Telugu Gateway

Andhra Pradesh - Page 110

జగన్ సర్కారుకు షాక్..పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు ఓకే

21 Jan 2021 10:53 AM IST
పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో కొత్త ట్విస్ట్. హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వగా...దీన్ని ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ముందు ఛాలెంజ్ చేసింది....

కళా వెంకట్రావు అరెస్ట్

20 Jan 2021 9:46 PM IST
ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు రామతీర్ధం పర్యటన సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై...

పంచాయతీ ఎన్నికలు... తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

19 Jan 2021 3:22 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ అంశంపై హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఎలాగైనా ఎన్నికలు పెట్టాలనే పట్టుదలతో ఎస్ఈసీ...

ఇన్ సైడర్ ట్రేడింగ్ కు ఐపీసీ సెక్షన్లు వర్తించవు

19 Jan 2021 2:00 PM IST
ఏపీ రాజధాని అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ.. సీఐడీ పెట్టిన కేసులను...

దేవినేని ఉమ అరెస్ట్

19 Jan 2021 10:44 AM IST
కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా మంత్రి కొడాలి నాని,...

జిల్లా ఎస్పీపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఫైర్

18 Jan 2021 4:20 PM IST
నెల్లూరు జిల్లా రాజకీయం మళ్ళీ వేడెక్కింది. ఒక్కోసారి ఒక్కో నేత ప్రభుత్వ అధికారులపై విమర్శలు చేస్తుండటంతో అధికార పార్టీలో కలకలం రేగుతోంది. తాజాగా...

ఎమ్మెల్యే రోజా కంట కన్నీరు!

18 Jan 2021 3:45 PM IST
ఆర్ కె రోజా. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీలో కీలక నేత. ఆమె పార్టీ వాయిస్ గా నిలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు మంత్రి పదవి ఖాయం అని అందరూ...

జగన్ సమక్షంలో తొలి వ్యాక్సిన్ పుష్సకుమారికి

16 Jan 2021 12:59 PM IST
ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విజయవాడలో జీజీహెచ్ ఆస్పత్రిలో ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. తొలుత ...

అప్పులు పెరగటం సహజమే

13 Jan 2021 9:02 PM IST
ప్రజాశ్రేయస్సు కోసం రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నందున అప్పులు పెరగటం సహజమేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అప్పులు అభివృద్ధి...

నా సర్వీసులో ఇలాంటి వ్యాఖ్యలు చూడలేదు

13 Jan 2021 1:37 PM IST
పోలీసులు మతాలు..కులాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వ్యాఖ్యానించారు. దేవాలయాలపై దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో...

నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని

12 Jan 2021 6:58 PM IST
రాజధాని తరలింపు అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. నాలుగు నెలల్లో విశాఖకు పరిపాలనా రాజధాని తరలివెళుతుందని స్పష్టం...

ఎస్ఈసీ అప్పీల్ పై విచారణ 18కి వాయిదా

12 Jan 2021 5:34 PM IST
ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారం సస్పెన్స్ మరికొన్ని రోజులు కొనసాగనుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్...
Share it