Telugu Gateway

Andhra Pradesh - Page 108

పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

16 April 2021 4:57 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం ఆయన టీమ్ లోని కీలక వ్యక్తులకు పాజిటివ్ రావటంతో ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా...

వివేకా హత్య వివరాలు చెప్పినా పట్టించుకోలేదు

16 April 2021 1:18 PM IST
వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంలో మరో మలుపు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా సీబీఐ డైరక్టర్ కు లేఖ రాశారు.అందులో ఆయన పలు అంశాలను...

మతాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న బిజెపి

15 April 2021 8:19 PM IST
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అమలుపరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి...

ఇదేమి పాలన?. జగన్ పై చంద్రబాబు ఫైర్

15 April 2021 5:42 PM IST
ముఖ్యమంత్రి జగన్ తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు...అవినీతి జరుగుతున్నా సీఎం జగన్ డోన్డ్...

విశాఖ పెందుర్తిలో ఆరుగురు హత్య

15 April 2021 9:34 AM IST
విశాఖ జిల్లాలో గురువారం నాడు వరస దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని మధురవాడలో ఓ ఎన్ఆర్ఐ కుటుంబంలోని ఆరుగురు అనుమానాస్పద స్థితిలో...

ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి

15 April 2021 9:19 AM IST
విశాఖపట్నంలో కలకలం. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి అనుమానాస్పదంగా మారింది. మధురవాడలోని మిథిలాపురి కాలనీలో ఉన్న ఆదిత్య టవర్స్ ఫ్లాట్ నెంబర్ 505 అపార్ట్‌...

నారా లోకేష్ కు వైసీపీ కౌంటర్

14 April 2021 8:32 PM IST
వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన నారా లోకేష్ తిరుపతిలో చేసిన విమర్శలపై వైసీపీ స్పందించింది. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ బుర్ర తక్కువ మాటలు,...

జనసేనకు మాదాసు గంగాధరం గుడ్ బై

11 April 2021 10:31 PM IST
జనసేనకు మరో నేత గుడ్ బై చెప్పారు. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం ఆ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ...

క్వారంటైన్ లోకి పవన్ కళ్యాణ్

11 April 2021 1:33 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిబ్బందిలో పలువురు కరోనా బారినపడ్డారు.వీరంతా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. దీంతో ఆయన కూడా ముందు జాగ్రత్త చర్యగా...

జగన్ కీలక నిర్ణయం..తిరుపతి ప్రచారానికి దూరం

10 April 2021 5:04 PM IST
తిరుపతి వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి కోసం మంత్రులే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో ఒక రోజు సీఎం జగన్ కూడా తిరుపతి ప్రచారంలో పాల్గొంటారని వార్త...

ఏపీ డీజీపీపై ఫోర్జరీ ఆరోపణలు చేసిన ఏబీ

10 April 2021 5:01 PM IST
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. అందులో...

హిందూ వ్యతిరేకుల బూట్లు నాకుతున్న రమణ దీక్షితులు

8 April 2021 5:57 PM IST
ఏపీ బిజెపి వివాదస్పద వ్యాఖ్యలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై ఏపీ బిజెపి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం జగన్ ను...
Share it