Telugu Gateway

Telangana - Page 86

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు

15 April 2021 8:04 PM IST
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ప్రమోట్..సెకండ్ ఇయర్ పరీక్షలు వాయిదా సీబీఎస్ఈ తరహాలోనే తెలంగాణ సర్కారు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలు...

వైఎస్ షర్మిల అరెస్ట్

15 April 2021 6:55 PM IST
నిరుద్యోగుల ఆత్మహత్యలపై కెసీఆర్ సమాధానం చెప్పాలి తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇందిరా పార్క్ దగ్గర దీక్ష ముగిసిన తర్వాత వైఎస్...

హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ లో మార్పులు అవసరం

15 April 2021 12:00 PM IST
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాస్టర్ ప్లాన్ ను మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ...

కరోనా సెకండ్ వేవ్ లో 95 శాతం మందికి ఇంట్లోనే చికిత్స

14 April 2021 8:53 PM IST
కరోనా మొదటి వేవ్ కు..రెండవ వేవ్ కు మద్య చాలా తేడా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. సెకండ్ వేవ్ లో 95 శాతం మంది...

మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి జరిమానా

11 April 2021 4:40 PM IST
తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ జీవో జారీచేసింది. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఈ మేరకు...

ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ విచారణ

10 April 2021 4:58 PM IST
తెలంగాణలో శనివారం నాడు కొత్త కలకలం రేగింది. ఎప్పుడో సద్దుమణిగిపోయిన ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయింది. శనివారం...

ప్రైవేట్ ఉపాధ్యాయులకు రెండు వేలు..25 కిలోలు బియ్యం

8 April 2021 7:48 PM IST
కరోనా కారణంగా రాష్ట్రంలో స్కూళ్లు మూసివేయటంతో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే లక్షలాది మంది టీచర్లు, సిబ్బంది నానా కష్టాలు పడుతున్నారు. ఈ...

కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

8 April 2021 1:28 PM IST
రాష్ట్రంలోకి ప్రవేశించే వారి నుంచి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు సంబంధించి నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలంగాణ సర్కారును హైకోర్టు ఆదేశించింది. అదే...

తెలంగాణలో లాక్ డౌన్..కర్ఫ్యూలు ఉండవు

7 April 2021 6:38 PM IST
మాస్క్ లు ధరించి..భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలి కరోనా విషయంలో ప్రజలు విధిగా మాస్క్ లు ధరించటంతో పాటు భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు...

టీఆర్ఎస్ లో టీడీపీ శాసనసభాపక్షం విలీనం

7 April 2021 6:04 PM IST
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఇప్పటివరకూ ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే టీడీపీ...

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు కరోనా

6 April 2021 4:54 PM IST
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఒకింత అసౌకర్యంగా ఉండటంతో పరీక్షలు చేయించుకోగా...

గోదావరి జలాలు విడుదల చేసిన కెసీఆర్

6 April 2021 4:07 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. ఆయన తన పర్యటనలో కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలారు. అక్కడ...
Share it