Telugu Gateway

Andhra Pradesh - Page 111

ఎస్ఈసీ కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు

12 Jan 2021 5:00 PM IST
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వివాదస్పద నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం నాడు ఆయన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయి వచ్చిన తర్వాత...

రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత యువతదే

12 Jan 2021 12:00 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. గత పందొమ్మిది నెలలు ఏపీ అంథకారంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికీ ఒక...

ఎన్నికల నోటిఫికేషన్ రద్దు..అప్పీల్ కు ఎస్ఈసీ

11 Jan 2021 8:00 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై సోమవారం నాడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ను...

నిమ్మగడ్డ మూతిపళ్ళు రాలేలా హైకోర్టు తీర్పు

11 Jan 2021 7:11 PM IST
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు స్పందించారు. ఎప్పటిలాగానే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ,...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ

11 Jan 2021 4:55 PM IST
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను కొట్టేసిన హైకోర్టు సర్కారుకు ఊరట ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ. ఆయన ఏకపక్షంగా జారీ చేసిన పంచాయతీ...

అమ్మ ఒడి వద్దంటే ల్యాప్ టాప్

11 Jan 2021 3:31 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రెండవ ఏడాది ఈ స్కీమ్ ను ప్రారంభిస్తూ విద్యార్ధులకు కొత్త ఆఫర్ ఇచ్చారు....

పవన్ కళ్యాణ్ అప్పుడేమిచేశారు?

10 Jan 2021 8:29 PM IST
దివీస్ పరిశ్రమ యూనిట్ కు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ఈ అనుమతులు గత...

పవన్ సభలో 'దివీస్'పై జగన్ క్యాసెట్

9 Jan 2021 9:58 PM IST
ప్రతిపక్షంలో ఉండగా దివీస్ పరిశ్రమపై ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడారు. ఇప్పుడు ఏమి చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా దివీస్...

జగన్ కు ఈడీ కోర్టు సమన్లు

9 Jan 2021 10:59 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల11న హైదరాబాద్ లోని ఈడీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. అరబిందో,...

దేవాలయాలపై దాడులు..విచారణకు సిట్ ఏర్పాటు

8 Jan 2021 10:07 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై సిట్‌ విచారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం నాడు ఆదేశాలు జారీ...

ఎస్ఈసీ సంచలన నిర్ణయం

8 Jan 2021 9:52 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ సర్కారు నో అన్నా....ఎస్ఈసీ షెడ్యూల్ జారీ ఏపీ సర్కారుతో ఎస్ఈసీ ఢీ అంటే ఢీ అంటోంది. ఎన్నికల నిర్వహణకు సర్కారు...

జగన్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ

8 Jan 2021 5:00 PM IST
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం నాడు తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. గత ఎన్నికల సమయంలో వైసీపీకి ఆయన...
Share it