Telugu Gateway

Top Stories - Page 43

గౌత‌మ్ అదానీ మ‌రో సంచ‌ల‌నం

30 Aug 2022 3:36 PM IST
గౌత‌మ్ అదానీ మ‌రో అడుగు ముందుకేశారు. ప్ర‌పంచ సంప‌న్నుల జాబితాలో ఏకంగా మూడ‌వ స్థానానికి చేరుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆసియా నుంచి ఆ ప్లేస్ కు చేరుకున్న...

రిల‌యన్స్ క‌ట్టిన ప‌న్ను1.88 ల‌క్షల కోట్లు..ఉద్యోగాలు 2.32 ల‌క్షలు

30 Aug 2022 1:05 PM IST
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్. దేశంలోని దిగ్గ‌జ సంస్థ‌. ఈ సంస్థ‌పై ఎప్ప‌టి నుంచో చాలా విమ‌ర్శ‌లు ఉంటాయి. ప్ర‌భుత్వ విధానాల‌ను కూడా బ‌డా కార్పొరేట్లు...

కాక్ పిట్ లో పైల‌ట్ల ఫైటింగ్

29 Aug 2022 1:52 PM IST
విమానాల్లో ఈ మ‌ధ్య విచిత్ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రిత‌మే విమానంలో ఉండే ఇద్ద‌రూ పైల‌ట్లు ఫ్లైట్ ను ఆటోమోడ్ లో పెట్టి ఏకంగా 40...

దుబాయ్ కి ఇక ఐదేళ్ల వీసాలు!

27 Aug 2022 6:04 PM IST
దుబాయ్ ప్రేమికుల‌కు శుభ‌వార్త‌. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఐదేళ్ళ పాటు చెల్లుబాటు అయ్యేలా బ‌హుళ‌-ప్రవేశ పర్యాటక వీసాలు మంజూరు చేయ‌బోతుంది. ఈ...

దుబాయ్ లో విల్లా కొన్న ముఖేష్ అంబానీ..ఖ‌రీదు 640 కోట్లు

27 Aug 2022 1:09 PM IST
దేశ ఆర్ధిక రాజ‌ధాని ముంబ‌య్ లో ఇప్ప‌టికే వేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే ఆంటిలియా భ‌వ‌నాన్ని క‌లిగి ఉన్న బిలియ‌నీర్ ముఖేష్ అంబానీ ఇప్పుడు దుబాయ్ లోనూ...

త‌గ్గేదేలే అంటున్న‌ గ‌డ్క‌రీ

22 Aug 2022 12:45 PM IST
కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మీరు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా తాను త‌గ్గేదేలే అంటున్నారు. ఇటీవ‌లే అత్యంత ...

ఇద్ద‌రు పైల‌ట్లు నిద్ర‌పోయారు..ల్యాండింగ్ కూడా మ‌ర్చిపోయారు

19 Aug 2022 5:52 PM IST
షాకింగ్ న్యూస్. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ లో సంచ‌ల‌న సంఘ‌ట‌న జ‌రిగింది. విమానంలోని ఇద్ద‌రు పైల‌ట్లు ప్లైట్ ను ఆటోమోడ్ లో పెట్టేసి నిద్ర‌పోయారు. విమానం...

ఇండిగో ఫ‌స్ట్..విస్తారా సెకండ్

19 Aug 2022 5:24 PM IST
కోవిడ్ త‌ర్వాత ఇప్పుడిప్పుడే విమాన‌యాన రంగం గాడిన ప‌డుతోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి-జులై కాలంలో దేశ వ్యాప్తంగా 6.69 కోట్ల మంది విమాన ప్ర‌యాణికులు రాక‌పోక‌లు...

బీఎస్ఈ షేర్ల విలువ 280.5 లక్షల కోట్లు

19 Aug 2022 4:57 PM IST
గ‌త కొన్ని రోజులుగా భార‌తీయ స్టాక్ మార్కెట్లో షేర్లు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ మ‌రోసారి తాజాగా 60 వేల పాయింట్ల‌ను తాకింది. జూన్, జులై నెల‌ల‌తో...

మందు అమ్మ‌కాలు పెంచాలి..ఐడియాలు ఇవ్వండి

18 Aug 2022 9:41 PM IST
తెలుగు రాష్ట్రాల ఆర్ధిక వ‌న‌రుల్లో మ‌ద్యం ఆదాయం అనేది అత్యంత కీల‌కం అన్న విష‌యం తెలిసిందే. భార‌త్ లోని ప‌లు రాష్ట్రాల‌కు కూడా మ‌ద్యం అత్యంత ముఖ్య‌మైన...

హైద‌రాబాద్-బెంగుళూరుల‌ మ‌ధ్య‌ హైస్పీడ్ రైల్వే ట్రాక్!

18 Aug 2022 3:03 PM IST
దేశ ఐటి రంగానికి అత్యంత కీల‌క‌మైన న‌గ‌రాలు బెంగుళూరు, హైద‌రాబాద్. ఈ రెండు కీలక‌ న‌గ‌రాల మ‌ధ్య దూరాన్ని త‌గ్గించేందుకు రైల్వే శాఖ కీల‌క ప్రతిపాదన...

ఆకాశ రారాజు..ఏ380 విమానం..ఇక బెంగుళూరు నుంచి

17 Aug 2022 3:02 PM IST
విమాన ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్. ప్ర‌పంచంలోనే అతి పెద్ద విమానం అయిన ఏ380 విమాన స‌ర్వీసులు అక్టోబ‌ర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ ఐటి రాజ‌ధాని...
Share it