Telugu Gateway

Top Stories - Page 107

ఆధార్..పాన్ అనుసంధాన గడువు పెంపు

31 March 2021 8:49 PM IST
కేంద్రం మరోసారి గడువు పొడించింది. ఆధార్-పాన్ అనుసంధాన ప్రక్రియను అందరూ మార్చి 31లోగా పూర్తి చేసుకోవాలని తొలుత గడువు పెట్టారు. ఈ గడువు లోగా అనుసంధానం...

సమ్మర్ షెడ్యూల్..వారానికి 18,843 విమానాలు

31 March 2021 5:12 PM IST
దేశంలోని 108 విమానాశ్రయాల నుంచి వారంలో 18843 విమానాలు నడిపేందుకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి మంజూరు చేసింది. వేసవి కాలం...

రాత్రివేళ రైళ్ళలో మొబైల్ ఛార్జింగ్ కు నో!

31 March 2021 10:54 AM IST
చాలా మందికి రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ పెట్టడం అలవాటు. తాము లేచే సమయానికి ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బంది...

నజారా సూపర్ లిస్టింగ్..వెంటనే 20 శాతం మైనస్

30 March 2021 5:10 PM IST
ప్రముఖ గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్ షేర్ మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లో మెరుపులు మెరిపించింది. ఐపీవో ధర 1101 రూపాయలు అయితే ఏకంగా 1990 రూపాయల వద్ద...

విమానాశ్రయాల్లోనూ మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా

30 March 2021 4:43 PM IST
తొలుత విమానాలు. ఇప్పుడు విమానాశ్రయాలు. మాస్క్ తప్పనిసరి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది డీజీసీఏ. దేశ వ్యాప్తంగా కరోనా...

బెంగుళూరులోకి ప్రవేశంపై ఆంక్షలు

25 March 2021 6:47 PM IST
కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిదేశ వ్యాప్తంగా కరోనా కథ మళ్ళీ మొదటికి వస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు వరస పెట్టి ఆంక్షలు విధిస్తున్నాయి....

జస్టిస్ రమణపై జగన్ ఫిర్యాదులను కొట్టేసిన సుప్రీం

24 March 2021 6:15 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబర్ 6న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వీ రమణపై సీజెఐ ఎస్ ఏ బొబ్డేకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ...

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎన్ వి రమణ పేరు సిఫారసు

24 March 2021 12:36 PM IST
కీలక పరిమాణం. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డే సిఫారసు చేశారు....

ఏప్రిల్ 30 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం

23 March 2021 7:56 PM IST
వేసవి నాటికి విమానయాన రంగం కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఊహించని షాక్. మళ్లీ పలు దేశాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో విమానయాన...

మారటోరియంపై సుప్రీం కీలక తీర్పు

23 March 2021 1:02 PM IST
సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు మారటోరియానికి సంబంధించి తీర్పు వెలువరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ప్రకటించిన ఆరు నెలల రుణ...

అదానీ చేతికి మరో తెలుగు పారిశ్రామికవేత్త కంపెనీ

23 March 2021 10:28 AM IST
కష్టపట్నం పోర్టు..ముంబయ్ విమానాశ్రయం..ఇప్పుడు గంగవరం అన్నీ అదానీ గ్రూపు చేతికే పోర్టు వాటా విక్రయంతో డీవీఎస్ రాజు ఫ్యామిలీకి 3604 కోట్లు 89.6 శాతం...

ముంబయ్ పోలీస్ కమిషనర్ పై బదిలీ వేటు

17 March 2021 6:55 PM IST
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి ముందు జిలెటిన్ స్టిక్స్ కలకలం వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయ దుమంర రేపుతోంది. ఈ వ్యవహారానికి...
Share it