Telugu Gateway

Top Stories - Page 95

ఫిబ్రవరి 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ ఓపెన్

13 Feb 2021 4:16 PM IST
కరోనా భయాలు తొలగిపోతున్నాయి. అంతా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సందడి కూడా ప్రారంభం అయింది. దేశంలోని...

హైదరాబాద్-మాల్దీవుల విమాన సర్వీసులు ప్రారంభం

11 Feb 2021 10:23 PM IST
పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఇది ఓ శుభవార్త. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతాల్లో...

దీప్ సిద్ధూ అరెస్ట్

9 Feb 2021 9:37 AM IST
గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ దీప్ సిద్దు అరెస్ట్ అయ్యారు. ఎర్రకోట ముట్టడి...

కేంద్ర కేబినెట్ కు పోలవరం సవరించిన అంచనాలు

8 Feb 2021 1:14 PM IST
ఏపీకి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల విషయంలో అదే అనిశ్చితి కొనసాగుతుంది. ఈ అంశంపై సోమవారం నాడు కేంద్ర...

హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవులకు విమాన సర్వీసులు

4 Feb 2021 9:30 PM IST
మాల్దీవులు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రాంతం. ముఖ్యంగా భారత్ లోని సెలబ్రిటీలు అంతా కరోనా సమయంలో ఈ ప్రాంతంలోనే బస చేశారు. ప్రకృతిని...

ఎయిర్ బస్ తో జీఎంఆర్ గ్రూప్ ఒప్పందం

4 Feb 2021 2:50 PM IST
ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ , జీఎంఆర్ గ్రూప్ లు గురువారం నాడు అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్నాయి. విమానయాన సేవలు, సాంకేతికత పరిజ్ఞానం,...

జైపూర్ చారిత్రక కట్టడాల్లో ఇక ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు ఓకే

3 Feb 2021 8:15 PM IST
సందర్శకుల సమయంలో రెండు గంటలకు ఐదు వేలు విడిగా అయితే గంటకు 15 వేలు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్. పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్. ఇది ఇప్పుడు చాలా సాధారణ...

ట్విట్టర్ పై కేంద్రం ఆగ్రహం

3 Feb 2021 5:31 PM IST
రైతు ఉద్యమానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఖాతాలపై చర్యలు తీసుకోవాలని..లేదంటే చర్యలు తప్పవంటూ ట్విట్టర్ ను కేంద్రం...

అమ్మాయిని వెతికేందుకు...ఖాకీల 'డీజిల్ డిమాండ్'

2 Feb 2021 12:50 PM IST
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎన్నో జోకులు పేలుతున్నాయి. కానీ ఇది సీరియస్ వ్యవహారం. కిడ్పాన్ అయిన అమ్మాయిని వెతికేందుకు పోలీసులు తమ వాహనాల్లో డీజిల్...

స్టాక్ మార్కెట్లో 'బడ్జెట్ దూకుడు'

1 Feb 2021 5:25 PM IST
కేంద్ర బడ్జెట్ పై సామాన్యులు..మధ్య తరగతి పెదవి విరుస్తున్నా స్టాక్ మార్కెట్ మాత్రం దూకుడు చూపించింది. ఏకంగా ఒక్కరోజులో 2300 పాయింట్లు లాభపడింది. పలు...

వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్లు కేటాయింపు

1 Feb 2021 3:49 PM IST
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏదైనా కీలక అంశం ఉంది అంటే వ్యాక్సిన్ కు నిదులు...

పెట్రో మంట మరింత

1 Feb 2021 2:26 PM IST
వాహనదారులకు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు మరింత పెరగనున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరల అంశంపై విమర్శలు చేసిన...
Share it