Telugu Gateway

Andhra Pradesh - Page 125

పోలవరం చర్చ..టీడీపీ సభ్యుల సస్పెన్షన్

2 Dec 2020 4:13 PM IST
పోలవరం ప్రాజెక్టు అంశం బుధవారం నాడు శాసనసభలో దుమారం రేగింది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతోనే...

ఏపీలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం

2 Dec 2020 3:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఏపీ-అమూల్ పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతులు లీటర్ కు అదనంగా నాలుగు రూపాయలు అదనపు...

విశాఖలో యువతిపై కత్తితో దాడి

2 Dec 2020 1:08 PM IST
విశాఖపట్నంలో వరస పెట్టి జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం ఘటన మర్చిపోకముందే విశాఖలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ...

వంద కోట్ల జరిమానా మర్చిపోయారా?

2 Dec 2020 12:36 PM IST
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకపై నిరసన తెలియజేయాటాన్ని వైసీపీ ఎద్దేవా చేసింది. అసలు టీడీపీకి ఇసుక గురించి మాట్లాడే నైతిక హక్కులేదని వైసీపీ...

ఏపీలో ఇసుక సమస్యపై టీడీపీ నిరసన

2 Dec 2020 10:32 AM IST
తెలుగుదేశం పార్టీ ఏపీలో ఇసుక సమస్యపై నిరసన ప్రదర్శన చేపట్టింది. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు తాపీ మేస్త్రీల పనిముట్లతో నిరసన ప్రదర్శనగా...

సుప్రీంలో జగన్ పై కేసులు కొట్టివేత

1 Dec 2020 6:58 PM IST
కీలక పరిణామం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లను కోర్టు కొట్టివేసింది. సీజెఐకి సీఎం జగన్ రాసిన లేఖపై పలు పిటీషన్లు...

రాత్రికి రాత్రే బీమా కట్టారు

1 Dec 2020 12:52 PM IST
వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ మండిపడింది. రైతుల పంటల బీమా కట్టకుండానే కట్టినట్లు సభను తప్పుతోవ పట్టించారని..దీనిపై తాము సభలో ఆందోళన చేసినందునే రాత్రికి...

సభలో టీడీపీ కుట్ర

1 Dec 2020 12:00 PM IST
శాసనసభలో తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తాను చెప్పే అంశం ప్రజలకు చేరవద్దనే ఉద్దేశంతోనే టీడీపీ...

ఎత్తి బయటపడేయండి..టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్

1 Dec 2020 11:49 AM IST
ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు కూడ సేమ్ సీన్. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ...

జె సీ దివాకర్ రెడ్డికి వంద కోట్ల షాక్

1 Dec 2020 10:43 AM IST
ఏపీ సర్కారు టీడీపీ మాజీ ఎంపీ జె సి దివాకర్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీ మైనింగ్ అధికారులు ఆయనకు 100 కోట్ల రూపాయల జరిమానా విధించారు. వంద కోట్లు...

రైతుల పరామర్శకు పవన్ కళ్యాణ్

30 Nov 2020 7:54 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాను బాధితులను పరామర్శించాలని నిర్ణయించారు. ఆయన డిసెంబర్ 2న కృష్ణా,గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. 3,4,5...

జగన్ ఫేక్ ముఖ్యమంత్రి

30 Nov 2020 7:34 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు....
Share it