Top Stories - Page 125

శ్రావణి ఆత్మహత్య కేసు..పరారీలో అశోక్ రెడ్డి

14 Sept 2020 4:34 PM IST
టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీనే కారణంగా భావిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు మధ్య ఒత్తిడితో ఆమె ఎటూ తేల్చుకోలేక ఆత్మహత్యకు...

ఎంపీల్లో కరోనా కలకలం..17 మందికి పాజిటివ్

14 Sept 2020 4:08 PM IST
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన తరుణంలో ఎంపీలకు పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతోంది. ముందస్తుగా చేసిన పరీక్షల్లో ఏకంగా 17 మంది ఎంపీలు...

వైద్య సిబ్బందిపై ఇంత నిర్లక్ష్యమా?

14 Sept 2020 3:52 PM IST
ఏపీ సర్కారు తీరును జనసేన తప్పుపట్టింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు...

కెసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

13 Sept 2020 9:36 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు....

కేంద్ర మాజీ మంత్రి మృతి

13 Sept 2020 1:35 PM IST
ఆర్జేడీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన తాజాగా ఆర్జేడీకి రాజీనామా చేశారు. బీహార్ ఎన్నికల...

ఏపీ బిజెపికి పది మంది ఉపాధ్యక్షులు

13 Sept 2020 12:31 PM IST
ఐదుగురు ప్రధాన కార్యదర్శులుకొత్త కమిటీని ప్రకటించిన సోము వీర్రాజుఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. అందులో పది...

మళ్ళీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా

13 Sept 2020 9:37 AM IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ నుంచి రికవరి అయిన తర్వాత కూడా పలు సమస్యలు వేధిస్తున్నట్లు కన్పిస్తోంది. కొద్ది రోజుల...

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు

11 Sept 2020 9:59 PM IST
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మారారు. ఇప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ గా ఉన్న కుంతియాను తొలగించి.. ఆయన స్థానంలో మాణికం ఠాగూర్‌ను...

కంగనాపై మరో విచారణ

11 Sept 2020 4:30 PM IST
కంగనా రనౌత్ వ్యవహారంపై మహారాష్ట్ర సర్కారు ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ఆమె ఆఫీసును కూల్చిన బీఎంసీ అధికారుల...

కెసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తాం

11 Sept 2020 3:24 PM IST
తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి నిలబడితే, నిజాం, రజాకార్ల పక్కన ముఖ్యమంత్రి కెసీఆర్ నిలబడ్డారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కెసీఆర్...

వైఎస్ఆర్ ఆసరాను ప్రారంభించిన జగన్

11 Sept 2020 1:05 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల అభ్యున్నతికి...

అంతర్వేది ఘటన..సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ

11 Sept 2020 1:02 PM IST
అంతర్వేది నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు...
Share it