Telugu Gateway

Andhra Pradesh - Page 127

ఏపీలో బార్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్

18 Sept 2020 9:09 PM IST
ఆంధ్రప్రదేశ్ లో శనివారం నుంచి బార్ల సందడి షురూ కానుంది. ఈ మేరకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది. ఇప్పటికే మద్యం రేట్లు పెంచేసి మందు బాబులకు చుక్కలు...

చంద్రబాబుపై పెండింగ్ కేసులనూ త్వరగా విచారించాలి

18 Sept 2020 6:39 PM IST
ఏపీ రాజకీయాలు అన్నీ కేసుల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిపక్షం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులు గురించి ప్రస్తావిస్తుంటే...అధికార పార్టీ చంద్రబాబు...

మోడీ బాదుడుకు తోడు ‘జగనన్న సెస్’ అదనం

18 Sept 2020 5:56 PM IST
మద్యం ధరల పెంపులాగా ఇది కూడా ‘రివర్స్’ అవుతుందనే అనుమానంకరోనా సమయంలో ప్రజలపై పెను భారంకరోనా కారణంగా అన్ని వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షల...

మా అబ్బాయి బెంజ్ కారు ఫక్కన ఫోటో దిగాడు అంతే

18 Sept 2020 3:26 PM IST
బెంజ్ కారు లంచం ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రిటీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన బెంజ్ కారు లంచం ఆరోపణలపై ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం...

ఏపీ మంత్రి కుమారుడికి లంచంగా బెంజ్ కారు

18 Sept 2020 12:39 PM IST
అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలుతెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసులో ఏ14గా...

అమరావతిపై సిట్..హైకోర్టు స్టే

16 Sept 2020 12:19 PM IST
అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో మరో స్టే వచ్చింది. మంగళవారం రాత్రి హైకోర్టు ఏసీబీ విచారణపై ముందుకెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే....

‘లెక్క’ తేలాకే బస్సు కదిలేది..చెరో 250 బస్సులకూ నో

15 Sept 2020 7:59 PM IST
తెలంగాణ, ఏపీల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని తేల్చలేకపోయాయి....

సిట్-ఏసీబీ-సీబీఐ-టీడీపీపై వైసీపీ ‘ముప్పేటదాడి’

15 Sept 2020 11:59 AM IST
ఓ వైపు సిట్. మరో వైపు ఏసీబీ, ఇంకో వైపు సీబీఐ. ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిపక్ష టీడీపీపై ముప్పేట దాడికి సమాయత్తం అయింది. ఎలాగైనా రాజధాని భూ...

వైద్య సిబ్బందిపై ఇంత నిర్లక్ష్యమా?

14 Sept 2020 3:52 PM IST
ఏపీ సర్కారు తీరును జనసేన తప్పుపట్టింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు...

ఏపీ బిజెపికి పది మంది ఉపాధ్యక్షులు

13 Sept 2020 12:31 PM IST
ఐదుగురు ప్రధాన కార్యదర్శులుకొత్త కమిటీని ప్రకటించిన సోము వీర్రాజుఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. అందులో పది...

రిలయన్స్ చేతికి ఫ్యూచర్ రిటైల్...చంద్రబాబు కంపెనీ బయటకు!

11 Sept 2020 8:56 PM IST
హెరిటేజ్ వాటాలు కూడా అంబానీ కంపెనీకేనా?!దేశీయ మార్కెట్లో రిలయన్స్ హవా నడుస్తోంది. ఓ వైపు జియో ఫ్లాట్ ఫామ్స్ లో వాటాల విక్రయాల ద్వారా లక్ష కోట్ల...

తిరుమల పింక్ డైమండ్..ఆభరణాలపైనా సీబీఐ విచారణ

11 Sept 2020 8:21 PM IST
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించటాన్ని జనసేన స్వాగతించింది. అదే సమయంలో దీనికి కొత్త లింక్ పెట్టింది. సీబీఐ విచారణను ఒక్క...
Share it