Telugu Gateway

Top Stories - Page 94

భారత్ వెళ్లొద్దు..అమెరికా హెచ్చరిక

20 April 2021 10:11 AM IST
దేశంలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులతో పలు దేశాలు ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిల్యాండ్, హాంకాంగ్ లు భారత్ నుంచి వచ్చే విమానాలను...

వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయాలు

19 April 2021 8:12 PM IST
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు...

నిర్ణయం మీరు తీసుకొంటారా..మమ్మల్ని తీసుకోమంటారా?

19 April 2021 5:25 PM IST
తెలంగాణ సర్కారుకు 48 గంటల గడువు ఇచ్చిన హైకోర్టు తెలంగాణ సర్కారుకు హైకోర్టు 48 గంటల సమయం ఇచ్చింది. కర్ప్యూ, లేదా వీకెండ్ లాక్ డౌన్ లపై నిర్ణయం...

ఢిల్లీలో లాక్ డౌన్

19 April 2021 1:06 PM IST
ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. లేదంటే పరిస్థితి...

మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు

19 April 2021 10:06 AM IST
దేశంలో కరోనా కేసుల రోజుకో కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఊహించని స్థాయిలో...

తమిళనాడు, బీహార్ ల్లోనూ రాత్రి కర్ఫ్యూ

18 April 2021 8:44 PM IST
కరోనా కేసుల పెరుగుదల దేశాన్ని వణికిస్తోంది. ఇఫ్పటికే ముంబయ్, ఢిల్లీ వంటి నగరాల్లో వారాంతపు కర్ఫ్యూతోపాటు పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా...

శంషాబాద్ విమానాశ్రయం@ అద్దెకు విలాసమైన కార్లు

17 April 2021 5:32 PM IST
చాలా మందికి ఒక్కసారైనా విలాసవంతమైన కార్లు నడపాలని ఉంటుంది?. కానీ కోట్ల రూపాయల విలువ చేసే ఈ కార్లు అందుబాటులో ఉండటం సాధ్యం కాదు. పోనీ ఎవరి దగ్గరైనా...

సోనూసూద్ కు కరోనా పాజిటివ్

17 April 2021 1:40 PM IST
తొలి దశ కరోనా సమయంలో విస్తృతంగా సేవలు అందించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న నటుడు సోనూ సూద్. ఇప్పుడు సోనూ సూద్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ...

పెరిగిన మారుతి కార్ల ధరలు

16 April 2021 6:20 PM IST
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి పలు మోడల్ కార్ల ధరలు పెంచింది. అన్ని మోడల్స్ కార్ల ధరలు 22500 రూపాయలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ ధరల...

ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ

15 April 2021 5:06 PM IST
దేశాన్ని రెండవ దశ కరోనా వేవ్ వణికిస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు బలవంతంగా అయినా కర్ఫ్యూ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. పెరుగుతున్న కేసులను...

ఒక్క రోజు కేసులే రెండు లక్షలు దాటేశాయ్

15 April 2021 10:32 AM IST
భారత్ కరోనా కేసుల విషయంలో రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలోని లేని విధంగా ఇవి నమోదు అవుతున్నాయి. ఒక్క రోజులోనే దేశంలో కరోనా...

ఇన్ఫోసిస్ లో 25 వేల కొత్త ఉద్యోగాలు

14 April 2021 10:46 PM IST
కరోనా ప్రభావం ఉన్నా దేశంలోని అగ్రశ్రేణి ఐటి కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం సానుకూల ప్రకటనలు చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక...
Share it