Telugu Gateway

Andhra Pradesh - Page 109

పవన్..సోము వీర్రాజు కీలక భేటీ

24 Jan 2021 8:05 PM IST
తిరుపతి లోక్ సభ సీటు వ్యవహారం బిజెపి, జనసేనల మధ్య దూరం పెంచుతోంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు బహిర్గతం...

ఏపీ పంచాయతీ ఎన్నికల కేసు.సుప్రీం బెంచ్ మారింది

24 Jan 2021 6:28 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం అత్యంత ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు....

వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఎస్ఈసీ ఫిర్యాదు

23 Jan 2021 9:45 PM IST
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ...

ఎస్ఈసీ సమావేశానికి సీఎస్..డీజీపీ, కలెక్టర్లు డుమ్మా

23 Jan 2021 6:21 PM IST
ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశానికి అందరూ డుమ్మా...

ఎస్ఈసీకి ఉద్యోగులు సహకరించరు

23 Jan 2021 5:44 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం కాక రేపుతోంది. ఎస్ఈసీ నమ్మగడ్డ రమేష్ కుమార్ తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా..సర్కారు మాత్రం తాము ఇదేమీ...

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ

23 Jan 2021 10:36 AM IST
సుప్రీంకోర్టు ఆదేశాలు వస్తే పాటిస్తాం ప్రభుత్వ లేఖ సరికాదు పంచాయతీ అధికారులపై సరైన సమయంలో చర్యలు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ...

ఎస్ఈసీకి ఏపీ సీఎస్ లేఖ

22 Jan 2021 9:46 PM IST
ఎవరి ప్రయత్నాలు వారివి. ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తూ సాగుతున్నారు. శుక్రవారం నాడు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పరిణామాలు ఎన్నో మలుపులు...

ఏపీలో 'పంచాయతీ' సాగుతుందా..ఆగుతుందా!

22 Jan 2021 8:01 PM IST
ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. పంచాయతీ ఎన్నికలు ముందుకు సాగుతాయా?. లేక ఆగిపోతాయా?. ఓ వైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం...

గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ

22 Jan 2021 1:25 PM IST
ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నాడు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం...

తిరుమలలో పవన్ కళ్యాణ్

22 Jan 2021 10:22 AM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు తిరుమలలో వెంకటేశ్వరస్వామని దర్శించుకున్నారు. ఆయనతోపాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు ఇతర నేతలు...

రేషన్ సరఫరా వాహనాలను ప్రారంభించిన జగన్

21 Jan 2021 5:36 PM IST
ఇంటింటికి రేషన్ సరుకులను చేర్చేందుకు వీలుగా మొబైల్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు జెండా ఊపి...

షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు..ఎస్ఈసీ

21 Jan 2021 2:08 PM IST
వ్యాక్సిన్ ప్రక్రియతో పాటు ఎన్నికలు కూడా ముఖ్యమే అని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందు ప్రకటించిన...
Share it