Telugu Gateway

Andhra Pradesh - Page 87

రాజ‌మండ్రి జైలుకు దేవినేని ఉమా

28 July 2021 7:51 PM IST
ఏపీలో రాజ‌కీయాలు మ‌లుపుల మీద మ‌లుపులు తిరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం రాత్రి మాజీ మంత్రి దేవినేని ఉమా వాహ‌నంపై రాళ్ల దాడి జ‌రిగింది. కొండ‌ప‌ల్లి ప్రాంతంలో...

వైజాగ్ స్టీల్ వంద శాతం అమ్మేస్తాం

28 July 2021 1:01 PM IST
పెట్టుబ‌డులు ఉప‌సంహ‌ర‌ణ‌లో భాగంగానే వైజాగ్ స్టీల్ లో వంద శాతం వాటాల విక్ర‌యం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్రం స్ప‌ష్టం చేసింది. ప్రైవేటీక‌ర‌ణ ను...

జ‌గ‌న్, విజ‌య‌సాయిల‌పై రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానికి ఫిర్యాదులు

26 July 2021 3:07 PM IST
ఫిర్యాదులే ఫిర్యాదులు. ఒకరిపై ఒక‌రు ఫిర్యాదులు. ఈ మ‌ధ్యే వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌యసాయిరెడ్డి రెబల్ ఎంపీ ర‌ఘురామక్రిష్ణంరాజు కు చెందిన...

అన్నీ తెలిసి టిక్కెట్ ఎలా ఇచ్చారు మ‌రి?

24 July 2021 5:33 PM IST
ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు త‌న‌పై వైసీపీ ఎంపీలు రాష్ట్ర‌ప‌తి రామ్ నాధ్ కోవింద్, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీల‌కు చేసిన ఫిర్యాదుపై స్పందించారు. త‌న గురించి...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఉప‌సంహ‌రించుకోవాలి

23 July 2021 8:35 PM IST
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌తినిధులు క‌లిశారు. విశాఖ స్టీల్...

విశాఖ ఉక్కు ఉద్య‌మాన్ని జ‌గ‌న్ ముందుండి న‌డిపించాలి

23 July 2021 6:40 PM IST
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశంపై మ‌రోసారి స్పందించారు. విశాఖ ఉక్కు ప‌రిర‌క్షణ ఉద్య‌మాన్ని సీఎం జ‌గన్ ముందు ఉండి...

వివేకా హ‌త్య కేసు..సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన వాచ్ మెన్!

23 July 2021 6:10 PM IST
మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కీల‌క పురోగ‌తి. ఇది సుపారీ హ‌త్య‌గా వాచ్ మెన్ వెల్ల‌డించినట్లు స‌మాచారం. గ‌త కొంత కాలంగా ఈ కేసును...

రాష్ట్రాన్ని జ‌గ‌న్ దివాళా తీయించారు

23 July 2021 12:58 PM IST
రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ డీసీ) చేసే అప్పులకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్ధిక మంత్రి బుగ్గ‌న‌రాజేంద్ర‌నాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలను...

కాపు నేస్తం కింద 490 కోట్లు విడుద‌ల‌

22 July 2021 3:32 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం నాడు కాపు నేస్తం ప‌థ‌కం కింద ల‌బ్దిదారుల ఖాతాల్లోకి 490.86 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేశారు. రాష్ట్ర...

అప్పు ఇస్తే చాలు..ఎక్క‌డైనా సంత‌కాలు పెడ‌తారా?.

22 July 2021 2:11 PM IST
స‌ర్కారుపై ప‌య్యావుల కేశ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లుఅప్పుల కోసం బ్యాంకుల‌తో స‌ర్కారు ర‌హ‌స్య ఒప్పందాలు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏమి ఉంద‌ని తెలుగుదేశం సీనియ‌ర్...

లోక్ స‌భ‌లో వైసీపీ ఎంపీల ఆందోళ‌న‌

22 July 2021 12:50 PM IST
జ‌ల వివాదానికి సంబంధించిన అంశాన్ని అధికార వైసీపీ ఎంపీలు గురువారంనాడు పార్ల‌మెంట్ లో లేవ‌నెత్తారు. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్ని లేఖ‌లు ...

రైతులనూ నమ్మించి మోసం చేస్తున్న వైసీపీ సర్కారు

22 July 2021 12:33 PM IST
ఏపీ ప్ర‌భుత్వ తీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంద‌ని, ధాన్యం...
Share it