Telugu Gateway

Andhra Pradesh - Page 118

పేదల రక్తం పీలుస్తున్న జగన్

28 Nov 2020 1:43 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జగన్ పేదల రక్తాన్ని జలగ పీల్చినట్లు పీల్చేస్తున్నారు....

అసెంబ్లీ సమావేశాలకు సర్వసన్నద్ధం కండి

27 Nov 2020 4:53 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ సారి మరింత హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులకు అసెంబ్లీ...

ఇది తెలుగువారిని అవమానించటమే

26 Nov 2020 10:38 PM IST
పీవీ నరసింహరావు, ఎన్టీఆర్ లనుద్దేశించిన ఎంఐఎం నేత , ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వానికి దమ్ము ఉంటే పీవీ,...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 30 నుంచి

26 Nov 2020 6:21 PM IST
ఏపీ శాసనసభ సమావేశాల ముహుర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని సమాచారం. అసెంబ్లీ...

జగన్ వద్దకు కాకినాడ పంచాయతీ..టీ కప్పులో తుఫాన్

25 Nov 2020 9:17 PM IST
తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో తాజాగా చెలరేగిన వివాదంపై వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. వివాదానికి కారణమైన...

తిరుపతి అభ్యర్ధి ఎంపికకు ఉమ్మడి కమిటీ

25 Nov 2020 7:53 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఈ బేటీలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై...

ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే

25 Nov 2020 1:56 PM IST
దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తోపాటు...

ఎయిర్ ఇండియా వన్ లో తిరుమలకు రాష్ట్రపతి

24 Nov 2020 1:43 PM IST
భారత్ కు ఇటీవలే అత్యంత ఖరీదైన వివిఐపి విమానాలు ఎయిర్ ఇండియా వన్ చేరుకున్నారు. ఒక విమానం ప్రత్యేకంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి కోసం, మరో విమానం ప్రధాని...

వైసీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

23 Nov 2020 6:52 PM IST
అధికార వైసీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే. తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పై...

ట్రంపూ..జ‌గ‌న్ సేమ్ టూ సేమ్

20 Nov 2020 11:55 AM IST
తెలుగుదేశం సీనియ‌ర్ నేత‌, శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిపక్ష నేత య‌నమ‌ల రామక్రిష్ణుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, జ‌గ‌న్ ఒకేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని...

2024 కంటే ముందే ఎన్నికలు..పవన్ కళ్యాణ్

18 Nov 2020 8:06 PM IST
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 కంటే ముందే మనకు ఎన్నికలు రావొచ్చన్నారు. ఆ దిశగా జనసేన...

ఏపీలో ఇళ్ళ స్థలాల మంజూరుకు ముహుర్తం ఖరారు

18 Nov 2020 5:24 PM IST
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ సర్కారు కొత్త ముహుర్తం నిర్ణయించింది. కోర్టు కేసులు ఉన్న చోట మినహాయించి మిగిలిన...
Share it