Telugu Gateway

Andhra Pradesh - Page 110

కర్నూలు విమానాశ్రయం నుంచి సర్వీసులు ప్రారంభం

28 March 2021 1:22 PM IST
ఏపీలోని మరో విమానాశ్రయంలో ఆదివారం నాడు వాణిజ్య సర్వీసులు ప్రారంభం అయ్యా యి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తాజాగా సీఎం జగన్ ప్రారంభించిన...

బద్వేల్ ఎమ్మెల్యే మృతి

28 March 2021 1:05 PM IST
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది...

ఏపీ కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని

26 March 2021 9:21 PM IST
ఏపీ సర్కారు సాధ్యమైనంత వేగంగా పెండింగ్ లో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేసుకునే యోచనలో ఉంది. వాస్తవానికి ఇవి కూడా ప్రస్తుత ఎస్ఈసీ...

పోలవరం నిర్వాసితులపై దౌర్జన్యమా?

26 March 2021 9:05 PM IST
జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం నిర్వాసితుల అంశంపై స్పందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూములు...

బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

26 March 2021 1:40 PM IST
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఏపీ సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. ఈ లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియను...

ఏపీలో కొత్తగా ఆరు వేల పోలీసు నియామకాలు

25 March 2021 9:22 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఆరు వేల పోలీసు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు....

కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరు

25 March 2021 1:12 PM IST
కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయానికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు....

పెద్దిరెడ్డి, బొత్సలకు హైకోర్టు నోటీసులు

23 March 2021 1:57 PM IST
ఏపీకి చెందిన సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు ...

ప్రైవేట్ సంస్థలకు లాభార్జనే ఏకైక ధ్యేయం..మరి జె పీ పవర్ అందుకు మినహాయింపా?

22 March 2021 7:08 PM IST
ఏపీఎండీసీని కాదని ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్టు దేశంలో ఉత్తమ విధానం అంటూ ప్రకటనలు ఇప్పుడు తూచ్ అంటూ...ప్రైవేట్ వైపు పరుగులు 'ప్రైవేట్‌ రంగ సంస్థలు...

సభాహక్కుల నోటీసుపై స్పందించిన నిమ్మగడ్డ

19 March 2021 8:14 PM IST
శాసనసభ కార్యదర్శి పంపిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. తాను ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని పేర్కొన్నారు....

సీఐడీ విచారణపై హైకోర్టు స్టే..చంద్రబాబుకు ఊరట

19 March 2021 7:51 PM IST
అమరావతి లో అసైన్ మెంట్ భూ అక్రమాలకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి...

హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన చంద్రబాబు

18 March 2021 1:33 PM IST
అమరావతిలో అసైన్ మెంట్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలు హైకోర్టు ను ఆశ్రయించారు. తమపై...
Share it