Telugu Gateway

You Searched For "Latest telugu news"

మొన్న రోజా..నేడు ఆనం

27 Jan 2021 3:21 PM IST
అధికార వైసీపీలో ఏమి జరుగుతోంది. సీనియర్ నేతలను అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకే ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. దీని వెనక...

వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు

27 Jan 2021 3:10 PM IST
పంచాతీయ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు...

జనసేనలోకి చిరంజీవి!

27 Jan 2021 2:23 PM IST
పవన్ కళ్యాణ్ కు తోడు చిరంజీవి వస్తారు మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీలో చేరతారా?. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్...

తెలంగాణ పీఆర్సీ నివేదిక బహిర్గతం..7.5 శాతం ఫిట్ మెంట్ సిఫారసు

27 Jan 2021 10:45 AM IST
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్ సీ) నివేదిక బయటకు వచ్చింది. పీఆర్ సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న...

ఢిల్లీలో టెన్షన్ ...టెన్షన్

26 Jan 2021 4:59 PM IST
వ్యవసాయ చట్టాలను వ్యతికేకిస్తూ రైతులు తలపెట్టిన 'ట్రాక్టర్ల ర్యాలీ' దారితప్పింది. అనుమతి లేని ప్రాంతం ఎర్రకోట వద్దకు చేరుకున్న రైతులు భద్రతా వలయాన్ని...

ఎస్ఈసీ షెడ్యూల్ కు ఓకే

25 Jan 2021 8:01 PM IST
కీలక పరిణామం. ఏపీ సర్కారు కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన షెడ్యూల్ కు ఓకే చెప్పేసింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్...

పార్లమెంట్ లో వైసీపీ లేవనెత్తేవి ఇవే

25 Jan 2021 6:25 PM IST
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన కీలక అంశాలను లేవనెత్తుతామని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. సోమవారం నాడు...

కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఎస్ఈసీ లేఖ

25 Jan 2021 4:03 PM IST
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయినా ఏపీ సర్కారు ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుందా?. అధికారులు దారిలోకి వస్తారా?. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు దీనిపై...

ఏపీ సర్కారుకు షాక్..పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

25 Jan 2021 2:26 PM IST
పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు ఆపాలంటూ ఏపీ సర్కారు, ఉద్యోగ సంఘాలు వేసిన పిటీషన్లను...

నామినేషన్ల రోజు..నామినేషన్ పత్రాలే లేవు

25 Jan 2021 12:36 PM IST
ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో ఇదో అనూహ్య పరిణామం. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నాడు నామినేషన్లు ప్రారంభం...

రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ దాడి సరికాదు

25 Jan 2021 10:32 AM IST
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును సీనియిర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. ' ఈ మధ్య మీరు...

మళ్ళీ బతికిస్తామని..ఇద్దరు కూతుళ్ళను చంపేశారు

25 Jan 2021 9:58 AM IST
ఆ పని చేసింది బయటవాళ్ళెవరో కాదు. స్వయంగా ఆ అమ్మాయిల తల్లిదండ్రులే. మళ్ళీ బతికిస్తామని చెప్పి..ఇద్దరు కూతుళ్ళను దారుణాతి దారుణంగా చంపేశారు. ఈ ఘటన...
Share it