Telugu Gateway

Andhra Pradesh - Page 108

కర్నూలు-బెంగుళూరుకు ఇండిగో విమాన సర్వీసులు

29 Jan 2021 7:34 PM IST
ఏపీలోని మరో విమానాశ్రయం నుంచి త్వరలోనే మూడు నగరాలకు కనెక్టివిటి లభించనుంది. కర్నూలులో కొత్తగా అభివృద్ధి చేసిన ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్...

ఎస్ఈసీ లేఖాస్త్రాలు

29 Jan 2021 6:34 PM IST
మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సజ్జలపై గవర్నర్ కు ఫిర్యాదు ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించండి పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరింత...

ఆ పత్రాలపై సీఎం ఫోటో తొలగించండి

29 Jan 2021 10:13 AM IST
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసే ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి ఫోటో ముద్రించటం తగదని సీఎస్ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన...

ఎస్ఈసీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

28 Jan 2021 4:58 PM IST
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన...

మొన్న రోజా..నేడు ఆనం

27 Jan 2021 3:21 PM IST
అధికార వైసీపీలో ఏమి జరుగుతోంది. సీనియర్ నేతలను అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకే ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. దీని వెనక...

వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు

27 Jan 2021 3:10 PM IST
పంచాతీయ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు...

గవర్నర్ తో ఎస్ఈసీ రమేష్ కుమార్ భేటీ

27 Jan 2021 11:05 AM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలు సాఫీగా సాగేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధం అయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ సర్కారు కూడా మరో మార్గం లేక ఎన్నికలకు ఓకే...

ఎస్ఈసీ షెడ్యూల్ కు ఓకే

25 Jan 2021 8:01 PM IST
కీలక పరిణామం. ఏపీ సర్కారు కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన షెడ్యూల్ కు ఓకే చెప్పేసింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్...

కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఎస్ఈసీ లేఖ

25 Jan 2021 4:03 PM IST
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయినా ఏపీ సర్కారు ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుందా?. అధికారులు దారిలోకి వస్తారా?. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు దీనిపై...

ఏపీ పంచాయతీ ఎన్నికలు రీషెడ్యూల్

25 Jan 2021 4:00 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పరిణామాలు చకచకా సాగుతున్నాయి. వాస్తవానికి తొలి దశ ఎన్నికలకు సంబంధించి సోమవారం నాడే...

నామినేషన్ల రోజు..నామినేషన్ పత్రాలే లేవు

25 Jan 2021 12:36 PM IST
ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో ఇదో అనూహ్య పరిణామం. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నాడు నామినేషన్లు ప్రారంభం...

మళ్ళీ బతికిస్తామని..ఇద్దరు కూతుళ్ళను చంపేశారు

25 Jan 2021 9:58 AM IST
ఆ పని చేసింది బయటవాళ్ళెవరో కాదు. స్వయంగా ఆ అమ్మాయిల తల్లిదండ్రులే. మళ్ళీ బతికిస్తామని చెప్పి..ఇద్దరు కూతుళ్ళను దారుణాతి దారుణంగా చంపేశారు. ఈ ఘటన...
Share it