Telugu Gateway

Andhra Pradesh - Page 78

చంద్ర‌బాబుకు ర‌జ‌నీకాంత్ ఫోన్

21 Nov 2021 10:35 AM IST
ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై ప్ర‌ముఖ న‌టుడు, సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ విచారం వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడి భార్య...

వైసీపీని..ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టాల‌ని చూస్తున్నారు

20 Nov 2021 4:40 PM IST
ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప‌రిణామాలు కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీలో త‌న భార్య‌ను కించ‌ర‌ప‌ర్చారంటూ చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలో...

ప‌రుష వ్యాఖ్య‌లు అరాచ‌క పాల‌న‌కు నాంది

20 Nov 2021 4:25 PM IST
ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప‌రిణామాల‌పై శ‌నివారం నాడు నంద‌మూరి బాల‌కృష్ణ, ఎన్టీఆర్ లు వ‌ర‌స వ‌ర‌స‌గా స్పందించారు. బాల‌కృష్ణ మీడియా...

ఏపీలో కొత్త నీచ సంస్కృతికి తెర‌లేపారు

20 Nov 2021 4:02 PM IST
ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప‌రిణామాల‌పై టీడీపీ ఎమ్మెల్యే, ప్ర‌ముఖ హీరో నంద‌మూరి బాలకృష్ణ స్పందించారు. ఏపీలో ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో...

చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం

19 Nov 2021 3:10 PM IST
సీఎం అయితేనే మ‌ళ్ళీ స‌భ‌లో అడుగుపెడ‌తాఇది గౌర‌వ స‌భ కాదు..కౌర‌వ స‌భ‌ నా కుటుంబ స‌భ్యుల‌నూ అవ‌మానిస్తున్నారు మీడియా స‌మావేశంలో క‌న్నీరు ...

న‌వంబ‌ర్ 26 వ‌ర‌కూ ఏపీ అసెంబ్లీ

18 Nov 2021 12:33 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ భేటీ హాట్ హాట్ గా సాగే అవ‌కాశం క‌న్పిస్తోంది. ముఖ్యంగా ఏపీలో పెట్రోలో, డీజిల్ ల‌పై వ్యాట్...

విభ‌జ‌న హామీల అమ‌లు ఇంకెప్పుడు?

14 Nov 2021 8:18 PM IST
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండ‌లి స‌మావేశం తిరుప‌తి వేదిక‌గా జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు దక్షిణాది రాష్ట్రాల...

పీఆర్సీ ర‌గ‌డ‌..ఏపీ స‌ర్కారు వ‌ర్సెస్ ఉద్యోగులు

11 Nov 2021 4:17 PM IST
ఆంధ్ర‌ప్రదేశ్ లో ఉద్యోగులు వ‌ర్సెస్ స‌ర్కారు అన్న‌ట్లు త‌యారైంది ప‌రిస్థితి. స‌త్వ‌ర‌మే పీఆర్ సీ అమ‌లు చేయాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ప్ర‌భుత్వాన్ని...

అమ‌రావ‌తి..ఎన్నిక‌ల ఏజెండాగా మార‌బోతుందా?!

11 Nov 2021 2:37 PM IST
అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా మార‌బోతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇది ఓ కీల‌క అంశంగా మారే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. అధికారంలోకి...

పిక్ ఆప్ ద డే..ప‌రిటాల శ్రీరామ్..జె సీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

10 Nov 2021 1:54 PM IST
అనంత‌పురం రాజ‌కీయాల్లో ప‌రిటాల ఫ్యామిలీకి..జెసీ ఫ్యామిలీకి మ‌ధ్య బ‌ద్ధ‌వైరం ఉంది. ఈ ఇరు గ్రూపుల మ‌ధ్య ఎప్పుడూ స‌యోధ్య‌లేదు. వైఎస్ మ‌ర‌ణం అనంత‌రం...

పెండింగ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఏపీ, ఒడిశా సీఎంల భేటీ

9 Nov 2021 6:42 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం నాడు ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో స‌మావేశం అయ్యారు. వీరిద్ద‌రిలో భేటీలో ఎప్ప‌టి నుంచో...

బిజెపి, టీడీపీల‌ను ప్ర‌జ‌లు పెట్రోల్, డీజిల్ పోసి త‌గ‌లెట్టారు

9 Nov 2021 1:21 PM IST
ఏపీ మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప్ర‌జ‌లు ఇప్ప‌టికే టీడీపీ, బిజెపిల‌ను పెట్రోల్, డీజిల్ పోసి త‌గ‌లబెట్టార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు...
Share it