Telugu Gateway

Telangana - Page 60

డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్

2 Dec 2021 3:02 PM IST
తెలంగాణ స‌ర్కారు ఒమిక్రాన్ వైర‌స్ పై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. ముఖ్యంగా ప్ర‌జ‌లంద‌రూ విధిగా మాస్క్ లు ధ‌రించాల‌ని..లేదంటే వెయ్యి రూపాయ‌లు...

వ‌రి కొన‌క‌పోతే టీఆర్ఎస్, బిజెపిల‌కు ఊరే

27 Nov 2021 5:33 PM IST
కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణలో రైతుల ద‌గ్గ‌ర నుంచి వ‌రి కొన‌క‌పోత టీఆర్ఎస్,...

తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా

25 Nov 2021 2:45 PM IST
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా అని తేలింది. సాధార‌ణ వైద్య ప‌రీక్షల స‌మ‌యంలో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. బుధ‌వారం రాత్రి...

కేంద్ర మంత్రుల‌ తో తెలంగాణ మంత్రులు భేటీ

23 Nov 2021 9:25 PM IST
ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధం అయింది. మంగ‌ళ‌వారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఆహార వినియోగదారుల...

అమిత్ షాను క‌ల‌వ‌గానే కెసీఆర్ యూ ట‌ర్న్

23 Nov 2021 7:21 PM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ ఎప్పుడు యుద్ధం అంటారో..ఎప్పుడు యూ ట‌ర్న్ తీసుకుంటారో తెలియ‌దు అని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క వ్యాఖ్యానించారు. ఆయ‌న...

కెసీఆర్ దృష్టి కుట్ర‌ల‌పైనే..రైతుల‌పై కాదు

22 Nov 2021 5:05 PM IST
ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ మ‌ధుయాష్కీ గౌడ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి 3 లక్షల రూపాయ‌లు ...

బండి సంజ‌య్ కు అస‌లు వ్య‌వ‌సాయం తెలుసా?

21 Nov 2021 6:26 PM IST
తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ రైతులను అవమానించే పద్దతిలో మాట్లాడుతున్నార‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మండిప‌డ్డారు. అస‌లు ఆయ‌న‌కు వ్య‌వ‌సాయంపై...

కెసీఆర్, జ‌గ‌నూ క‌లిశారు

21 Nov 2021 5:18 PM IST
సుధీర్ఘ విరామం త‌ర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కెసీఆర్, జ‌గ‌న్ లు ఆదివారం నాడు హైద‌రాబాద్ లో క‌లుసుకున్నారు. వివాహ వేడుక‌ల్లో పాల్గొనే...

మోడీ క్షమాప‌ణ చెపితే చాల‌దు..రైతుల‌పై కేసులు ఎత్తేయాలి

20 Nov 2021 7:21 PM IST
చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు తెలంగాణ త‌ర‌పున మూడు ల‌క్షల సాయం కేంద్రం 25 ల‌క్షల రూపాయ‌లు ఇవ్వాలి సీఎం కెసీఆర్ డిమాండ్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్...

యూపీ ఎన్నిక‌ల కోస‌మే మోడీ నిర్ణ‌యం

19 Nov 2021 8:35 PM IST
వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేసిన ప్ర‌క‌ట‌న‌పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ...

హైకోర్టు కెక్కిన వెంక‌ట్రామిరెడ్డి వ్య‌వ‌హారం

18 Nov 2021 7:34 PM IST
తెలంగాణ రాజ‌కీయాల్లో మాజీ ఐఏఎస్ వెంక‌ట్రామిరెడ్డి వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కెసీఆర్ అనూహ్యంగా ఆయ‌న‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ప‌ద‌వి...

కేంద్రంపై యుద్ధం ఆగ‌దు

18 Nov 2021 1:11 PM IST
హైద‌రాబాద్ లోని ఇందిరాపార్కు స‌మీపంలో ధ‌ర్నాచౌక్ లో ముఖ్య‌మంత్రి కెసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మ‌హా ధ‌ర్నాచేశారు. కేంద్రం ధాన్యం...
Share it