Telugu Gateway

You Searched For "Latest telugu news"

పీఆర్సీ అమలుపై ఉద్యోగ సంఘాలతో సత్వరమే చర్చలు

24 Jan 2021 9:15 PM IST
తెలంగాణ లో ఉద్యోగులు పీఆర్ సీ అమలు విషయంలో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.క ప్రభుత్వం చేతికి పీఆర్ సీ నివేదిక అందినా ..అందులోని అంశాలు మాత్రం బహిర్గతం...

పవన్..సోము వీర్రాజు కీలక భేటీ

24 Jan 2021 8:05 PM IST
తిరుపతి లోక్ సభ సీటు వ్యవహారం బిజెపి, జనసేనల మధ్య దూరం పెంచుతోంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు బహిర్గతం...

డిసెంబర్ లో గోవాకు 4.67 లక్షల విమాన ప్రయాణికులు

24 Jan 2021 7:48 PM IST
గత ఏడాది ఒక్క డిసెంబర్ నెలలోనే గోవాకు ఏకంగా 4.67 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. గత కొన్ని నెలలుగా గోవాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా...

రాముడు ఎక్కడ పుట్టాడో తెలవాలి ముందు?

24 Jan 2021 6:52 PM IST
మరో టీఆర్ఎస్ నేత రాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'అసలు అయోధ్య రాముడు ఎక్కడ పుట్టాడో తెలవదు, ఇటీవల నేపాల్‌ ప్రధాని.. రాముడు తమ దగ్గరే జన్మించాడని...

ఏపీ పంచాయతీ ఎన్నికల కేసు.సుప్రీం బెంచ్ మారింది

24 Jan 2021 6:28 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం అత్యంత ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు....

వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఎస్ఈసీ ఫిర్యాదు

23 Jan 2021 9:45 PM IST
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ...

భూమా అఖిలప్రియ విడుదల

23 Jan 2021 7:44 PM IST
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. కిడ్నాప్ కేసులో ఆమె ఏ1 నిందితురాలుగా ఉన్న విషయం తెలిసిందే....

పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా జరగాలి

23 Jan 2021 7:18 PM IST
ఏపీలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం విషయంలో గొడవలు చేసిన వైసీపీ నేతలు రాముడి విగ్రహం విషయంలో మాత్రం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

ఎస్ఈసీ సమావేశానికి సీఎస్..డీజీపీ, కలెక్టర్లు డుమ్మా

23 Jan 2021 6:21 PM IST
ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశానికి అందరూ డుమ్మా...

రాజకీయ నేతలా ఎస్ఈసీ

23 Jan 2021 5:52 PM IST
ఏపీ మంత్రులు...వైసీపీ నేతలు వరస పెట్టి శనివారం నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు కురిపించారు. దీనికి కారణం ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషనే....

నిమ్మగడ్డపై స్పీకర్ ఫైర్

23 Jan 2021 5:48 PM IST
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2018లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు ఎందుకు...

ఎస్ఈసీకి ఉద్యోగులు సహకరించరు

23 Jan 2021 5:44 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం కాక రేపుతోంది. ఎస్ఈసీ నమ్మగడ్డ రమేష్ కుమార్ తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా..సర్కారు మాత్రం తాము ఇదేమీ...
Share it