Telugu Gateway

Andhra Pradesh - Page 126

జగన్ వద్దకు కాకినాడ పంచాయతీ..టీ కప్పులో తుఫాన్

25 Nov 2020 9:17 PM IST
తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో తాజాగా చెలరేగిన వివాదంపై వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. వివాదానికి కారణమైన...

తిరుపతి అభ్యర్ధి ఎంపికకు ఉమ్మడి కమిటీ

25 Nov 2020 7:53 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఈ బేటీలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై...

ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే

25 Nov 2020 1:56 PM IST
దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తోపాటు...

ఎయిర్ ఇండియా వన్ లో తిరుమలకు రాష్ట్రపతి

24 Nov 2020 1:43 PM IST
భారత్ కు ఇటీవలే అత్యంత ఖరీదైన వివిఐపి విమానాలు ఎయిర్ ఇండియా వన్ చేరుకున్నారు. ఒక విమానం ప్రత్యేకంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి కోసం, మరో విమానం ప్రధాని...

వైసీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

23 Nov 2020 6:52 PM IST
అధికార వైసీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే. తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పై...

ట్రంపూ..జ‌గ‌న్ సేమ్ టూ సేమ్

20 Nov 2020 11:55 AM IST
తెలుగుదేశం సీనియ‌ర్ నేత‌, శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిపక్ష నేత య‌నమ‌ల రామక్రిష్ణుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, జ‌గ‌న్ ఒకేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని...

2024 కంటే ముందే ఎన్నికలు..పవన్ కళ్యాణ్

18 Nov 2020 8:06 PM IST
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 కంటే ముందే మనకు ఎన్నికలు రావొచ్చన్నారు. ఆ దిశగా జనసేన...

ఏపీలో ఇళ్ళ స్థలాల మంజూరుకు ముహుర్తం ఖరారు

18 Nov 2020 5:24 PM IST
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ సర్కారు కొత్త ముహుర్తం నిర్ణయించింది. కోర్టు కేసులు ఉన్న చోట మినహాయించి మిగిలిన...

దమ్ముంటే వైసీపీ ఎన్నికలకు సిద్ధం కావాలి

18 Nov 2020 10:48 AM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం హాట్ హాట్ గా మారుతోంది. అధికార పార్టీ ఇప్పుడు ఎన్నికలకు అనువైన సమయం కాదని చెబుతుంటే..ప్రతిపక్ష టీడీపీ మాత్రం...

ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ నో

18 Nov 2020 9:48 AM IST
వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మేమే చెబుతాం ఏపీలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల రగడ మొదలైంది. ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ, కరోనా కారణంగా ఇప్పుడు...

ఫిబ్రవరిలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

17 Nov 2020 4:21 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

ఏపీ రైతుల ఖాతాల్లో 510 కోట్లు

17 Nov 2020 1:44 PM IST
ఏపీ సర్కారు మంగళవారం నాడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు....
Share it