Telugu Gateway

Top Stories - Page 106

రాకేశ్వర్ సింగ్ ను విడిచిపెట్టిన మావోయిస్టులు

8 April 2021 4:16 PM IST
సస్పెన్స్ వీడింది. రాకేశ్వర్ సింగ్ కుటుంబ సభ్యుల విన్నపాలు పలించాయి. ఐదు రోజుల నుంచి తమ చెరలో ఉంచుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు...

భారత్ ప్రయాణికులకు ఆ దేశంలో నో ఎంట్రీ

8 April 2021 11:17 AM IST
దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులతో భారతీయులకు కొత్త సమస్యలు మొదలు అవుతున్నాయి. కరోనా కేసుల తీవ్రత ఆధారంగా పలు దేశాలు నిర్ణయాలు...

ప్రధాని మోడీకి కరోనా వ్యాక్సిన్ రెండవ డోసు

8 April 2021 9:19 AM IST
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో ప్రధాని నరేంద్రమోడీ కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు....

వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్

7 April 2021 10:49 AM IST
దేశంలో మరోసారి కరోనా విజృంభణ సాగుతున్న దశలో రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్ బీఐ) ఆచితూచి అడుగులు వేసింది. బుధవారం నాడు నిర్వహించిన పరపతి సమీక్షలో...

ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ..వెంటనే అమల్లోకి

6 April 2021 12:24 PM IST
దేశ వ్యాప్తంగా రెండవ దశ కరోనా విస్తృతి అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు...

సీజెఐగా ఎన్ వి రమణ..నోటిఫికేషన్ జారీ

6 April 2021 11:05 AM IST
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి. రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్రప్రతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం నాడు...

హోం మంత్రిపై సీబీఐ విచారణ

5 April 2021 1:41 PM IST
దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన నెలకు వంద కోట్ల రూపాయల 'లంచాల టార్గెట్' ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని...

కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ చేతిలోకి

5 April 2021 10:48 AM IST
మిగిలిన 25 శాతం వాటా కొనుగోలుకూ ఒప్పందం డీల్ విలువ 2800 కోట్ల రూపాయలు కృష్ణపట్నం ఓడరేవు పూర్తిగా అదానీ పరం కానుంది. ఇఫ్పటికే ఇందులో 75 శాతం వాటా...

ప్రయాణాలకు దూరంగా ఉండటం బెటర్

4 April 2021 8:40 PM IST
కరోనా తొలి దశలో డెబ్బయి వేల కేసులు చేరుకోవటానికి నెలల సమయం పట్టింది. కానీ ఈ సారి మాత్రం తీవ్రత అందుకు భిన్నంగా ఉందని ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణ్...

లాక్ డౌన్ పై కీలక నిర్ణయం

4 April 2021 6:25 PM IST
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రెండవ దశ కేసులు ఇక్కడ అత్యంత వేగంగా పెరుగుతుండటంతో ఆందోళన...

పర్యటనలపై అమెరికా కీలక నిర్ణయం

3 April 2021 7:03 PM IST
వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎక్కడైనా తిరగొచ్చు! 'మీరు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా?. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని కూడా రెండు వారాలు...

రజనీకాంత్ కు 'దాదా సాహెబ్ పాల్కే అవార్డు'

1 April 2021 5:56 PM IST
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఉన్న రజనీకాంత్ కు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. కేంద్రం ఆయనకు గురువారం నాడు దాదాసాహెబ్ పాల్కే...
Share it