Telugu Gateway

Andhra Pradesh - Page 120

రాజకీయంగా దొంగదొబ్బ తీసేందుకే ఈ దాడులు

5 Jan 2021 4:18 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తమను దొంగ దొంగ దెబ్బ తీసేందుకే దేవాలయాల్లో దాడులకు పాల్పడుతున్నారని...

మతాల మధ్య చిచ్చుకు చంద్రబాబు ప్రయత్నాలు

5 Jan 2021 3:57 PM IST
మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రామతీర్థం ఘటనపై విచారణలో...

జె సీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

5 Jan 2021 2:32 PM IST
టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సి దివాకర్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. పోలీసులను అభ్యంతరకర భాషలో దూషించారనే అంశంపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు...

జె సీ బ్రదర్స్ హౌస్ అరెస్ట్

4 Jan 2021 12:00 PM IST
తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తమపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారనే ఆరోపణలతో జె సీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్ష...

ప్రశాంత రాష్ట్రంలో అల్లకల్లోలం

4 Jan 2021 9:50 AM IST
రాష్ట్రంలో జరుగుతున్న వరస రాజకీయ హత్యలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గురజాల నియోజకవర్గం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి...

టీడీపీ నేత దారుణ హత్య

3 Jan 2021 9:56 PM IST
ఏపీలో రాజకీయ హత్యలు వరస పెట్టి సాగుతున్నాయి. ఓ వైపు నందం సుబ్బయ్య హత్య ఘటన మరవక ముందే ఆదివారం రాత్రి మరో హత్య జరిగింది. అయితే ఇది పల్నాడు ప్రాంతంలో....

జగన్ మౌనం ఎందుకు?

3 Jan 2021 9:54 PM IST
ఏపీలో వరస పెట్టి దేవాలయాల్లోని విగ్రహాలపై జరుగుతున్న దాడుల వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ పార్టీలు అన్నీ ఈ పరిస్థితిని తమకు...

ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం

3 Jan 2021 9:08 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీసీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం నడుస్తోందని..ఇది...

అప్పట్లో పాక్ లో..ఇప్పుడు ఏపీలో

1 Jan 2021 9:57 PM IST
ఏపీలో వరసగా దేవాలయాలపై జరుగుతున్న దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పాకిస్థాన్ లో ఇలాంటి ఘటనలు జరిగేవని...

చల్లా రామకృష్ణారెడ్డి మృతి

1 Jan 2021 3:49 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో మరణించారు. ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. గత నెల 13న...

జమిలి ఎన్నికలు వస్తే జగన్ ఇంటికే

29 Dec 2020 4:40 PM IST
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళవారం నాడు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించారు. ఈ...

ఎస్ఈసీతో చర్చలు జరపండి

29 Dec 2020 4:27 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు తొలుత ఎస్ఈసీతో చర్చలు...
Share it