Telugu Gateway

Telangana - Page 61

ఆటా ఆవార్డు అందుకున్న దేవుల‌ప‌ల్లి అమ‌ర్

27 Dec 2021 9:48 AM IST
అమెరికా తెలుగు అసోసియేష‌న్ (ఆటా) వివిధ రంగాల్లో విశేష ప్ర‌తిభ క‌న‌పర్చిన వారికి అవార్డులు ప్ర‌క‌టించింది. ఇందులో జ‌ర్న‌లిజం విభాగం నుంచి దేవులపల్లి...

రైతుల‌ను వ‌ద్ద‌ని..కెసీఆర్ 150 ఎక‌రాల్లో వ‌రి ఎలా వేస్తారు?

26 Dec 2021 6:15 PM IST
రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌లన ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణ రైతుల‌ను యాసంగిలో వరి వేయ‌వ‌ద్ద‌ని చెప్పిన సీఎం...

తెలంగాణ‌లో జ‌న‌వ‌రి 2 వ‌ర‌కూ ఆంక్షలు

25 Dec 2021 6:43 PM IST
దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వాలు ముంద‌స్తు చ‌ర్య‌లు ప్రారంభించాయి. ప‌లు రాష్ట్రాలు రాత్రి క‌ర్ఫ్యూలు కూడా అమ‌ల్లోకి...

వివాద‌స్ప‌ద ట్వీట్...తీన్మార్ మల్ల‌న్నపై దాడి

25 Dec 2021 10:42 AM IST
తీన్మార్ మ‌ల్ల‌న్న వ్య‌వ‌హారం తెలంగాణ‌లో దుమారం రేపుతోంది. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కొడుకు హిమాన్షు ను ఉద్దేశించి...

తెలంగాణ ఇంట‌ర్... తొలి ఏడాది ఫెయిలైన విద్యార్ధులంతా పాస్

24 Dec 2021 6:38 PM IST
తెలంగాణ విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇంట‌ర్ తొలి ఏడాది ఫెయిల్ అయిన విద్యార్ధులంద‌రిని పాస్ చేస్తున్న‌ట్లు...

ఎర్ర‌వ‌ల్లిలో రైతుల‌తో కాంగ్రెస్ ర‌చ్చ‌బండ‌

24 Dec 2021 6:08 PM IST
తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబ‌ర్ 27న ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఫాంహౌస్ కు కూత‌వేటు దూరంలో ర‌చ్చ‌బండ...

ద‌ళిత‌బంధు అమ‌లుకు 250 కోట్లు విడుద‌ల‌

21 Dec 2021 8:09 PM IST
తెలంగాణ స‌ర్కారు ద‌ళిత‌బంథు ప‌థ‌కం అమ‌లుకు తిరిగి చ‌ర్య‌లు ప్రారంభించింది. గ‌త కొంత కాలంగా ఈ ప‌థ‌కం అమ‌లు నిలిచిపోయింది. తాజాగా తిరిగి దీనికి నిధులు...

తెలంగాణ‌లో కొత్త‌గా నాలుగు ఒమిక్రాన్ కేసులు

21 Dec 2021 7:24 PM IST
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజులు కొత్త కేసుల విష‌యంలో గ్యాప్ వ‌చ్చినా కొత్త‌గా నాలుగు ఒమిక్రాన్ కేసులు...

ధాన్యంపై తేల్చుకున్నాకే తెలంగాణ‌కు

21 Dec 2021 7:09 PM IST
ధాన్యం సేక‌ర‌ణ అంశంపై కేంద్రంతో తాడేపేడో తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ‌ మంత్రులు మరికొన్ని రోజులు అక్క‌డే మ‌కాం వేయనున్నారు. ఈ అంశంపై...

బిజెపికి వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ చావుడ‌ప్పు

20 Dec 2021 7:58 PM IST
అధికార టీఆర్ఎస్ కేంద్రం, బిజెపికి వ్య‌తిరేకంగా సోమ‌వారం నాడు రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో కేంద్రం...

కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌రా?

20 Dec 2021 12:29 PM IST
ఢిల్లీ వేదిక‌గా తెలంగాణ మంత్రులు కేంద్రం తీరుపై మండిప‌డ్డారు. ధాన్యం కొనుగోలు అంశంపై క్లారిటీ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రులు సోమ‌వారం నాడు...

తెలంగాణాలో ఒక్క రోజే 12 ఒమిక్రాన్ కేసులు

18 Dec 2021 9:22 PM IST
రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఆల‌శ్యంగా వ‌చ్చినా కేసులు మాత్రం స్పీడ్ గా పెరుగుతున్నాయి. శ‌నివారం ఒక్క రోజే కొత్త‌గా రాష్ట్రంలో 12 ఒమిక్రాన్ కేసులు...
Share it