Telugu Gateway

Top Stories - Page 32

రిలయన్స్ ను దాటేసిన ఎస్ బిఐ

8 Aug 2023 8:54 PM IST
దేశంలో ప్రస్తుతం అత్యంత లాభదాయక సంస్థగా ఎస్ బిఐ నిలిచింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బిఐ లాభదాయకత విషయంలో దేశంలోని దిగ్గజ పారిశ్రామిక...

ఐటి రిటర్న్స్ ... ఎక్కువ మందికి ఐదు లక్షలే

7 Aug 2023 4:39 PM IST
జనాభా విషయం లో భారత్ ఈ మధ్యే చైనా ను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరించింది. జనాభా విషయంలో ఇప్పుడు ఇండియా నే నంబర్ వన్. తాజాగా...

రన్ వే ను తాకుతున్న ఇండిగో విమానాల తోకలు

29 July 2023 2:50 PM IST
దేశీయ విమానయాన రంగంలో మార్కెట్ వాటా పరంగా నంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఇండిగో ఎయిర్ లైన్స్. తాజగా ఇండిగో కు డైరెక్టర్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్...

విమానం టేకాఫ్ కు ముందు పైలట్ అరెస్ట్

29 July 2023 1:08 PM IST
నిజంగా ఆ ప్రయాణికులు అదృష్టవంతులు. భద్రతా అధికారులు సరిగా గమనించకపోయి ఉంటే 267 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో ఉగిసలాడేవి. విషయం గమనించి సరిగ్గా ఆ...

కలకలం రేపుతున్న జడ్జిల లేఖలు

27 July 2023 11:57 AM IST
హై కోర్టు జడ్జిల తీరు ఈ మధ్య తీవ్ర విమర్శల పాలు అవుతోంది. వరుసపెట్టి బయటకు వస్తున్న లేఖలు వీరి ప్రవర్తనను చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. ఇటీవల వరకు...

చేతులు కలిపిన అదానీ గ్రూప్-వీసా

26 July 2023 6:52 PM IST
అదానీ గ్రూప్ మళ్ళీ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. కొద్దినెలల పాటు అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రకంపనలు ఆ గ్రూపుపై కొనసాగిన...

విమానం ముక్కలు అవుతుందనుకున్నారు

26 July 2023 5:54 PM IST
వర్షాలు ఇండియా లో కార్లను ముంచుతున్నాయి. ఢిల్లీ కి సమీపంలో ఉన్న నోయిడా లో అయితే పార్కింగ్ లో ఉన్న వందల కార్లు మునిగిపోయాయి. హైదరాబాద్ లో కూడా వరస...

ఆరు నెలల్లోనే 87 వేల మంది వెళ్లిపోయారు

23 July 2023 1:29 PM IST
గత కొన్ని సంవత్సరాలుగా భారత పౌరసత్వం వదులుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అదే ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. 2023 సంవత్సరం తొలి ఆరు...

ఈ తీర్పు చాలా వెరైటీ

23 July 2023 12:10 PM IST
కొన్ని కోర్టు తమ తీర్పులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. మరి కొన్ని ఆశ్చర్యం కలిసాగిస్తాయి. ఇప్పుడు అలాంటి ఆశ్చర్యకర తీర్పు ఒకటి వెలువడింది. ఇది...

ప్రయాణికుల కోసం అతి పెద్ద లాంజ్|

22 July 2023 3:30 PM IST
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవలే రెండు కొత్త రికార్డులు నమోదు చేసింది. దేశంలోనే నాల్గవ రన్ వే ఉన్న ఏకైక విమానాశ్రయం ఇదే. దీంతో పాటు దేశంలోనే...

కొన్నది భారతీయ పారిశ్రామికవేత్త

22 July 2023 1:44 PM IST
భారతీయ బిలియనీర్లు విదేశాల్లో వందలు...వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే నివాసాలు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మంది భారతీయ బిలియనీర్లు దుబాయిలో సంపున్నుల...

భారత్ లో యూజర్లు రెండున్నర గంటలు అందులోనే

21 July 2023 8:11 PM IST
సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది మంచి కంటే చెడు కే ఎక్కువ ఉపయోగ పడుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. రాజకీయ పార్టీలు...పార్టీల సైన్యం...
Share it