Telugu Gateway

Telangana - Page 87

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ

20 April 2021 11:57 AM IST
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ అత్యవసర సేవలకు మినహాయింపు తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో సర్కారు రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకూ వరకూ...

ముఖ్యమంత్రి కెసీఆర్ కు కరోనా పాజిటివ్

19 April 2021 7:46 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారికంగా వెల్లడించారు....

మద్యం దుకాణాలు..పబ్ లే ముఖ్యమా?

19 April 2021 12:46 PM IST
తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు సంబంధించి సర్కారు తీసుకుంటున్న చర్యలు ఎక్కడ అంటూ ప్రశ్నించింది....

తెలంగాణలోనూ ఆక్సిజన్ కొరత

16 April 2021 7:55 PM IST
పెరుగుతున్న కరోనా కేసులకు కారణంగా తెలంగాణలో బెడ్స్ కొరత వేధిస్తుంటే..ఇప్పుడు ఆక్సిజన్ సమస్య కూడా జత చేరింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా కేసుల...

జీఎంఆర్ ఏరోసిటీ ప్రారంభం

16 April 2021 5:51 PM IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూప్ 1500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న 'ఏరోసిటీ'ని ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించింది....

గాంధీ ఆస్పత్రి..పూర్తిగా కోవిడ్ పేషంట్లకే

16 April 2021 4:45 PM IST
తెలంగాణలోనూ కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. దీంతో ఎంతో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయని భావిస్తున్న హైదరాబాద్...

ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి

16 April 2021 11:23 AM IST
దేశ విదేశాల్లో వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. చికిత్స...

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు

15 April 2021 8:04 PM IST
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ప్రమోట్..సెకండ్ ఇయర్ పరీక్షలు వాయిదా సీబీఎస్ఈ తరహాలోనే తెలంగాణ సర్కారు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలు...

వైఎస్ షర్మిల అరెస్ట్

15 April 2021 6:55 PM IST
నిరుద్యోగుల ఆత్మహత్యలపై కెసీఆర్ సమాధానం చెప్పాలి తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇందిరా పార్క్ దగ్గర దీక్ష ముగిసిన తర్వాత వైఎస్...

హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ లో మార్పులు అవసరం

15 April 2021 12:00 PM IST
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాస్టర్ ప్లాన్ ను మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ...

కరోనా సెకండ్ వేవ్ లో 95 శాతం మందికి ఇంట్లోనే చికిత్స

14 April 2021 8:53 PM IST
కరోనా మొదటి వేవ్ కు..రెండవ వేవ్ కు మద్య చాలా తేడా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. సెకండ్ వేవ్ లో 95 శాతం మంది...

మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి జరిమానా

11 April 2021 4:40 PM IST
తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ జీవో జారీచేసింది. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఈ మేరకు...
Share it