Telugu Gateway

Andhra Pradesh - Page 108

జగన్ కీలక నిర్ణయం..తిరుపతి ప్రచారానికి దూరం

10 April 2021 5:04 PM IST
తిరుపతి వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి కోసం మంత్రులే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో ఒక రోజు సీఎం జగన్ కూడా తిరుపతి ప్రచారంలో పాల్గొంటారని వార్త...

ఏపీ డీజీపీపై ఫోర్జరీ ఆరోపణలు చేసిన ఏబీ

10 April 2021 5:01 PM IST
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. అందులో...

హిందూ వ్యతిరేకుల బూట్లు నాకుతున్న రమణ దీక్షితులు

8 April 2021 5:57 PM IST
ఏపీ బిజెపి వివాదస్పద వ్యాఖ్యలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై ఏపీ బిజెపి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం జగన్ ను...

తిరుపతి ప్రజలకు జగన్ లేఖ

8 April 2021 5:20 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనూహ్యంగా ఈ ఎన్నిక ప్రచారంలో కూడా పాల్గొనటానికి రెడీ అయ్యారు. ...

జడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్

7 April 2021 3:31 PM IST
ఏపీలో ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఎన్నికలపై స్టేను డివిజన్ బెంచ్ కొట్టి...

అల్లు అర్జున్ సీడీపీ విడుదల

6 April 2021 9:01 PM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8. దీంతో ఆయన ఫ్యాన్స్ పుష్ప అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్...

ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే

6 April 2021 4:19 PM IST
రెండు రోజుల్లో ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎస్ఈసీ నీలం సాహ్ని విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల8న...

జగన్ తో రమణదీక్షితులు భేటీ

6 April 2021 3:27 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మంగళవారం నాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. అర్చకులకు...

జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల షెడ్యూల్ విడుదల

1 April 2021 8:43 PM IST
ఏప్రిల్ 8న ఎన్నికలు..10న ఫలితాలు ఏపీలో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం నాడే బాధ్యతలు...

విశాఖ ఉక్కును ఈ లాభాలు రక్షిస్తాయా?

1 April 2021 8:04 PM IST
కేంద్రంలోని బిజెపి సర్కారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొండిగా ముందుకెళుతోంది. ఎవరెన్ని చెప్పినా సరే డోంట్ కేర్ అంటూ తన దారి తనదే అని...

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్

1 April 2021 6:33 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గురువారం ఆయన గుంటూరులోని భారత్ పేటలో ఉన్న 140వ వార్డు సచివాలయంలో తన పేరు నమోదు...

ముగిసిన వివాదాల ఎస్ఈసీ రమేష్ కుమార్ పదవి కాలం

31 March 2021 11:45 AM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏడాది కాలంగా ఏపీలో ఈ పేరు పెద్ద సంచలనంగా మారింది. ఎక్కువ వివాదాలే ఆయన్ను చుట్టుముట్టాయి. స్థానిక ఎన్నికలను అకస్మాత్తుగా వాయిదా...
Share it