Telugu Gateway

Andhra Pradesh - Page 15

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ..స్పోర్ట్స్ సిటీ కావాల్సిందే

24 April 2025 9:03 PM IST
అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనపై ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గేలా లేదు. గురువారం...

ఈడీ ఇటు వైపు చూడదా..ఈ స్కాంను పట్టించుకోదా!

24 April 2025 1:01 PM IST
దీని వెనక ఉన్న మతలబు ఏంటి! కాకినాడ పోర్ట్ లో వాటాల బదిలీకి సంబంధించిన వివాదంలో ఏపీ సిఐడి అలా కేసు నమోదు చేసిందో లేదో ఇలా వెంటనే కేంద్రానికి చెందిన...

ఉర్సా చెప్పిన ధరనే ఏపీ కేబినెట్ ఒకే చేసిందా?!

23 April 2025 11:27 AM IST
ప్రైవేట్ కంపెనీలే ప్రభుత్వ భూముల ధరలు నిర్ణయిస్తాయా! ఈడీబి వెంటపడి ఉర్సా ను ఏపీకి తెచ్చిందా? కంపెనీ పెట్టిందే రెండు నెలల క్రితం అయితే ఐదు నెలల పాటు ...

ఇరకాటంలో చంద్రబాబు, నారా లోకేష్!

22 April 2025 5:49 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. వైసీపీ హయాంలో సాగిన అక్రమాల విషయంలో కూటమి...

డీపీఆర్ కోసం టెండర్లు

22 April 2025 11:44 AM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు మేలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత ఊపు అందుకుంటాయి అని ప్రభుత్వం చెపుతోంది. ఇప్పటికే రాజధాని పనుల కేటాయింపు...

ఒకే రోజు క్యాబినెట్ అనుమతులు

21 April 2025 9:03 PM IST
ఉర్సా క్లస్టర్స్ కు అరవై ఎకరాలు కేటాయింపుపై దుమారం ఆంధ్ర ప్రదేశ్ ఐటి శాఖ వైజాగ్ లో టిసిఎస్ కంపెనీ కి 21.26 ఎకరాలు కేటాయిస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు...

అప్పుడు ఫ్రాంక్లిన్గ్ టెంపుల్టన్...ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ !

20 April 2025 7:32 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సారి పవర్ లో వాటా దక్కింది. సో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్...

ఆర్సెల్లార్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ..టిసిఎస్..లులూ..అదే మోడల్

16 April 2025 9:04 PM IST
ఉర్సా క్లస్టర్స్ పెట్టి రెండు నెలలే...ఆ కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన భూమి! దేశంలోనే నంబర్ వన్ ఐటి కంపెనీ టిసిఎస్. ఆ బ్రాండ్ కే ఎంతో విలువ ఉంటుంది....

పెట్టుబడులకు ఫ్లైట్ కనెక్టివిటీ కావాలి

16 April 2025 7:49 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమరావతి విస్తరణ కోసం కొత్తగా వేల ఎకరాల భూమి సమీకరించాలని ప్రతిపాదించటంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇంత వరకు అసలు తొలి దశ...

ఐదు టవర్ల కు టెండర్లు పిలిచిన సిఆర్ డీఏ

16 April 2025 2:29 PM IST
ఆంధ్ర ప్రదేశ్ కొత్త సచివాలయం ఐదు టవర్ల లో రానుంది . జీఏడి టవర్ గా పిలిచే ప్రధాన టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీస్ లు ఉంటాయి. ఈ...

కూతురికి రాజ్య సభ కోరిన మాజీ ఎంపీ..బీజేపీ నో!

16 April 2025 10:17 AM IST
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ కు రంగం సిద్ధం అవుతోంది. ఆయన బీజేపీ లో చేరటానికి అంతా సిద్ధం అయింది. అంతే...

గంటా శ్రీనివాసరావు ట్వీట్ వైరల్

15 April 2025 7:31 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ నేతలు ఎప్పుడూ ఒకటే మాట చెపుతారు. తమ నాయకుడికి ఉన్న విజన్ ఎవరికీ లేదు అని. రాబోయే వందేళ్ల...
Share it