Telugu Gateway

Andhra Pradesh - Page 125

జె సీ దివాకర్ రెడ్డికి వంద కోట్ల షాక్

1 Dec 2020 10:43 AM IST
ఏపీ సర్కారు టీడీపీ మాజీ ఎంపీ జె సి దివాకర్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీ మైనింగ్ అధికారులు ఆయనకు 100 కోట్ల రూపాయల జరిమానా విధించారు. వంద కోట్లు...

రైతుల పరామర్శకు పవన్ కళ్యాణ్

30 Nov 2020 7:54 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాను బాధితులను పరామర్శించాలని నిర్ణయించారు. ఆయన డిసెంబర్ 2న కృష్ణా,గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. 3,4,5...

జగన్ ఫేక్ ముఖ్యమంత్రి

30 Nov 2020 7:34 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు....

అసెంబ్లీలో చంద్రబాబు అసాధారణ చర్య

30 Nov 2020 5:00 PM IST
తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో అసాధారణ చర్యకు దిగారు. సభలో ఆవేశంలో ఊగిపోవటమే కాకుండా..ఏకంగా పోడియం...

సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు

30 Nov 2020 4:30 PM IST
అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై వ్యంగాస్త్రాలు సంధించారు. సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అంటూ...

అసెంబ్లీలోచంద్రబాబు రౌడీయిజం..జగన్

30 Nov 2020 4:22 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. రైతు సమస్యల అంశంపై తనకు...

ఏపీ మంత్రి పేర్ని నానిపై తాపీతో దాడి

29 Nov 2020 1:36 PM IST
ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై దాడి కలకలం. మంత్రి నివాసంలోనే ఈ దాడి జరగటం మరింత దుమారం రేపుతోంది. అయితే ఈ దాడిలో మంత్రికి ఎలాంటి దెబ్బలు...

జగన్ ఏరియల్ సర్వే

28 Nov 2020 1:59 PM IST
ఏపీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. ఇటీవలే ఏపీన ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలు కోలుకోక ముందే నివర్ తుఫాను మరోసారి దారుణంగా దెబ్బతీసింది....

పేదల రక్తం పీలుస్తున్న జగన్

28 Nov 2020 1:43 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జగన్ పేదల రక్తాన్ని జలగ పీల్చినట్లు పీల్చేస్తున్నారు....

అసెంబ్లీ సమావేశాలకు సర్వసన్నద్ధం కండి

27 Nov 2020 4:53 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ సారి మరింత హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులకు అసెంబ్లీ...

ఇది తెలుగువారిని అవమానించటమే

26 Nov 2020 10:38 PM IST
పీవీ నరసింహరావు, ఎన్టీఆర్ లనుద్దేశించిన ఎంఐఎం నేత , ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వానికి దమ్ము ఉంటే పీవీ,...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 30 నుంచి

26 Nov 2020 6:21 PM IST
ఏపీ శాసనసభ సమావేశాల ముహుర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని సమాచారం. అసెంబ్లీ...
Share it