Telugu Gateway

Top Stories - Page 83

కేసులు పెరిగాయి..మరణాలు తగ్గాయి

20 May 2021 10:48 AM IST
దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదు అయింది. అయినా మూడు లక్షల లోపే ఉన్నాయి. కొంతలో కొంత ఊరట కలిగించే పరిణామం ఏమిటంటే అంతకు ముందు రోజుతో...

వ్యాక్సినేషన్ పై కొత్త మార్గదర్శకాలు

19 May 2021 6:06 PM IST
నిఫుణుల కమిటీ సూచనల మేరకు అంటూ కేంద్రం గత కొన్ని రోజులుగా వ్యాక్సినేషన్ విషయంలో పలుమార్పులు చేస్తూ పోతుంది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు...

ఒక్క రోజులోనే 4529 కరోనా మరణాలు

19 May 2021 10:42 AM IST
దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కేసులు మాత్రం మూడు లక్షల లోపే నమోదు అవుతుండటం సానుకూల పరిణామం అయినా..మరణాలు మాత్రం...

గ్రామీణ..పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిరుద్యోగం

19 May 2021 9:40 AM IST
కరోనా కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కోల్పోతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒక్క వారం రోజుల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం...

విఐ నుంచి కోవిడ్ ప్రత్యేక ఆఫర్లు

18 May 2021 6:09 PM IST
దేశంలోని ప్రముఖ టెలికం ఆపరేటర్లలో ఒకటైన విఐ తన వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. కరోనా సంక్షోభ సమయంలో 60 మిలియన్ల మంది...

భర్తల కంటే భరణాలే ఆకర్షణీయంగా మారుతున్నాయి!

18 May 2021 5:24 PM IST
మరీ ఎక్కువ సంపాదించకండి..మీ కోసం మీరు ఖర్చుపెట్టుకోండి 'బిల్ గేట్స్ విడాకులు. జెఫ్ బెజోస్ విడాకులు. ఇందులో నీతి ఏమిటంటే మరీ ఎక్కువ...

కరోనా రెండవ దశ తగ్గుముఖం ప్రారంభం

18 May 2021 11:13 AM IST
నిపుణులు చెబుతున్నట్లే జరుగుతోంది.. కరోనా రెండవ దశ కేసుల్లో తగ్గుదల ప్రారంభం అయినట్లే కన్పిస్తోంది. వరస పెట్టి విడుదల అవుతున్న గణాంకాలు ఇదే విషయాన్ని...

సుప్రీంను ఆశ్రయించిన టీవీ5, ఏబీఎన్ ఛానళ్లు

17 May 2021 7:58 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో తమపై కూడా రాజద్రోహం కింద కేసు నమోదు చేయటంపై తెలుగు ఛానళ్లు టీవీ5, ఏబీఎన్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీసీఐడీ...

రఘురామకృష్ణంరాజు కేసు...సుప్రీంకోర్టు సంచలన ఆదేశం

17 May 2021 2:06 PM IST
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు జరిపించండి తెలంగాణ హైకోర్టు నుంచి జ్యుడిషియల్ ఆఫీసర్ నియమించాలి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైద్య...

కరోనాకు మరో మందు

17 May 2021 12:20 PM IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ లో మరో మందు అందుబాటులోకి వచ్చింది. భారర రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్ డీవో) అభివృద్ధి చేసిన 2...

మూడు లక్షల దిగువకు కరోనా కేసులు

17 May 2021 11:10 AM IST
దేశంలో వరసగా కొన్ని రోజులుగా పాటు నాలుగు లక్షలకుపైగా నమోదు అయిన కేసులు గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆదివారం నాడు తొలిసారి...

కరోనా కేసులు తగ్గాయి..మరణాలు పెరిగాయి

16 May 2021 10:48 AM IST
రెండవ దశ కరోనాలో ఊహించని స్థాయిలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కేసులు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో భారత్ లోనే కొత్త కొత్త రికార్డులు నమోదు...
Share it