Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 77
ఏపీపీఎస్ సీ ఛైర్మన్ గా గౌతం సవాంగ్..ఉత్తర్వులు జారీ
19 Feb 2022 10:47 AM ISTమాజీ డీజీపీ గౌతం సవాంగ్ ఏపీపీఎస్ సీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు....
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా గౌతం సవాంగ్
17 Feb 2022 3:22 PM ISTఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం వరకూ డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ ను ఏపీపీఎస్సీ ఛైర్మన్గా నియమించింది. ఇటీవలే ఆయన్ను...
వాడుకుని వదిలేయటంలో జగన్ మాస్టర్
16 Feb 2022 9:12 PM ISTఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అవసరం ఉన్నంతవరకే ఎవరినైనా అన్నా...
అదనపు ఆదాయాలపై ఫోకస్ పెట్టండి
16 Feb 2022 8:59 PM ISTఆంధ్రప్రదేశ్ సర్కారు అదనపు ఆదాయ వనరుల సమీకరణపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం అదనంగా సొంత వనరులు...
పదవిపై పార్టీనే ప్రకటన చేస్తుంది
15 Feb 2022 5:29 PM ISTప్రముఖ నటుడు. వైసీపీ నేత అలీ మంగళవారం నాడు తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఇటీవలే సినీ ప్రముఖులతో కలసి జగన్ ను కలసిన వారిలో...
డీజీపీపై వేటుకు 'చలో విజయవాడ' సక్సెసే కారణం?!
15 Feb 2022 3:02 PM ISTపీఆర్సీ కోసం ఉద్యమించిన ఉద్యోగుల చలో విజయవాడ సక్సెస్ ఓ సంచలనం కిందే చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో గత మూడేళ్ళ కాలంలో అంతటి భారీ జనసమీకరణ...
నిన్న ప్రవీణ్ ప్రకాష్..నేడు గౌతం సవాంగ్
15 Feb 2022 2:22 PM ISTఈ అకస్మిక బదిలీల మతలబేంటో?!వికెట్లు టకా టకా ఎందుకు పడుతున్నాయ్. అసలు ఏపీలో ఏమి జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా...
ఏ సీజన్లో నష్టపోతే ఆ సీజన్ లోనే రైతులకు నష్టపరిహారం
15 Feb 2022 1:09 PM ISTవైసీపీ ప్రభుత్వం రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం జగన్ ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ...
అమరావతి ఐఏఎస్ లు ..ఊపిరి పీల్చుకున్నారు!
14 Feb 2022 8:43 PM ISTఒక్క నిర్ణయం. ఏపీ ఐఏఎస్ అధికారులకు ఒకేసారి దసరా..దీపావళి పండగ వచ్చినంత ఆనందం. వారం రోజుల నుంచి ఈ వ్యవహారం ప్రచారంలో ఉన్నా ఇంత ఆకస్మికంగా...
ఏపీలో రాత్రి కర్ప్యూ తొలగింపు
14 Feb 2022 8:16 PM ISTఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గటంతో రాత్రి కర్ఫ్యూ ఎత్తేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు....
జగన్ తప్ప అందరూ పోరాడుతున్నారు
14 Feb 2022 3:00 PM ISTతమ హక్కుల సాధన కోసం పలు రాష్ట్రాలు కేంద్రంతో పోరాడుతున్నాయని..ఏపీ సీఎం జగన్ మాత్రం మౌనంగా ఉన్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు...
చంద్రబాబు ఒత్తిడితోనే అలా!
14 Feb 2022 2:50 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబుపై అధికార వైసీపీ నేతల ఎటాక్ ఆగటంలేదు. విభజన సమస్యలపై చర్చలకు ఉద్దేశించిన ఏజెండాలో ప్రత్యేక హోదా అంశం తొలగింపు...












