Home > Top Stories
Top Stories - Page 82
గుడ్ న్యూస్..భారీగా తగ్గుతున్న కరోనా కేసులు
24 May 2021 10:57 AM ISTదేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న లాక్ డౌన్లు సత్ఫలితాలు ఇస్తున్నట్లే కన్పిస్తోంది. అదే సమయంలో మే నెలాఖరు నాటికి..జూన్ మధ్య నాటికి కరోనా...
రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలు సరికాదు
23 May 2021 9:30 PM ISTఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటు లేఖతో కేంద్రం కూడా స్పందించింది. ఇటీవల యోగా గురు బాబా రామ్ దేవ్ అల్లోపతి వైద్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు....
నిజం చెప్పి ..చిక్కుల్లో పడ్డ సీరం
23 May 2021 6:30 PM ISTదేశ వ్యాక్సినేషన్ విధానంపై విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అదే సమయంలో దేశంలో అత్యధిక వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్న సీరమ్ సంస్థ కూడా వాస్తవాలు చెప్పి...
షహరన్ పూర్ నుంచి హిమాలయాల మేజిక్
22 May 2021 9:30 PM ISTఅద్భుతమైన హిమాలయాల అందాలు చూడాలి అని చాలా మంది కోరుకుంటారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. అంతే కాదు..దేశ వ్యాప్తంగా పలు...
బాబా రామ్ దేవ్ పై ఐఎంఏ ఫైర్..చర్యలకు డిమాండ్
22 May 2021 6:17 PM ISTకరోనా నివారణకు 'కరోనిల్' పేరుతో మందు తయారు చేసినట్లు నానా హంగామా చేసిన బాబా రామ్ దేవ్ ఇప్పుడు తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు...
భారత విమానాలపై నిషేదాన్ని పొడిగించిన కెనడా
22 May 2021 1:02 PM ISTకెనడా మరోసారి భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. జూన్ 21 వరకూ భారత్ నుంచి ప్రయాణికుల విమానాలను అనుమతించబోమని వెల్లడించారు. తొలుత ఏప్రిల్ 22...
తలసరి ఆదాయంలో భారత్ ను దాటేసిన బంగ్లాదేశ్
21 May 2021 7:56 PM ISTఒకప్పడు అంటే..2007లో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ తలసరి ఆదాయంలో సగం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?. తాజాగా వెలుగుచూసిన నివేదికల ప్రకారం...
రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు
21 May 2021 5:12 PM ISTసుప్రీంకోర్టు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని ఆదేశించారు. షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు...
ఎస్ బిఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం
20 May 2021 10:00 PM ISTదేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి) కీలక ప్రకటన చేసింది. మూడు రోజుల పాటు బ్యాంకుకు చెందిన పలు ఆన్ లైన్ సేవలు...
అంతర్జాతీయ ప్రయాణాలు సురక్షితం కాదు
20 May 2021 9:23 PM ISTప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అంతర్జాతీయ ప్రయాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పోరులో ఇంకా చేయాల్సింది చాలా ఉందని, కొత్త వేరియంట్ల కారణంగా ...
ఐటి రిటర్న్స్ దాఖలు గడువు పెంపు
20 May 2021 8:30 PM ISTకేంద్రం ఈ సంవత్సరం కూడా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడువు పెంచింది. కరోనా రెండవ దశ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు....
రెమిడెసివర్ వాడొద్దు..డబ్ల్యూహెచ్ వో
20 May 2021 7:39 PM ISTకరోనా అంటే..రెమిడెసివర్. రెమిడెసివర్ తో పాటు స్టెరాయిడ్స్ వాడటంతో చాలా మంది కరోనా పేషంట్లు నానా ఇబ్బందులు పడ్డారు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా...
ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?
18 Jan 2026 3:34 PM ISTNaini Coal Block Row Sparks Telangana Political Storm
18 Jan 2026 3:26 PM ISTAnaganaga Oka Raju’ Box Office Boom
18 Jan 2026 12:54 PM ISTనాలుగు రోజుల్లో 82 కోట్లు
18 Jan 2026 12:40 PM ISTకొనసాగుతున్న మన శంకరవర ప్రసాద్ గారు జోష్
18 Jan 2026 10:43 AM IST
Naini Coal Block Row Sparks Telangana Political Storm
18 Jan 2026 3:26 PM ISTCM-Centric Decisions? Telangana Ticket Hike Storm Deepens!
10 Jan 2026 9:04 PM ISTJagan Opposes Fresh Land Pooling for Amaravati
8 Jan 2026 5:21 PM ISTరెడీ అవుతున్న ట్రంప్
8 Jan 2026 2:56 PM ISTగ్రీన్ ల్యాండ్ పై సైనిక ఆపరేషన్ !
7 Jan 2026 11:54 AM IST





















