Telugu Gateway

Top Stories - Page 82

గుడ్ న్యూస్..భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

24 May 2021 10:57 AM IST
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న లాక్ డౌన్లు సత్ఫలితాలు ఇస్తున్నట్లే కన్పిస్తోంది. అదే సమయంలో మే నెలాఖరు నాటికి..జూన్ మధ్య నాటికి కరోనా...

రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలు సరికాదు

23 May 2021 9:30 PM IST
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటు లేఖతో కేంద్రం కూడా స్పందించింది. ఇటీవల యోగా గురు బాబా రామ్ దేవ్ అల్లోపతి వైద్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు....

నిజం చెప్పి ..చిక్కుల్లో పడ్డ సీరం

23 May 2021 6:30 PM IST
దేశ వ్యాక్సినేషన్ విధానంపై విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అదే సమయంలో దేశంలో అత్యధిక వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్న సీరమ్ సంస్థ కూడా వాస్తవాలు చెప్పి...

షహరన్ పూర్ నుంచి హిమాలయాల మేజిక్

22 May 2021 9:30 PM IST
అద్భుతమైన హిమాలయాల అందాలు చూడాలి అని చాలా మంది కోరుకుంటారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. అంతే కాదు..దేశ వ్యాప్తంగా పలు...

బాబా రామ్ దేవ్ పై ఐఎంఏ ఫైర్..చర్యలకు డిమాండ్

22 May 2021 6:17 PM IST
కరోనా నివారణకు 'కరోనిల్' పేరుతో మందు తయారు చేసినట్లు నానా హంగామా చేసిన బాబా రామ్ దేవ్ ఇప్పుడు తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు...

భారత విమానాలపై నిషేదాన్ని పొడిగించిన కెనడా

22 May 2021 1:02 PM IST
కెనడా మరోసారి భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. జూన్ 21 వరకూ భారత్ నుంచి ప్రయాణికుల విమానాలను అనుమతించబోమని వెల్లడించారు. తొలుత ఏప్రిల్ 22...

తలసరి ఆదాయంలో భారత్ ను దాటేసిన బంగ్లాదేశ్

21 May 2021 7:56 PM IST
ఒకప్పడు అంటే..2007లో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ తలసరి ఆదాయంలో సగం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?. తాజాగా వెలుగుచూసిన నివేదికల ప్రకారం...

రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు

21 May 2021 5:12 PM IST
సుప్రీంకోర్టు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని ఆదేశించారు. షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు...

ఎస్ బిఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం

20 May 2021 10:00 PM IST
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి) కీలక ప్రకటన చేసింది. మూడు రోజుల పాటు బ్యాంకుకు చెందిన పలు ఆన్ లైన్ సేవలు...

అంతర్జాతీయ ప్రయాణాలు సురక్షితం కాదు

20 May 2021 9:23 PM IST
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అంతర్జాతీయ ప్రయాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పోరులో ఇంకా చేయాల్సింది చాలా ఉందని, కొత్త వేరియంట్ల కారణంగా ...

ఐటి రిటర్న్స్ దాఖలు గడువు పెంపు

20 May 2021 8:30 PM IST
కేంద్రం ఈ సంవత్సరం కూడా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడువు పెంచింది. కరోనా రెండవ దశ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు....

రెమిడెసివర్ వాడొద్దు..డబ్ల్యూహెచ్ వో

20 May 2021 7:39 PM IST
కరోనా అంటే..రెమిడెసివర్. రెమిడెసివర్ తో పాటు స్టెరాయిడ్స్ వాడటంతో చాలా మంది కరోనా పేషంట్లు నానా ఇబ్బందులు పడ్డారు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా...
Share it