Telugu Gateway

Telangana - Page 87

కరోనా వేగంగా విస్తరిస్తుంటే..టెస్ట్ లు మెల్లగా పెంచుతారా?

6 April 2021 2:50 PM IST
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం కరోనా అంశం విషయంలో మరోసారి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశమంతటా కరోనా వైరస్ వేగంగా...

రియల్టర్ ను బెదిరించిన మంత్రి మల్లారెడ్డి

6 April 2021 2:29 PM IST
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 'ఏభై ఎకరాల్లో వెంచర్ వేసి మంత్రి, ఎమ్మెల్యేను కలవవా?'. అంటూ రియల్టర్ పై ఆగ్రహం వ్యక్తం...

కెపీహెచ్ బీ-హైటెక్ సిటీ మార్గంలో ఆర్ యూబీ ప్రారంభం

5 April 2021 6:17 PM IST
నగరంలో ముఖ్యంగా ఐటి కారిడార్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కేపీహెచ్‌బీ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలో నూతనంగా రూ.66.59 కోట్లతో...

కెసీఆర్ ఆ ఎమ్మెల్యేలకు డ్రగ్ టెస్ట్ లు చేయించుతారా?

4 April 2021 9:38 PM IST
తెలంగాణలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారన్న సమాచారం మరింత దుమారానికి...

జీఎంఆర్ ఇన్నోవెక్స్..నూతన ఆవిష్కరణలే లక్ష్యం

3 April 2021 8:54 PM IST
విమానయాన రంగంలో నూతన ఆవిష్కరణల కోసం జీఎంఆర్ గ్రూప్ పలు సంస్థలతో కలసి కొత్త సంస్థకు రూపకల్పన చేసింది. ఇందులో పలు విభాగాలను భాగస్వాములుగా చేయాలని...

పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలి

2 April 2021 6:15 PM IST
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం సమావేశంలో...

హత్య చేసి..శవాన్ని ఫ్రిజ్ లో పెట్టారు

1 April 2021 7:21 PM IST
హైదరాబాద్ లో కలకలం. ఓ వ్యక్తిని చంపేసి గుట్టుచప్పుడు కాకుండా ఫ్రిజ్ లో పెట్టేశారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు...

వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కెసీఆర్ కీలక నిర్ణయం

29 March 2021 8:55 PM IST
రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాదిలాగే గ్రామాల్లో ఈ సారి కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కెసీఆర్ స్పష్టం చేశారు....

సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల భగత్

29 March 2021 1:55 PM IST
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అభ్యర్ధిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్...

తెలంగాణ మంత్రుల్లో ఫోన్ల ట్యాపింగ్ భయం

28 March 2021 2:14 PM IST
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల ట్యాపింగ్ భయంతో టీఆర్ఎస్ నేతలు ఎవరూ తనతో మాట్లాడటం లేదని అన్నారు....

తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు

26 March 2021 1:52 PM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ లాక్ డౌన్ అంశంపై కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. గత ఏడాది విధించిన లాక్ డౌన్ వల్ల ఆర్ధికంగా...

అధికారంలోకి వచ్చేది మనమే..ముఖ్యమంత్రి నేనే

25 March 2021 5:09 PM IST
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ చెపితే రాలేదు..బిజెపి అడిగితే పార్టీ లేదు. ఒంటరిగానే పోటీచేస్తాం. అధికారంలోకి వస్తాం. దేవుడి దయ..ప్రజల...
Share it