Telugu Gateway

Andhra Pradesh - Page 125

ఏపీలో రైతులకు ఉచితంగా బోర్లు

28 Sept 2020 2:18 PM IST
ఏపీ సర్కారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీని కింద రైతులకు ఉచితంగా బోర్లు వేయించనున్నారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు...

చంద్రబాబా...లోకేషా?

28 Sept 2020 12:15 PM IST
ఎవరి మాట నెగ్గుతుంది?అచ్చెన్నాయుడు కాకపోతే ఇక టీడీపీలో అంతే!తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సాగదీయకుండా ఎప్పుడూ ఏ పని చేయరు. చివరకు తన కుప్పం సీటును...

కొంత మంది రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు

28 Sept 2020 11:04 AM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే...

టీడీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లను ప్రకటించిన చంద్రబాబు

27 Sept 2020 12:51 PM IST
గత ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు చాలా మంది ఇఫ్పటికీ మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం కొద్ది మంది నేతలు మాత్రమే యాక్టివ్...

రాష్ట్రంలో మతకల్లోలాలకు చంద్రబాబు కుట్ర

26 Sept 2020 8:57 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు లబ్ధిపొందే ప్రయత్నం...

జగన్ కు నచ్చితే ఓకే..లేకపోతే రద్దులే

25 Sept 2020 10:49 AM IST
వైఎస్ హయంలో కెఎస్ఈజెడ్ ను వ్యతిరేకించిన చంద్రబాబుచంద్రబాబు హయాంలో రైతులకు భూములిచ్చేయాలని సవాల్ చేసిన జగన్అధికారంలోకి రాగానే పాత విషయాలను మర్చిపోతున్న...

రైతుల భూములతో జీఎంఆర్ దందా

25 Sept 2020 10:39 AM IST
కాకినాడ ఎస్ఈజెడ్ లో వాటాలు అరబిందో రియాల్టీకి అమ్మకంకాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (కెఎస్ఈ జెడ్) కోసం రైతుల దగ్గర నుంచి కారుచౌకగా భూముల తీసుకున్నారు....

అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చేందుకే

24 Sept 2020 5:22 PM IST
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నీచరాజకీయాలకు పాల్పడుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చడమే ఆ...

జగన్ పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలి

24 Sept 2020 1:19 PM IST
వైసీపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. పదహారు నెలల్లోనే 1.28 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి...

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

23 Sept 2020 7:20 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి...

మోడీ, అమిత్ షా..సోము వీర్రాజులపై నాని సంచలన వ్యాఖ్యలు

23 Sept 2020 4:14 PM IST
ఏపీ మంత్రి కొడాలి నాని బిజెపి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ కు సంబందించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని..డిక్లరేషన్ పై చర్చ...

అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

22 Sept 2020 10:06 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. సుమారు గంట పాటు ఈ భేటీ సాగింది. వైసీపీ సర్కారు...
Share it