Telugu Gateway

Andhra Pradesh - Page 119

దమ్ముంటే వైసీపీ ఎన్నికలకు సిద్ధం కావాలి

18 Nov 2020 10:48 AM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం హాట్ హాట్ గా మారుతోంది. అధికార పార్టీ ఇప్పుడు ఎన్నికలకు అనువైన సమయం కాదని చెబుతుంటే..ప్రతిపక్ష టీడీపీ మాత్రం...

ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ నో

18 Nov 2020 9:48 AM IST
వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మేమే చెబుతాం ఏపీలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల రగడ మొదలైంది. ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ, కరోనా కారణంగా ఇప్పుడు...

ఫిబ్రవరిలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

17 Nov 2020 4:21 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

ఏపీ రైతుల ఖాతాల్లో 510 కోట్లు

17 Nov 2020 1:44 PM IST
ఏపీ సర్కారు మంగళవారం నాడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు....

చంద్రబాబు స్టైల్ కు భిన్నంగా నిర్ణయం

16 Nov 2020 6:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం అయినా నాన్చి నాన్చి కానీ తీసుకోరు. కానీ అనూహ్యంగా ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుని అందరినీ...

చంద్రబాబులాగా వైసీపీలో వెన్నుపోట్లు ఉండవు

15 Nov 2020 5:25 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో వెన్నుపోట్లు ఉండవన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

బిజెపి ఎంపీ సుజనా చౌదరిపై లుక్ ఔట్ నోటీసులు

13 Nov 2020 5:45 PM IST
అమెరికా పర్యటనకు బయలుదేరిన బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. లుక్ ఔట్ నోటీసులు ఉన్నందున దేశం వదిలి...

కడప స్టీల్ భాగస్వాముల కోసం ఆర్ఎఫ్ పీ జారీ

13 Nov 2020 2:38 PM IST
చట్టబద్ద హక్కును పొందటంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ విఫలం ఏపీ సర్కారు కడప జిల్లాలో నెలకొల్పనున్న వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు భాగస్వాములను...

ఎస్వీబీసీ ఛానల్ లో పోర్న్ సైట్ల వీక్షణం

11 Nov 2020 11:42 AM IST
తిరుమలలోని ఎస్వీబీసీ ఛానల్ లో కొంత మంది ఉద్యోగులు వ్యవహారం కలకలం రేపుతోంది. బుధవారం నాడు ఎస్వీబీసీ ఛానల్లో పోర్న్ సైట్ లింక్ ల వ్యవహారం దుమారం...

పోలవరం ప్రాజెక్టు 2022 ఖరీఫ్ కు రెడీ

9 Nov 2020 8:31 PM IST
పోలవరం ప్రాజెక్టు అంచనాలకు సంబంధించి కేంద్రం, ఏపీ సర్కారుల మధ్య తకరారు నడుస్తోంది. అసలు కేంద్రం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత మొత్తంలో నిధులు విడుదల...

నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి అరెస్ట్

8 Nov 2020 9:14 PM IST
ఓ మైనారిటీ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం కర్నూలులో దుమారం రేపుతోంది. తమకు ఏ మాత్రం సంబంధం లేని దొంగతనం కేసు తమపై మోపారనే కారణంతో రైలు పట్టాలపై అబ్దుల్...

తెలుగుదేశం 'ఎయిర్ బస్' రాష్ట్ర కార్యవర్గం

6 Nov 2020 11:48 AM IST
219 మందికి కమిటీలో చోటు 18 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు..మరో 18 మంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యదర్శులు ఏకంగా 108 మంది అధికారంలో ఉంటే...
Share it