Telugu Gateway

Top Stories - Page 96

కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ చేతిలోకి

5 April 2021 10:48 AM IST
మిగిలిన 25 శాతం వాటా కొనుగోలుకూ ఒప్పందం డీల్ విలువ 2800 కోట్ల రూపాయలు కృష్ణపట్నం ఓడరేవు పూర్తిగా అదానీ పరం కానుంది. ఇఫ్పటికే ఇందులో 75 శాతం వాటా...

ప్రయాణాలకు దూరంగా ఉండటం బెటర్

4 April 2021 8:40 PM IST
కరోనా తొలి దశలో డెబ్బయి వేల కేసులు చేరుకోవటానికి నెలల సమయం పట్టింది. కానీ ఈ సారి మాత్రం తీవ్రత అందుకు భిన్నంగా ఉందని ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణ్...

లాక్ డౌన్ పై కీలక నిర్ణయం

4 April 2021 6:25 PM IST
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రెండవ దశ కేసులు ఇక్కడ అత్యంత వేగంగా పెరుగుతుండటంతో ఆందోళన...

పర్యటనలపై అమెరికా కీలక నిర్ణయం

3 April 2021 7:03 PM IST
వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎక్కడైనా తిరగొచ్చు! 'మీరు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా?. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని కూడా రెండు వారాలు...

రజనీకాంత్ కు 'దాదా సాహెబ్ పాల్కే అవార్డు'

1 April 2021 5:56 PM IST
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఉన్న రజనీకాంత్ కు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. కేంద్రం ఆయనకు గురువారం నాడు దాదాసాహెబ్ పాల్కే...

ఆధార్..పాన్ అనుసంధాన గడువు పెంపు

31 March 2021 8:49 PM IST
కేంద్రం మరోసారి గడువు పొడించింది. ఆధార్-పాన్ అనుసంధాన ప్రక్రియను అందరూ మార్చి 31లోగా పూర్తి చేసుకోవాలని తొలుత గడువు పెట్టారు. ఈ గడువు లోగా అనుసంధానం...

సమ్మర్ షెడ్యూల్..వారానికి 18,843 విమానాలు

31 March 2021 5:12 PM IST
దేశంలోని 108 విమానాశ్రయాల నుంచి వారంలో 18843 విమానాలు నడిపేందుకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి మంజూరు చేసింది. వేసవి కాలం...

రాత్రివేళ రైళ్ళలో మొబైల్ ఛార్జింగ్ కు నో!

31 March 2021 10:54 AM IST
చాలా మందికి రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ పెట్టడం అలవాటు. తాము లేచే సమయానికి ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బంది...

నజారా సూపర్ లిస్టింగ్..వెంటనే 20 శాతం మైనస్

30 March 2021 5:10 PM IST
ప్రముఖ గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్ షేర్ మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లో మెరుపులు మెరిపించింది. ఐపీవో ధర 1101 రూపాయలు అయితే ఏకంగా 1990 రూపాయల వద్ద...

విమానాశ్రయాల్లోనూ మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా

30 March 2021 4:43 PM IST
తొలుత విమానాలు. ఇప్పుడు విమానాశ్రయాలు. మాస్క్ తప్పనిసరి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది డీజీసీఏ. దేశ వ్యాప్తంగా కరోనా...

బెంగుళూరులోకి ప్రవేశంపై ఆంక్షలు

25 March 2021 6:47 PM IST
కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిదేశ వ్యాప్తంగా కరోనా కథ మళ్ళీ మొదటికి వస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు వరస పెట్టి ఆంక్షలు విధిస్తున్నాయి....

జస్టిస్ రమణపై జగన్ ఫిర్యాదులను కొట్టేసిన సుప్రీం

24 March 2021 6:15 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబర్ 6న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వీ రమణపై సీజెఐ ఎస్ ఏ బొబ్డేకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ...
Share it