Telugu Gateway

You Searched For "Latest telugu news"

కర్నూలు-బెంగుళూరుకు ఇండిగో విమాన సర్వీసులు

29 Jan 2021 7:34 PM IST
ఏపీలోని మరో విమానాశ్రయం నుంచి త్వరలోనే మూడు నగరాలకు కనెక్టివిటి లభించనుంది. కర్నూలులో కొత్తగా అభివృద్ధి చేసిన ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్...

అంతర్జాతీయ వెన్నుపోటు సంఘం అధ్యక్షుడు

29 Jan 2021 5:10 PM IST
తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అంతర్జాతీయ వెన్నుపోటు సంఘానికి అధ్యక్షుడు...

రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు

29 Jan 2021 2:53 PM IST
ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురు అయింది. ఆయన పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న...

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు

28 Jan 2021 10:39 PM IST
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించారు. ఫిబ్రవరి 28 వరకూ ఇది కొనసాగనుంది. ఈ మేరకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)...

అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

28 Jan 2021 9:58 PM IST
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయోధ్యలో కొత్తగా నిర్మించనున్న మసీదు అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ముతో దీన్ని నిర్మిస్తున్నారని..ఇక్కడ...

నిరుద్యోగ భృతిపై కెటీఆర్ ప్రకటన

28 Jan 2021 6:09 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎన్నికల హామీల్లో ఒకటైన నిరుద్యోగ భృతిపై మంత్రి కెటీఆర్ కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగ భృతిపై రేపో మాపో ముఖ్యమంత్రి...

ఎస్ఈసీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

28 Jan 2021 4:58 PM IST
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన...

పోలీసుల విచారణకు హాజరైన అచ్చెన్నాయుడు

28 Jan 2021 4:42 PM IST
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఎఫ్ఐఆర్ లోకానీ, రిమాండ్ రిపోర్టులో తన పేరు లేకపోయినా బాధ్యతగల...

ఎవరైనా సుప్రీం తీర్పును అనుసరించి నడుచుకోవాల్సిందే

27 Jan 2021 7:52 PM IST
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నడుచుకోవాల్సిందేనని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. గవర్నర్...

చంద్రబాబు కుట్రలో ఎస్ఈసీ భాగస్వామి

27 Jan 2021 7:08 PM IST
అంతా సద్దుమణిగింది అనుకున్న వేళ మళ్లీ వార్ మొదలైంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ముఖ్యనేతలు వరస పెట్టి ఎటాక్ ప్రారంభించారు. ప్రభుత్వ...

ఏపీలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలి

27 Jan 2021 5:02 PM IST
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఉన్నారు. ఆయన బుధవారం నాడు పార్టీ నేతలతో వీడియో...

తెలంగాణ ఉద్యోగుల్లో పీఆర్సీ నివేదిక కలకలం

27 Jan 2021 4:03 PM IST
తెలంగాణ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సచివాలయం ఎదుట ఉద్యోగులు పీఆర్సీ ప్రతులను కాల్చివేయటంతోపాటు..చించేసి...
Share it