Telugu Gateway

Andhra Pradesh - Page 120

పవన్ సభలో 'దివీస్'పై జగన్ క్యాసెట్

9 Jan 2021 9:58 PM IST
ప్రతిపక్షంలో ఉండగా దివీస్ పరిశ్రమపై ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడారు. ఇప్పుడు ఏమి చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా దివీస్...

జగన్ కు ఈడీ కోర్టు సమన్లు

9 Jan 2021 10:59 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల11న హైదరాబాద్ లోని ఈడీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. అరబిందో,...

దేవాలయాలపై దాడులు..విచారణకు సిట్ ఏర్పాటు

8 Jan 2021 10:07 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై సిట్‌ విచారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం నాడు ఆదేశాలు జారీ...

ఎస్ఈసీ సంచలన నిర్ణయం

8 Jan 2021 9:52 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ సర్కారు నో అన్నా....ఎస్ఈసీ షెడ్యూల్ జారీ ఏపీ సర్కారుతో ఎస్ఈసీ ఢీ అంటే ఢీ అంటోంది. ఎన్నికల నిర్వహణకు సర్కారు...

జగన్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ

8 Jan 2021 5:00 PM IST
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం నాడు తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. గత ఎన్నికల సమయంలో వైసీపీకి ఆయన...

అవసరం అయితే జగన్ ను కలుస్తా

8 Jan 2021 4:51 PM IST
తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ గత మూడు రోజులుగా హిందుపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన పలు కార్యక్రమాల్ల...

విజయవాడలో ఆలయాల పునర్ నిర్మాణానికి జగన్ భూమి పూజ

8 Jan 2021 12:14 PM IST
విజయవాడలోని కృష్ణా నది తీరంలో ఉన్న తొమ్మిది ఆలయాలను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలగించారు. పుష్కరాల సమయంలో వీటిని పడగొట్టారు. ఇప్పుడు...

ఏపీ కొత్త సీజె ప్రమాణ స్వీకారం

6 Jan 2021 11:28 AM IST
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ కుమార్ గోస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ గోస్వామిచే గవర్నర్‌...

జగన్ కు వాటికన్ అంటే ఆనందం..అమరావతి అంటే కంపరం

5 Jan 2021 4:42 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాటికన్ సిటీ అంటే ఆనందం...అమరావతి అంటే కంపరం...

రాజకీయంగా దొంగదొబ్బ తీసేందుకే ఈ దాడులు

5 Jan 2021 4:18 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తమను దొంగ దొంగ దెబ్బ తీసేందుకే దేవాలయాల్లో దాడులకు పాల్పడుతున్నారని...

మతాల మధ్య చిచ్చుకు చంద్రబాబు ప్రయత్నాలు

5 Jan 2021 3:57 PM IST
మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రామతీర్థం ఘటనపై విచారణలో...

జె సీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

5 Jan 2021 2:32 PM IST
టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సి దివాకర్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. పోలీసులను అభ్యంతరకర భాషలో దూషించారనే అంశంపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు...
Share it