Telugu Gateway

Andhra Pradesh - Page 119

జగన్ సమక్షంలో తొలి వ్యాక్సిన్ పుష్సకుమారికి

16 Jan 2021 12:59 PM IST
ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విజయవాడలో జీజీహెచ్ ఆస్పత్రిలో ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. తొలుత ...

అప్పులు పెరగటం సహజమే

13 Jan 2021 9:02 PM IST
ప్రజాశ్రేయస్సు కోసం రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నందున అప్పులు పెరగటం సహజమేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అప్పులు అభివృద్ధి...

నా సర్వీసులో ఇలాంటి వ్యాఖ్యలు చూడలేదు

13 Jan 2021 1:37 PM IST
పోలీసులు మతాలు..కులాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వ్యాఖ్యానించారు. దేవాలయాలపై దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో...

నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని

12 Jan 2021 6:58 PM IST
రాజధాని తరలింపు అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. నాలుగు నెలల్లో విశాఖకు పరిపాలనా రాజధాని తరలివెళుతుందని స్పష్టం...

ఎస్ఈసీ అప్పీల్ పై విచారణ 18కి వాయిదా

12 Jan 2021 5:34 PM IST
ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారం సస్పెన్స్ మరికొన్ని రోజులు కొనసాగనుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్...

ఎస్ఈసీ కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు

12 Jan 2021 5:00 PM IST
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వివాదస్పద నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం నాడు ఆయన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయి వచ్చిన తర్వాత...

రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత యువతదే

12 Jan 2021 12:00 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. గత పందొమ్మిది నెలలు ఏపీ అంథకారంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికీ ఒక...

ఎన్నికల నోటిఫికేషన్ రద్దు..అప్పీల్ కు ఎస్ఈసీ

11 Jan 2021 8:00 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై సోమవారం నాడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ను...

నిమ్మగడ్డ మూతిపళ్ళు రాలేలా హైకోర్టు తీర్పు

11 Jan 2021 7:11 PM IST
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు స్పందించారు. ఎప్పటిలాగానే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ,...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ

11 Jan 2021 4:55 PM IST
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను కొట్టేసిన హైకోర్టు సర్కారుకు ఊరట ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ. ఆయన ఏకపక్షంగా జారీ చేసిన పంచాయతీ...

అమ్మ ఒడి వద్దంటే ల్యాప్ టాప్

11 Jan 2021 3:31 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రెండవ ఏడాది ఈ స్కీమ్ ను ప్రారంభిస్తూ విద్యార్ధులకు కొత్త ఆఫర్ ఇచ్చారు....

పవన్ కళ్యాణ్ అప్పుడేమిచేశారు?

10 Jan 2021 8:29 PM IST
దివీస్ పరిశ్రమ యూనిట్ కు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ఈ అనుమతులు గత...
Share it