Telugu Gateway

Andhra Pradesh - Page 17

పెట్టుబడులకు ఫ్లైట్ కనెక్టివిటీ కావాలి

16 April 2025 7:49 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమరావతి విస్తరణ కోసం కొత్తగా వేల ఎకరాల భూమి సమీకరించాలని ప్రతిపాదించటంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇంత వరకు అసలు తొలి దశ...

ఐదు టవర్ల కు టెండర్లు పిలిచిన సిఆర్ డీఏ

16 April 2025 2:29 PM IST
ఆంధ్ర ప్రదేశ్ కొత్త సచివాలయం ఐదు టవర్ల లో రానుంది . జీఏడి టవర్ గా పిలిచే ప్రధాన టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీస్ లు ఉంటాయి. ఈ...

కూతురికి రాజ్య సభ కోరిన మాజీ ఎంపీ..బీజేపీ నో!

16 April 2025 10:17 AM IST
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ కు రంగం సిద్ధం అవుతోంది. ఆయన బీజేపీ లో చేరటానికి అంతా సిద్ధం అయింది. అంతే...

గంటా శ్రీనివాసరావు ట్వీట్ వైరల్

15 April 2025 7:31 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ నేతలు ఎప్పుడూ ఒకటే మాట చెపుతారు. తమ నాయకుడికి ఉన్న విజన్ ఎవరికీ లేదు అని. రాబోయే వందేళ్ల...

ఏ లెక్కలు లేకుండానే ఎయిర్ పోర్ట్ భూమి లెక్కలు ఎలా తేల్చారో!

14 April 2025 5:51 PM IST
బనకచెర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ ఖరారు కాక ముందే ఈ పనులు ఏ కాంట్రాక్టు సంస్థ కు దక్కబోతున్నాయో పేరు బయటకు వచ్చేస్తుంది. అమరావతి గ్రీన్ ఫీల్డ్...

ఇప్పుడు అసలు కంటే మరి కొసరుకే ఎక్కువ !

14 April 2025 9:44 AM IST
మాట్లాడతారా ...మౌనంగానే ఉంటారా? ! అసలు కంటే కొసరు ఎక్కువా?. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కోసం అని చెప్పి రైతుల దగ్గర నుంచి దగ్గర దగ్గర 35 వేల ఎకరాల భూమి...

రాజకీయంగా దుమారం రేపటం ఖాయం

13 April 2025 8:30 PM IST
రాజధాని కోసం ఇప్పటికే 33733 ఎకరాల సమీకరణ ఇప్పుడు అంత కంటే ఎక్కువా?ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు వేగంగా సాగటానికి అంతా సిద్ధం అయిన వేళ...

రైతులు సహకరిస్తారా?!

13 April 2025 12:37 PM IST
అమరావతి పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాదకర ఆట ఆడబోతున్నారా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. రాజధాని కోసం రైతులకు సంబంధించిన...

రాష్ట్రం అప్పుల్లో ..పార్టీలు..అధినేతలు మాత్రం సూపర్ రిచ్!

13 April 2025 10:18 AM IST
ఆంధ్ర ప్రదేశ్ అప్పుల్లో ఉన్నా...రాష్ట్రంలోని పార్టీ లు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాయో చెప్పే ఘటన ఇది. గతంలో చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలతో క్యాంపులు ...

ప్రధాని మోడీ పర్యటన కోసం అంటూ ప్రస్తావన

12 April 2025 11:37 AM IST
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎలాంటి హంగామా లేకుండా ఈ సారి అయినా అమరావతి పనులు వేగంగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తోలి...

చంద్రబాబు ‘పవర్ మాయ’!

11 April 2025 12:52 PM IST
ఈ రెండు ప్రాజెక్టులు నవయుగ ప్రమోటర్లవే గతంలోనే 2300 మెగావాట్ల హైడ్రో పంప్డ్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రభుత్వ నిర్ణయాలు చూసి షాక్ అవుతున్న అధికారులు ...

రైతులు ...ప్రజలు, పారిశ్రామికువేత్తలు డబ్బులు కట్టాల్సిందే !

9 April 2025 2:55 PM IST
కెసిఆర్ మోడల్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు వరద జలాలపై 80112 కోట్ల పెట్టుబడి గ్యాంబ్లింగ్ అంటున్న అధికారులు అమ్మకానికి గోదావరి వరద జలాలు. రైతుల దగ్గర...
Share it