Home > Top Stories
Top Stories - Page 105
తమిళనాడు, బీహార్ ల్లోనూ రాత్రి కర్ఫ్యూ
18 April 2021 8:44 PM ISTకరోనా కేసుల పెరుగుదల దేశాన్ని వణికిస్తోంది. ఇఫ్పటికే ముంబయ్, ఢిల్లీ వంటి నగరాల్లో వారాంతపు కర్ఫ్యూతోపాటు పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా...
శంషాబాద్ విమానాశ్రయం@ అద్దెకు విలాసమైన కార్లు
17 April 2021 5:32 PM ISTచాలా మందికి ఒక్కసారైనా విలాసవంతమైన కార్లు నడపాలని ఉంటుంది?. కానీ కోట్ల రూపాయల విలువ చేసే ఈ కార్లు అందుబాటులో ఉండటం సాధ్యం కాదు. పోనీ ఎవరి దగ్గరైనా...
సోనూసూద్ కు కరోనా పాజిటివ్
17 April 2021 1:40 PM ISTతొలి దశ కరోనా సమయంలో విస్తృతంగా సేవలు అందించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న నటుడు సోనూ సూద్. ఇప్పుడు సోనూ సూద్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ...
పెరిగిన మారుతి కార్ల ధరలు
16 April 2021 6:20 PM ISTదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి పలు మోడల్ కార్ల ధరలు పెంచింది. అన్ని మోడల్స్ కార్ల ధరలు 22500 రూపాయలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ ధరల...
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ
15 April 2021 5:06 PM ISTదేశాన్ని రెండవ దశ కరోనా వేవ్ వణికిస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు బలవంతంగా అయినా కర్ఫ్యూ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. పెరుగుతున్న కేసులను...
ఒక్క రోజు కేసులే రెండు లక్షలు దాటేశాయ్
15 April 2021 10:32 AM ISTభారత్ కరోనా కేసుల విషయంలో రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలోని లేని విధంగా ఇవి నమోదు అవుతున్నాయి. ఒక్క రోజులోనే దేశంలో కరోనా...
ఇన్ఫోసిస్ లో 25 వేల కొత్త ఉద్యోగాలు
14 April 2021 10:46 PM IST కరోనా ప్రభావం ఉన్నా దేశంలోని అగ్రశ్రేణి ఐటి కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం సానుకూల ప్రకటనలు చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక...
ఐపీవోల ద్వారా పెరిగిన నిధుల సమీకరణ
14 April 2021 9:33 PM ISTగత ఆర్ధిక సంవత్సరంలో ఐపీవోల ద్వారా, రైట్స్ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధులు గణనీయంగా పెరిగాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021 మార్చితో...
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు
14 April 2021 5:14 PM ISTదేశంలో కరోనా రెండవ దశ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పదవి తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది....
ప్రపంచంలో టాప్ టెన్ ఖరీదైన నగరాలేవో తెలుసా?
11 April 2021 5:05 PM ISTసహజంగా నగరాల్లో జీవించాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలి. కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో నివసించాలంటే అది కేవలం సంపన్నులకు మాత్రమే సాధ్యం...
రియల్ ఎస్టేట్ లో పెరిగిన ఎన్ఆర్ఐ పెట్టుబడులు
10 April 2021 10:49 AM ISTప్రపంచం అంతటా కోవిడ్ కల్లోలం కొనసాగుతున్నా భారత రియల్ ఎస్టేట్ లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) పెట్టుబడులు మాత్రం పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే...
దేశ వ్యాప్త లాక్ డౌన్ ఉండదు
8 April 2021 8:47 PM ISTకరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ ఉత్తమ విధానం ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్త లాక్ డౌక్ కు ఛాన్సేలేదన్నారు. కరోనా నియంత్రణకు రాత్రి...












